ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేతకి మాస్టర్ స్ట్రోక్ తగల నుందని సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనం రేపుతోంది. టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి త్వరలోనే వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ పై స్వల్ప తేడాతో గెలుపొందారు. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనమయ్యాక ఆయన కూడా హస్తం పార్టీలో …
Read More »జగన్ ఇవ్వనున్న మాస్టర్ స్ట్రోక్స్కి.. టీడీపీ కోటలు దబిడ దిబిడే..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల హీట్ పెరిగేకొద్దీ ప్రధానపార్టీల అధినేతలు ఎత్తుకు పై ఎత్తులు మొదలైపోయాయి. మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒక వైపు చంద్రబాబు.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక చంద్రబాబు విషయానిక వస్తే కాపులను బిసిల్లోకి చేరుస్తూ 5 శాతం రిజర్వేషన్కు అసెంబ్లీలో చంద్రబాబు చేయించిన తీర్మానం అందులో భాగమే. సరే, ఈ తీర్మానం అమల్లోకి …
Read More »చంద్రబాబూ.. గాడిద పని గాడిదే చేయాలి.. జేపీ
లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మరోసారి చంద్రబాబు సర్కార్పై ఫైరయ్యారు. చంద్రబాబు పాలనలో అమలు చేస్తున్న పథకాలు, మేనిఫెస్టోలు పెట్టిన పథకాలకు పొంతన లేదంటూ విమర్శలు గుప్పించారు. అసలు చంద్రబాబు తన మేనిఫెస్టోలో విద్య అనే పదాన్నే వాడలేదంటూ టీడీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. కాగా.. సోమవారం జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టో ప్రకటించారని కాదు.. అసలు మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది ప్రజలు గమనించాలన్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో …
Read More »రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు చెప్పిన మోదీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కాకుండా ప్రధానమంత్రి మోదీ నుంచి కూడా ఆయనకు అభినందనలు వచ్చాయి. I congratulate Rahul Ji on his election as Congress President. My best wishes for a fruitful tenure. @OfficeOfRG — Narendra Modi (@narendramodi) December …
Read More »ఛిఛీ.. రాజశేఖర్రెడ్డితో చంద్రబాబుకి పోలికా!..ఉండవల్లి
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More »పవన్ రాజకీయంపై జూ.ఎన్టీఆర్ సంచలన కామెంట్..!!
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తాను హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం షూటింగ్ ముగిసిన వెంటనే జనసేనపార్టీ విస్తరణపై దృష్టిసారించారు. అందులో భాగంగానే ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించారు. ఈ పర్యటన ఆద్యాంతం జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్. అందుకు దగ్గట్టు తన పంచ్ డైలాగ్లతో, పలువురు …
Read More »ప్రపంచాన్ని సృష్టించమని దేవుడికి చెప్పింది చంద్రబాబే.. కత్తి మహేష్
అవును మీరు చదివింది నిజమే. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని చెప్పింది చంద్రబాబేనట. ఈ మాట ఎవరో చెప్పలేదండి బాబూ.. స్వయాన టాలీవుడ్ క్రిటిక్, పవన్ ఫ్యాన్స్కు బాగా దగ్గరైన కత్తి మహేష్ చెప్పారు. ఇంతకీ ప్రపంచాన్ని సృష్టించమని చంద్రబాబు దేవుడికి చెప్పడమేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై కత్తి మహేష్ ఇచ్చిన క్లారిటీ చదివేద్దాం మరీ. అసలు విషయానికొస్తే.. మొన్నీ మధ్యన భాగ్యనగరం, మహానగరం ఇలా …
Read More »వైఎస్ జగన్ను భవిష్యత్తులో.. తప్పకుండా కలుస్తానన్న ప్రముఖ హీరో..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో కదం తొక్కుతున్నారు. అయితే జగన్కు సంబందించిన పర్సనల్ విషయం ఒకటి తాజాగా అక్కినేని వారసుడు సుమంత్ బయట పెట్టిన విషయం తెలిసిందే. స్కూల్ డేస్ నుండే జగన్ సుమంత్లు ఇద్దరు మంచి స్నేహితులే అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన సుమంత్ మరో విషయాన్ని చెప్పారు. సదరు మీడియా ప్రతినిథి ప్రశ్నిస్తూ.. …
Read More »కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 89 nomination proposals were received,all were valid.Since there was only one candidate.I hereby declare Rahul Gandhi elected as the president of Indian National …
Read More »పవన్ కళ్యాణ్ పరువు తీసిన చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పోలవరం పై జనసేత అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్కు పోలవరం గురించి అర్ధం కాదని, జగన్ కు ఏమీ తెలియదని చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ తాను లెక్కలు చెబుతుంటే శ్వేతపత్రం ఎందుకన్నారు. శ్వేత పత్రం అంటే దానికి బంగారు రంగు పూసి ఇవ్వాలా అని ప్రశ్నించారు. నలభై …
Read More »