Home / POLITICS (page 591)

POLITICS

జగన్ పాద‌యాత్ర పై.. బొండా ఉమా సంచ‌ల‌న కామెంట్స్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక మీడియాలో అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర పై వ‌స్తున్న విశేష స్పంద‌న చూసి చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ జ‌గ‌న్ పై విష ప్ర‌చారం చేయ‌డానికి పూనుకున్నారు. ఇప్ప‌టికే టీడీపీ అనుకూల ప‌చ్చ మీడియా ఆ కార్య‌క్ర‌మాన్ని త‌మ త‌మ భుజాల పై వేసుకోగా.. …

Read More »

ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతాం -పిడమర్తి రవి ..

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉంది అని ..మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటె కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి ..దానికి మేము సహకరిస్తాము అని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు .ఆయన హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తమ టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉంది. అందుకే ఇప్పటికే అసెంబ్లీ లో తీర్మానం చేసి …

Read More »

నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటుకు 6-10 వేలు ఇచ్చిన చంద్రబాబు ..

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి …

Read More »

ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యేకు 20 కోట్లు ఇచ్చిన చంద్రబాబు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు.అందులో భాగంగా ఈ రోజు ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. నేలతిమ్మాయిపల్లిలో జెండాను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో …

Read More »

ప్యార‌డైజ్ లీక్స్‌.. చంద్ర‌బాబుకు టైమ్ ఇచ్చిన జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన‌ పాద‌యాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఇదే క్ర‌మంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌ దిగ్విజ‌యంగా మూడో రోజుకు చేరుకుంది. ఇక మూడోరోజు పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ప్యార‌డైజ్ లీక్స్ పై స్పందించారు. తాను పాద‌యాత్ర స్టార్ట్ చేసిన రోజున కాంట్ర‌వ‌ర్సిటీలు సృష్టించ‌డానికి చంద్ర‌బాబు అనుకూల మీడియావారు రెండు రోజులు స‌మ‌యం వృధా చేశార‌ని.. ఆ టైమ్‌ ఏందో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను చూపించ‌డానికి …

Read More »

చంద్ర‌బాబుకు వైసీపీ నేత స‌వాల్‌!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర అలా ప్రారంభ‌మైందో.. లేదో.. ఇంత‌లో జ‌గ‌న్‌పై టీడీపీ నేతల విష ప్ర‌చారం జోరందుకుంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌పై ఎదురుదాడి చేయాల‌ని చంద్ర‌బాబు ఆదేశించ‌డంతో టీడీపీ నేత‌లు హ‌డావుడి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను …

Read More »

24 గంటల విద్యుత్ సరఫరాపై సీఎం కేసీఆర్ ప్రకటన ..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని, సగర్వరంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాను. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో మొదటి సారిగా రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు గతరాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్నది. దశాబ్దాల పాటు కరెంటు కష్టాలు అనుభవించిన …

Read More »

నోట్ల రద్దుపై కేంద్రం తీరుపై దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ ..

దేశంలో నోట్ల రద్దు నిర్ణ‌యంతో దేశ ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌ను దెబ్బ తీసింద‌ని.. దీన్ని వ‌ల్ల  దేశానికి పెద్ద‌గా ఉపయోగం లేకపోగా సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల నడ్డి విరిగిందనీ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డీ,కాంగ్రేస్ నేతలు ఓబేదుల్లా కోత్వాల్,వెంకట్ రాంరెడ్డీ అన్నారు.నోట్ల రద్దు జరిగి ఏడాది గడుస్తున్న రోజును కాంగ్రేస్ బ్లాక్ డే గా పాటించింది.మహబూబ్ నగర్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డీ …

Read More »

పాత నోట్ల రద్దు నిర్ణయంపై ప్రధాని మోదీకి సామాన్యుడు లేఖ-వైరల్ ..

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు గత ఏడాది ఇదే రోజున తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం రూ వెయ్యి ,ఐదు వందల పాత నోట్ల రద్దు.ఈ నిర్ణయం తీసుకొని నేటికి సరిగ్గా అంటే బుధవారానికి ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా ఒక సామాన్యుడు ప్రధాని మోదీకి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఆ లేఖ సారాంశం మీకోసం డియర్ మోడీ సార్… నొట్ల రద్దు …

Read More »

”జ‌నం నోట‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం”

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తుగా జ‌నం జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి కూడా అభిమానులు త‌ర‌లి వ‌చ్చి పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను వృద్ధులు, మ‌హిళ‌లు, యువ‌త క‌లిసి త‌మ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, యువ‌త అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat