ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన బోతున్నారు…విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు.మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ …
Read More »పెళ్లాన్ని కాపాడుకోలేని పవన్ కల్యాణ్..రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు..!
బిగ్ బాస్ కార్యక్రమంతో అందరికి పరిచయమైనా క్రిటిక్ కత్తి మహేష్, బిగ్ బాస్ తరువాత నుండి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఒక వెలుగు వెలుగుతున్న క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే పలుమార్లు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించి మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్పై …
Read More »రాజకీయాల్లో వస్తున్న రజనీ ఎందుకు క్షమాపణలు కోరాడంటే
రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ క్రమంలో తన కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకున్నారు. అభిమానుల కోసం ఓ వేదికను ఏర్పాటు చేసి ఫ్యాన్స్ ని ఒక్క దగ్గరికి చేర్చడంతో పాటు, వారి అభిప్రాయాలను తీసుకునేందుకు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా రజనీకాంత్ తాజాగా మీడియాతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ …
Read More »నూటికి 95 శాతం ఓట్లు టీడీపీకేనట..!!
అవును, నూటికి 95 శాతం ఓట్లు తెలుగుదేశంపార్టీకే వస్తాయట, అలాగే ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయాన చెప్పారు. కాగా, నిన్న జరిగిన జన్మభూమిలో కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలో విద్యార్థితో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ విద్యార్థి స్పీచ్ అనంతరం.. చంద్రబాబు షేక్ హాండ్ ఇచ్చి.. …
Read More »చంద్రబాబు సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర స్పెషాలిటీ ఇదే.!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నిన్నటితో 50రోజులు పూర్తి చేసుకుని 700 కిలోమీటర్ల మార్క్ను దాటింది. అయితే, చిత్తూరు జిల్లా పీలేరు నియోజవర్గం పరిధిలోగల జమ్మివారిపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఏడువందల …
Read More »ఎన్నికల్లో పవన్కు షాక్ ఇచ్చే మాట చెప్పిన కత్తిమహేష్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఒంటికాలిపై లేచే సినీ విమర్శకుడు కత్తిమహేష్ తన దూకుడు మరింత పెంచారు. ఇప్పటికే పలు అంశాలపై స్పందించిన కత్తి మహేష్ తాజాగా న్యూ ఇయర్ వేడుకగా కూడా పవన్పై స్పందించారు. ఇటుసోషల్ మీడియాలో అటు ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటానంటూ పవన్ కల్యాణ్, జనసేన అభిమానులు లక్ష్యంగా ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో …
Read More »రేవంత్ పై కాంగ్రెస్ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంచలనం చోటు చేసుకుంది .ఏకంగా ఇటివల టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ అసలు తమ పార్టీలో బాహుబలి ఎవరని, రేవంత్ రెడ్డి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో ఊపు వచ్చిందనడాన్ని తాను అంగీకరించనని ఆమె …
Read More »సీఎం కేసీఆర్,పవన్ కల్యాణ్ల భేటీ పై పల్లా క్లారీటీ
నూతన సంవత్సర సందర్బంగా నిన్న జనసేన అధినేత , ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో పవన్ సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. అయితే ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.ఈ నేపధ్యంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా తో మాట్లాడారు . ముఖ్యమంత్రి కేసీఆర్, …
Read More »చెన్నంపల్లి గుప్త నిధులపై చంద్రబాబు కన్ను.!!
కర్నూలు జిల్లా చెన్నంపల్లి గ్రామం పరిధిలోగల గుప్త నిధులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్ను పడిందా..? అంతటితో ఆగక ఆ నిధులను చంద్రబాబు స్వాహా చేయనున్నారా..? చంద్రబాబు సర్కార్ మళ్లీ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిందా..? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. అసలు విషయానికొస్తే.. కర్నూలు జిల్లా చెన్నంపల్లి గుప్త నిధులపై టీడీపీ నేతల వేట పలు అనుమానాలకు తావిస్తోంది. …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భద్రత పెంచాలట..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »