Home / POLITICS (page 567)

POLITICS

క్ష‌ణం క్ష‌ణం ఉత్కంఠం.. ఆధిక్యంలోకి దూసుకొచ్చిన‌ బీజేపీ..!

గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. క్ష‌ణ క్ష‌ణానికి అధిక్యం తారుమారు అవుతూ నువ్వా-నేనా అన్న‌ట్టు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన హవాను కొనసాగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత ఆధిక్యతను కనపరుస్తోంది. గంట క్రితం కాంగ్రెస్ ముందంజ‌లో ఉండ‌గా.. మ‌ళ్ళీ పుంజుకొని బీజేపీ రేసులోకి వ‌చ్చింది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 76 స్థానాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. …

Read More »

గుజరాత్ ఎన్నికల ఫలితాలు..ఎవరికెన్ని

గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్‌లో బీజేపీ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 41 స్థానాలు, కాంగ్రెస్ 23 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Read More »

ఆ రెండు రాష్ట్రాల్లో హోరాహోరీ!

మ‌రికొద్దిసేప‌ట్లో గుజ‌రాత్‌, హిమాచల్‌ప్ర‌దేశ్ ఓట‌ర్ల తీర్పు వెలువ‌డ‌నుంది. అయితే, ప్ర‌స్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ టెక్కింపు టీ 20 మ్యాచ్‌ను త‌ల‌పిస్తోంది. నిమిషానికి.. నిమిషానికి ఓట‌ర్ల తీర్పు మారుతున్న నేప‌థ్యంలో ఓట‌ర్ల తీర్పు ఎవ‌రివైపు ఉందో అన్న విష‌యాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంచ‌నావేయ‌లేక‌పోతున్నారు. అయితే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఓట్ల లెక్కింపు అందుబాటులో ఉన్న ట్రెండ్స్ మేరకు బీజేపీ 97 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, …

Read More »

కేసీఆర్ నిర్ణ‌యానికి వెల్లువెత్తుతున్న మ‌ద్ద‌తు..!!

ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఏ ముఖ్య‌మంత్రి చేప‌ట్టిని ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూ, తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన ప్ర‌జ‌ల‌కు.. మీకు అండ‌గా నేనున్నానంటూ భ‌రోసానిస్తూ త‌న పాల‌నాదక్ష‌త‌ను చాటుతున్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌ను మెప్పించేలా నిర్ణ‌యాలు తీసుకుంటూ, ఒక వైపు అధునాత‌న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుంటూ మ‌రో వైపు రైతుల సంక్షేమం, వారిని ధ‌న‌వంతులుగా చూడాల‌న్న‌ త‌న ల‌క్ష్యం వైపు …

Read More »

జగన్ ఒక్క సైగ చేస్తే చాలు.. అధికార‌ టీడీపీ మొత్తం..?

వైసీపీ అధినేత‌ జగన్మోహన్ రెడ్డి పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ప‌క్క‌దారి పట్టించ‌డానికి అధికార టీడీపీ గుంట‌న‌క్క ప‌నులు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్‌తో స‌హా వైసీపీ నేత‌లంద‌రూ.. టీడీపీ బ్యాచ్ పుంగి బ‌జాయిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్చే రోజా చంద్ర‌బాబు బ్యాచ్ మొత్తానికి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ వేశారు. రోజా మాట్లాడుతూ జ‌గ‌న్ క‌నుక ఒక్క సైగ చేస్తే.. టీడీపీ మొత్తం ఖాళీ అయిపోతుంద‌ని చెప్పి …

Read More »

టీడీపీ మంత్రుల మొత్తం.. జాత‌కాలు తేల్చేసిన బ్రేకింగ్ స‌ర్వే..!

ఏపీ రాజకీయాలకు సంబంధించి ఓ అంగ్ల పత్రిక కథనం కలకలం రేపడ‌మే కాకుండా రాజకీయ వ‌ర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ పత్రికలో రాసిన దాని ప్రకారం చూస్తే ఏపీలో జ‌రుగ‌నున్న వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి అత్యంత ఘోరంగా ఉందో అని చంద్రబాబు సర్వేలో తేలింది. ఇటీవల సీఎం నిర్వహించిన సర్వే ప్రకారం ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అంటే కేవలం …

Read More »

బిగ్‌ బ్రేకింగ్.. మాజీ ముఖ్య‌మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష..!

బొగ్గు స్కాంలో కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్ర‌త్యేక‌ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయ‌నకి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. కోల్‌కతాకు చెందిన విని ఐరన్, స్టీల్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ (విసుల్‌) కంపెనీకి జార్ఖండ్‌లోని రాజారా నార్త్‌ బొగ్గు బ్లాక్‌ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయ్యాయి. దీంతో …

Read More »

జగన్ ఈసారైనా అక్క‌డ వైసీపీ జెండా ఎగుర‌వేస్తారా..?

ఏపీలో పాద‌యాత్ర‌తో బిజీగా ఉన్న‌ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట అయిన అనంత‌పురం జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ని కొన‌సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 36వ రోజుకు చేరుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. శ‌నివారం ధర్మవరం నియోజకవర్గం ఉప్పునేని పల్లి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలంలోని చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్ రోడ్డుమీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఇక ధ‌ర్మ‌వ‌రం విష‌యానికి …

Read More »

చంద్ర‌బాబుకు న‌యా షాక్.. ప‌ట్టు బిగించిన ఏసీబీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు నయా షాక్ త‌గ‌ల‌నుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఏసీబీ అధికారులు మ‌రో రెండు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయిపోయారు. బొల్లినేని రామారావు తొలినుంచి కొంత వివాదాస్పదంగా మారారు. మహారాష్ట్రలో కాంట్రాక్టులు తీసుకున్న ఆయన అక్కడ అవినీతికి పాల్పడ్డారని మహారాష్ట్ర ఏసీబీ శాఖ నాలుగు కేసులు నమోదు చేసింది. …

Read More »

”చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో ఘ‌న‌త‌”

ఏపీ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్, కర్నూల్‌ జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మ‌రో సారి చంద్ర‌బాబు స‌ర్కార్‌పై మండిప‌డ్డారు. ఎప్పుడూ విదేశీ ప‌ర్య‌ట‌న‌లంటూ తిరుగుతున్న చంద్ర‌బాబు.. రాష్ట్ర అభివృద్ధి మ‌రుగున ప‌డినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. త‌న‌పై ఉన్న కేసుల నుంచి త‌ప్పించుకునేందు కేంద్రంతో రాజీప‌డుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రావాల్సిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తూ.. ప్ర‌జ‌ల‌పై అద‌న‌పు భారంప‌డేలా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. విదేశాల నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat