Home / POLITICS (page 525)

POLITICS

కోదండ‌రాంకు..బీజేపీకి దిమ్మ‌తిరిగే పంచ్ ఇచ్చిన కేటీఆర్‌

పార్టీలు ఏర్పాటు చేయ‌డం సుల‌భ‌మేన‌ని ప్ర‌జ‌ల అభిమానాన్ని పొంద‌డ‌మే క‌ష్ట‌మైన ప‌ని అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో నూతన పార్టీల ఏర్పాట్లపై వస్తున్న కథనాలపై మంత్రి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, పార్టీలు పెట్టుకోవచ్చన్నారు. వాటి ఫలితం ఏంటనేది ఎన్నికల్లో తెలుస్తదన్నారు. త‌ద్వారా తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం స్పందించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ` కేంద్ర బడ్జెట్ ఎవరిని మెప్పించలేదు. …

Read More »

ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ స‌ర్వే.. #జ‌న‌సేన‌కి..? #టీడీపీకి..? #వైసీపీకి..?

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. కేంద్రం తాజాగా ఏపీకి కేటాయించిన బ‌డ్జెట్ పై వ్య‌తిరేకంగా గురువారం వామ‌ప‌క్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇక వైసీపీ కూడా బంద్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇవ్వ‌నున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నిక‌ల వేళ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో వ‌రుసగా స‌ర్వే రిపోర్టులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మొద‌ట బీజేపీ …

Read More »

కోట్లు పోసి ఎమ్మెల్యేల‌ను కొన్నారు! చంద్ర‌బాబుపై మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

అవును, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌ను కోట్లు పోసి కొన్నారు అంటూ సినీ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోహ‌న్‌బాబు మాట్లాడుతూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు స‌రైంది కాద‌న్నారు. దాస‌రి నారాయ‌ణ‌రావు మృతిచెందిన త‌రువాత తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో గురువు స్థానం అలానే ఉంది. క‌చ్చితంగా సీనియారిటీ ప్ర‌కారం ఆ స్థానం …

Read More »

నాడు వైసీపీని వీడి త‌ప్పు చేశా.. నేడు అనుభ‌విస్తున్నా..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌ర్కార్ 2014లో అధికారంలోకి వ‌చ్చినా.. వైసీపీని బ‌ల‌హీన ప‌ర్చ‌డానికి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన సంగ‌తి తెల్సిందే. అయితే చంద్ర‌బాబు ఇచ్చిన తాయిలాల‌కి అమ్ముడుపోయి వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పుడు హ్య‌పీగా లేర‌నే వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఏపీ రాజ‌కీయాల‌ని శాసించే తూర్పుగోదావ‌రి జిల్లా సీనియ‌ర్ నేత …

Read More »

బ్లాస్టింగ్‌ ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ.. జ‌గ‌న్ సేన చ‌ర్య‌లు ఊహాతీతం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజ్య‌స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తొలుత కాంగ్రెస్ సీనియ‌ర్ గులాం న‌బీ ఆజాద్ బీజేపీ స‌ర్కార్ పై వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్షాల గొంతునొక్కి బీజేపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ను మ్యానేజ్ చేస్తున్న‌ప్పుడు ఈ స‌భ‌లు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ నేత‌ల ఫోన్లు ట్యాపింగ్ చేయ‌డంతో పాటు, స‌భ‌లో గ‌ట్టిగా మాట్లాడేవారి పై సీబీఐ, …

Read More »

గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు గురించి మీకు తెలియని విషయాలు

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు(71) ఇవాళ ( ఫిబ్రవరి 7న ) మృతి చెందారు.అయన గురించి మీకు తెలియని విషయాలు.. గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం 1947 జూన్ 9 న వెంకట్రామాపురంలో రామానాయుడు ,రాజమ్మ దంపతులకు జన్మించారు.బీఎస్సీ ,ఎంఎతో పాటు న్యాయ వాద పట్టా పొందారు. గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు భార్య సరస్వతి .ఆయనకు ఇద్దరు కుమారులు.ఒక …

Read More »

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకుంటున్నారు వైఎస్ జ‌గ‌న్‌. మ‌రో వైపు వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల‌తోపాటు ప్ర‌జ‌లు కూడా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అడుగులో అడుగులు వేస్తూ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో న‌డుస్తున్నారు. అయితే, నిన్న జ‌రిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ‌లో నెల్లూరు అర్బ‌న్ …

Read More »

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణ‌మ‌నాయుడు మృతి!

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు(71) మృతి చెందారు. కాగా, అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి క‌న్ను మూశారు. అయితే, గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు పుత్తూరు నుంచి ఆరుసార్లు శాస‌న స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా, ముద్దు కృష్ణ‌మనాయుడు విద్య‌, అట‌వీశాఖ‌, ఉన్న‌త విద్య మంత్రిగా సేవ‌లందించారు. చిత్తూరు జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లం వెంక‌ట్రామాపురంకు చెందిన గాలి …

Read More »

ద‌ట్ ఈజ్ వైఎస్ఆర్ : వైఎస్ జ‌గ‌న్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త‌..!!

ప్ర‌జ‌ల కోసం ఏమైనా చేసే మ‌న‌స్త‌త్వం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిది. అంతేకాదు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం దేశంలో ఏ ముఖ్య‌మంత్రి ప్ర‌వేశ‌పెట్టని ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిది. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌జ‌ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల స‌మ‌యంలో మేనిఫెస్టోలో ఉంచిన ఆరోగ్య శ్రీ‌, ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌, 108, ఇలా అనేక ప‌థ‌కాలే.. వైఎస్ఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేశాయి. వైఎస్ఆర్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే …

Read More »

చిరంజీవి పై సంచలన ట్వీట్ చేసిన కత్తి మహేశ్‌..!

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన ట్వీట్ చేశారు.వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆ రాష్ట్ర ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే..అయితే పార్లమెంటు ఉభయసభల్లో ఏపీ ఎంపీలు జరిపిన ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కనిపించకపోవడం పట్ల విమర్శలకు దారితీస్తుంది.. ఈ సమయంలో చిరంజీవి ఎక్కడ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat