వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికార టీడీపీకి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. ఏపీలో ప్రత్యేకహోదా రగడ జరుగుతున్నవిషయం తెలిసిందే. దీంతో మొన్నటికి మొన్న రాజీనామా అస్త్రాన్ని కరెక్ట్ టైమ్లో జగన్ ప్రయోగించి.. చంద్రబాబు సర్కార్ని ఇరకాటంలో పడేశారు. జగన్ ప్రకటన దెబ్బకి.. టీడీపీ బ్యాచ్ కూడా రాజీనామాకు సిధ్ధమంటూ ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. దీంతో జగన్ వదిలిన బాణం దెబ్బకి టీడీపీ నేతలు …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రలో నవరత్నాలతో పాటు… కొత్త హామీలు.. ఇవే
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా మీదుగా సాగుతున్న పాదయాత్ర నేటితో 92వ రోజుకు చేరుకుంది. గత ఎడాది నవంబర్ 6న ప్రజాసంకల్ప యాత్ర’కు వేదికైన ఇడుపులపాయ అశేషమైన జనవాహిని మద్య వైసీపీ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ,పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకొని..ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయిన …
Read More »JFC.. ఓ జఫ్ఫాగాడి కమిటీ.. పవన్ కల్యాణ్ను ఏకి పారేశాడు..!!
JFC.. ఓ జఫ్ఫాగాడి కమిటీ అంటూ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ను సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఏకి పారేశారు. జేఎఫ్సీ కమిటీనా లేక జప్ఫాగాడి కమిటీనా..? స్కాముల్లో ఉన్న ఐ.ఏ.ఎస్ లు, ఐ.ఆర్.ఎస్ అధికారులు పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్సీలో మెంబర్లుగా ఉన్నారని విమర్శించారు. జేఎఫ్సీలో ఓక్స్ వాగాన్ స్కామ్ లో భాగస్వామికి ఎలా చోటిస్తారని కత్తి మహేష్ ప్రశ్నించాడు. లెక్కలు పత్రాలు కాదు. ప్రత్యేకహోదా …
Read More »బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో పారిశ్రామిక వేత్త.. ఇక ఆ జిల్లాలో టీడీపీ చాప్టర్ క్లోజే..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 92వ రోజుకు చేరుకుంది. కందుకూరు నుండి ప్రకాశంలోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ అదే జిల్లాలో వందరోజులు పూర్తి చేయనున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల నెల్లూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో పారిశ్రామికవేత్త వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. see also : వైఎస్ జగన్ …
Read More »ఆమ్రపాలి పెళ్ళికి హాజరైన ఎమ్మెల్యే అరూరి రమేష్
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాటా అమ్రపాలి రెడ్డి , జమ్మూకు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్శర్మ ఒక్కటయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి-18) సాయంత్రం 6.30 గంటలకు జమ్మూలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వర్ధన్నపేట MPP మార్నేని రవీందర్ రావు హాజరై నూతన దంపతులను ఆశిర్వదించారు.కాగా ఈ నెల 21 వరకు కలెక్టర్ దంపతులు జమ్మూలోనే ఉంటారు. ఈ …
Read More »నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ – చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ …
Read More »ఎల్లో బ్యాచ్కు మరో దిమ్మతిరిగే షాక్..!! ”ఫుల్ జోష్లో వైసీపీ శ్రేణులు”
ఎల్లో బ్యాచ్కు మరో దిమ్మతిరిగే షాక్..!! అదేంటీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. అదేంటి అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోవడమేంటని అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే. మీరు చదివినట్టే ఏపీలో టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు మరి. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »కేసుల నుంచి బయటపడటమే వైఎస్ జగన్ లక్ష్యం..!!
క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల నుంచి బయటపడటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నాలు గేళ్లుగా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ప్రగ ల్భాలు పలుకుతున్నారన్నారు. see also : నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 92వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 91 వ రోజు పాదయాత్ర నేటికి ముగిసింది..ఈ క్రమంలో రేపటి 92వ రోజు ప్రజసంకల్ప యాత్ర షెడ్యూలు ఖరారైంది. రేపు ( సోమవారం ) ఉదయం 8 గంటలకు కందుకూరు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు.వెంకటాద్రి పాలెం, …
Read More »పవన్ కళ్యాణ్ పై కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి..సంచలన వాఖ్యలు
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి అన్నారు. పత్తికొండలో శనివారం జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కొద్దిసమయం స్థానిక నాయకులు ప్రమోద్కుమార్రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని టీడీపీ ఎందుకు అంటుందో తెలియడంలేదని ఆయన అన్నారు. ఇక జనసేన అధ్యక్షుడి వపన్కల్యాణ్ను …
Read More »