ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ తో కలసి నడుస్తున్నారు. ఆ పాదయాత్ర విజయవంతంతగా జరుగుతున్నది. అంతేకాదు చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ జగన్ తన పాదయాత్రను చేస్తున్నారు. జగన్లో …
Read More »రేపు అనంతపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “ చలోరే చలోరే చల్” అనే కార్యక్రమంతో తన రాజకీయ యాత్రను తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు ఆలయం నుండి చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తన యాత్రలో భాగంగా తెలంగాణలో మూడు రోజుల పర్యటన పూర్తయింది.ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విరామం ఇచ్చారు.రేపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారు.ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు అనంతపురం జిల్లలో పర్యటిస్తారని ఆ …
Read More »వైయస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా..
వైయస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు కానుక ఇచ్చాడు. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లుగా కొరటాల శివ డైరెక్షన్లో భరత్ అను నేను సినిమాలో ఉన్న ఆడియోను రిపబ్లిక్డే సందర్భంగా మూవీ టీమ్ ఆడియో విడుదల చేసిన విషయం తెలిసిందే..అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణం …
Read More »టీడీపీలో ఉన్నా.. వైసీపీ వైపే చూస్తున్న ఆ మంత్రి..! త్వరలో..!!
అవును, నిజమే.. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కొనసాగుతున్నా కూడా.. ఆ మంత్రిగారి చూపు మాత్రం వైఎస్ జగన్వైపే లాగుతోంది. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్పై పెరుగుతున్న ప్రజా ఆదరణో లేక పలు మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు చేస్తున్న రాజకీయ ఫలితాల కారణమో తెలీదు కానీ.. వైఎస్ జగన్ చెంత చేరేందుకు పలు రాజకీయ పార్టీ సీనియర్ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ విషయం అటుంచితే.. …
Read More »జమ్మలమడుగులో ఆదినారయణ రెడ్డి ఘోరంగా ఓటమి..లేటేస్ట్ సర్వే
2014 ఎన్నికల్లో కడప జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీలోకి వెళ్లి ఎవరూ ఊహించని విధంగా మంత్రి పదవిని కొట్టేశారు ఆదినారయణ రెడ్డి. కేశవరెడ్డి కేసులన్నీ రాజకీయ పరిధిని దాటి కోర్టు పరిధికి చేరుకోవడంతో తన వియ్యంకుడిని బయటపడవేయడానికి ఆది నారాయణ రెడ్డి టీడీపీలోకి వస్తున్నాడని .. తెలుగుదేశంలోకి రాకను వ్యతిరేకిస్తున్నానని ఆనాడే టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం …
Read More »జనసేనాని సర్వేలోనూ.. వైఎస్ జగనే సీఎం..!!
సినిమాల పరంగా మేము పవర్స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. కానీ పొలిటికల్గా మాత్రం వైఎస్ జగనే మా నాయకుడు అంటూ. వపన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఇప్పుడు జనసేన నిర్వహించిన సర్వేలోనే అదే రుజువైంది. అయితే, ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయనున్న జనసేన సర్వేలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని తేలింది. సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ …
Read More »ఏపీ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ప్రమాణస్వీకారం.. రోమాలు లేచి కూర్చుంటున్నాయిగా..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం భరత్ అను నేను. మహేష్ అభిమానులకు రిపబ్లిక్డే కానుకగా వినూత్న ప్రచారంలో భాగంగా ఈ ఉదయం 7 గంటలను ఫస్ట్ వోథ్ పేరుతో ఈ మూవీ నుండి మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాయిస్ టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. జస్ట్ ఆ వాయిస్ టీజర్లో మహేష్ ప్రమాణ స్వీకారం …
Read More »“పవన్.. పాపం పసివాడు” అంట… రేణుకా చౌదరి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ మహిళ నాయకురాలు రేణుకా చౌదరి “పవన్.. పాపం పసివాడు” అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’ అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం …
Read More »వైఎస్ జగన్.. ఓ సంరక్షకుడు – మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలనం..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మంత్రి ఆది నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా టీడీపీ నేత సాయి ప్రతాప్ ఇటీవల వైఎస్ జగన్ చేస్తున్న …
Read More »సిగ్గులేదా..? తలెత్తుకు తిరగ గలవా..? చంద్రబాబు తీరుపై ఉండవల్లి నిప్పులు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ నిప్పులు చెరిగారు. పక్క ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై, ప్రత్యేక హోదాపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై మండిపడ్డారు. 2014 ఎననికల్లో మాయ మాటలు చెప్పి, ప్రజలను వంచించి గెలిచిన చంద్రబాబు 2019 ఎన్నికల్లోనూ అవే మాయ మాటలు చెప్పి.. బీజేపీతో పొత్తు పెట్టుకుని మోసపోయామని.. ఏపీ ప్రజల ముందు …
Read More »