జగన్ పాదయాత్ర కడప నుండి కర్నూలుకు చేరుకుంది. కర్నూలులో మొట్టమొదటగా.. వైసీపీ నుండి ఫిరాయించి టీడీపీలోకి చేరి మంత్రి అయిన అఖిల ప్రియ నియోజక వర్గం ఆళ్లగడ్డ నుండే జగన్ పాదయాత్ర మొదలైంది. దీంతో రాజకీయ వర్గాల్లో సైతం ఆశక్తి నెలకొంది. జగన్ కూడా ఆళ్లగడ్డలో అడుగుపెట్టగానే అఖిల ప్రయ, చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఇక ఆళ్లగడ్డలో జనం అడుగడుగునా జగన్ కు హారతి పట్టారు. చాగలమర్రిలో ఏర్పాటు …
Read More »బాలల దినోత్సవం.. జగన్ సంచలన నిర్ణయం..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర వంద కిలోమీటర్లకు చేరుకుంది. జగన్ చేపట్టిన పాదయాత్రకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక జగన్ ఒకవైపు పాదయాత్ర, మరోవైపు కూడళ్ళలో నిర్వహిస్తున్న మీటింగుల్లో జగన్ చెలరేగిపోతున్నారు. ఇక మంగళవారం బాలలదినోత్సవం సందర్భంగా జగన్ శుభాకాంక్షలు తెల్పుతూ పిల్లల చదువుకోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లల్ని తప్పకుండా స్కూళ్లకు పంపిస్తే చాలని.. వారి చదువుకు అయ్యే ఖర్యు …
Read More »జగన్ పాదయాత్ర పై.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దాదాపుగా వంద కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పటికే జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతుంటే.. టీడీపీ నేతల గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. దీంతో కలుగులో నుండి ఒక్కో ఎలుక బయటకి వచ్చినట్టు.. ఒక్కొకరుగా టీడీపీ నేతలు బయటకు వచ్చి జగన్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా నోటి దూల మాస్టర్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై …
Read More »జగన్ పాదయాత్రకు భయపడిన.. టీడీపీ ఎంతకు తెగించిందో తెలిస్తే షాకే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ.. జగన్ పాదయాత్రకి ప్రజల్లో స్పందన రాదని ఊహించారు. అయితే టీడీపీ బ్యాచ్ ఊహల్ని తలక్రిందులు చేస్తూ వేల సంఖ్యలో ఇసుక వేస్తే రాలనంత జనం జగన్ కోసం తరలి రావడంతో టీడీపీ నేతల గుండెల్లే రైళ్ళు పరిగెడుతున్నాయి. దీంతో వెంటనే …
Read More »చంద్రబాబు ఖాతాలో మరో ‘కేంద్ర పథకం ఖేల్ ఖతం’!
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలకు చంద్రబాబు సర్కార్ తూట్లు పొడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల రూపురేఖలను మార్చి తన ఖాతాలో వేసుకునే పనిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పోనీ పేరు మార్చిన కేంద్ర ప్రథకాల ఫలితాలు ప్రజలకు అందుతున్నాయా? అంటే అదీ లేదు. వాటి ఫలితాలను కేవలం టీడీపీ కార్యకర్తలకు దక్కేలా ముందస్తు ప్రణాళికలను రచిస్తున్నారు ఆ పార్టీ …
Read More »జగన్ పాదయాత్ర.. తొలివారం హైలైట్స్ ఇవే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తొలివారం సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎనిమిదవరోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్ర మొత్తం.. సభలు, సమావేశాలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. …
Read More »కర్నూలు గడ్డపై.. అడుగు పెట్టిన కడప కింగ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర ఎనిదవరోజున జగన్ కర్నూలులో అడుగు పెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కర్నూలు జిల్లాలోని నేతలు టీడీపీ లోకి దూకారు. దీంతో కర్నూలులో జగన్ పాదయాత్రను వైసీపీ సీరియస్గా తీసుకుంది. జగన్ పాదయాత్రని ఎట్టి పరిస్థితిలో అయినా సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి నేపద్యంలో జగన్ పాదయాత్రలో భాగంగా కర్నూలులో …
Read More »విద్యార్థుల ఆత్మహత్యలపై చంద్రబాబు సర్కార్ సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అందులోను కార్పొరేట్ కళాశాలలైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో చదివే విద్యార్థులే ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ. ఓ వైపు తమ కళాశాల ప్రతిష్టను కాపాడుకునేందుకు ర్యాంకుల వేటలోపడి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం.. మరో వైపు తల్లిదండ్రులు కట్టిన ఫీజుకు తగ్గ సౌకర్యాలు …
Read More »చంద్రబాబు నమ్మించి గొంతు కోశాడు!.. టీడీపీ ఎమ్మెల్యే బోండా సంచలనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని మరోసారి బయట పెట్టారు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. కాగా, ఈ రోజు ఓ ఛానెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, నాడు ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అలకబూనిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఈ రోజు …
Read More »ఏపీలో బోటు ప్రమాదం- సంచలన విషయాలు చెప్పిన స్విమ్మర్
ఏపీలో కృష్ణా నదిలో బోటు మునిగి ఇప్పటివరకు ఇరవై మంది మృత్యవాత పడ్డ సంగతి తెల్సిందే .అయితే ,ఇప్పటికే గల్లంతైన వారికోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి .ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు .సహాయక చర్యల్లో పాల్గొంటున్న వైసీపీ శ్రేణులపై ,నేతలపై దాడులకు దిగుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు . అయితే ఈ ప్రమాదం గురించి బోటులో స్విమ్మర్ సంచలన విషయాలను బయటపెట్టాడు .ఈ …
Read More »