ఏపీ సినీ రాజకీయ వారసత్వాల పై తాజాగా చర్చ నిర్వహించిన తెలుగు చానల్ లైవ్లో ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. బండ్ల గణేష్ ఆ చానల్ లైవ్లో ఉండగా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ లైన్లోకి వచ్చారు. అయితే సినీ రాజకీయ వారసత్వాల పై రోజా తనదైన వివరణ ఇస్తుండగా.. బండ్ల గణేష్ మధ్యలోకి వచ్చి నోరుజారారు. రోజాని కామెంట్స్ …
Read More »జగన్ తీసుకోనున్న నిర్ణయం.. వైసీపీకి మేలు జరిగేనా..?
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం.. ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పడంతో ప్రత్యేకహోదా ఇక రాదని తేలిపోయింది. అయితే ఆంధ్రా ప్రజల ఆత్మాభిమానం అయిన ప్రత్యేక హోదాను ఇక హైలెట్ చేసుకుంటూ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుంది. గత రెండు రోజులుగా ప్రత్యేక హోదా ప్రస్తావన ప్రముఖంగా తెస్తున్నారు. దీన్ని బట్టి ఈపార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు …
Read More »2019 తర్వాత అతనే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందట.. వేణుస్వామి నుండి మరో సంచలన జ్యోస్యం..!
సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వేణుస్వామి జోస్యాలు హాట్ టాపిక్గా మారాయి. దీంతో వేణుస్వామి ఇప్పటికే సోషల్ మీడియాలో జాతకాలు తెలుసుకునే వారందరికీ బాగా సురపరిచితం అయిపోయాడు. అయితే ఈ జ్యోతిష్కుడు సామాన్యుల జాతకాలు చెప్తాడో లేదో గానీ.. సెలబ్రిటీల గురించి వారు అడక్కుండానే చెప్పడమే కాకుండా.. యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తాడు… యూట్యూబ్లో అన్నీ సంచలనాత్మక టాపిక్స్కి మాత్రమే వేణుస్వామి ఛానల్లో ప్లేస్ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో హాట్ …
Read More »పవన్ ముఖ్యమంత్రి అవకాశాల పై.. వేణుస్వామి సంచలన జ్యోస్యం..!
ఏపీ రాజకీయాల్లో సీయం కుర్చీ పై హాట్ టాపిక్ నడుస్తోంది.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీయం కుర్చీ కోసం ఒకవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా రేసులోకి వస్తున్నా అంటూ అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నారు. అయితే చంద్రబాబు, జగన్ల గురించి పక్కన పెడితే.. …
Read More »పవన్ కల్యాణ్ లాగా నాకు కుల గజ్జి లేదు – కత్తి మహేష్
టాలీవుడ్ సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరో సారి జనసేన అధినేత, పవర్స్టార్ పవన్ కల్యాణ్పై ఫైరయ్యారు. ఇటీవల జరిగిన ఓ లైవ్ షోలో పవన్ కల్యాణ్ను విమర్శించే స్థాయి నీది కాదంటూ పవన్ కల్యాణ్ అభిమాని మహేష్కత్తిపై లైవ్ షోలోనే బండబూతులు తిట్టాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్కన్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నానని సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ కేవలం 12 …
Read More »లైవ్లో బండ్ల గణేశ్.. పళ్లు రాలగొడతానన్న రోజా.. అసలు ఏం జరిగిందంటే..?
ఏపీలో వారసత్వ రాజకీయాల పై జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. తాజగా ఓ ప్రముఖ న్యూస్ చానల్ వారసత్వ రాజకీయాల పై నిర్వహించిన డిబేట్లో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పళ్ళు రాలగొడతానని వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. లైవ్లో వారసత్వ రాజకీయాల పై చర్చించడానికి బండ్ల గణేష్ వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ ద్వారా ఆ చర్చలో పాల్గొన్నారు. దీంతో వారసత్వ సినీ …
Read More »”మోడీ అంటే చంద్రబాబుకు భయమట..!” ఎందుకో తెలుసా??
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More »‘చంద్రబాబు డబ్బు… అజ్ఞాతవాసి డప్పు’పై – కత్తి మహేష్ షాకింగ్ రివ్యూ..!!
అవును మీరు విన్నది నిజమే. చంద్రబాబు సర్కార్ డబ్బు ఇస్తే చాలట.. పవర్స్టార్ పవన్ కల్యాణ్, జనసేన అధినేత ఎప్పుడెప్పుడు డప్పుకొడదామా..! అంటూ రెడీగా ఉంటారట. ఈ విషయం ఎవరో చెప్పలేదు.. స్వయాన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దగ్గరి బంధువు కత్తి మహేష్ చెప్పాడు. అదేంటో ఈ మధ్యన కత్తి మహేష్ కేవలం సినిమాలకే కాకుండా రాజకీయాలకు కూడా రివ్యూలు రాస్తూ రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు. గత వారంలో పవన్ …
Read More »ఉమా మాధవరెడ్డిచేరికతో…ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖల్లాస్
ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్లో చేరనుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖల్లాస్ కానుంది. రాష్ట్రస్థాయిలోనూ టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినందున ఆమెకు ముఖ్యనేతలతో సంబంధాలున్నాయి. మరికొంతమంది నాయకులు ఉమ బాటలో నడవటానికి మార్గం ఏర్పడినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమామాధవరెడ్డిలాంటి సీనియర్ నేతలు కూడా టీడీపీని వీడుతుండటంతో ముఖ్యనాయకులు కూడా ఆలోచనలో పడినట్టు తెలిసింది. ఉమామాధవరెడ్డి చేరికతో భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరింత బలోపేతం కానుంది. …
Read More »మంత్రి కేటీఆర్ కృషి…దేశంలోనే హైదరాబాద్కు ఈ నగర గుర్తింపు
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు కృషి ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ మరో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. హైదరాబాద్ నగరంలో తీవ్ర సమస్యగా మారిన భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 20 వాహనాలను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి, కార్పొరేటర్ మమతా గుప్తా …
Read More »