Home / POLITICS (page 593)

POLITICS

జగన్ పాదయాత్రకు లెనిన్ కు ఏమిటి లింక్ ..?

నేటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1917 నవంబర్ 7 న అనగారిన తమ బ్రతుకులతొ విసుగు చెంది తమ హక్కులను నిలుపుకొవటానికి రష్యాలోని ప్రముఖ విప్లవకారుడు లెనిన్ ఆద్వర్యం లొ ప్రజలు భూమి – శాంతి – రొట్టే నినాదం తొ కదం తొక్కి నియంతృత్వ ప్రభుత్వం అయిన ప్రొవన్షియల్ ప్రభుత్వం ని కూలదొశారు. ఈ అక్టొబర్ విప్లవం ప్రపంచ దేశాలలొని కర్మిక కర్షక సామాన్య వర్గం కి …

Read More »

అనవసర ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ఆర్ధిక శాఖ ..

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు తీవ్ర ఆందోళనకరంగా తయారవుతుంది .ఈ క్రమంలో రాబడితో సంబంధం లేకుండా అనవసరపు ఖర్చులు చేస్తుండడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది .దీంతో రాష్ట్రంలో సర్కారు నిర్మించతలపెట్టిన పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలకు సంబంధించిన దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి . అయితే అరవై ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్టుల …

Read More »

షబ్బీర్ అలీకి మంత్రి కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్ ..

గత కొద్దిరోజులుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా అర్ధవంతంగా జరుగుతున్నాయి .అందులో భాగంగా నిన్న సోమవారం శాసనమండలిలో మంత్రి కేటీరామారావు కాంగ్రెస్ ఎల్పీ నేత షబ్బీర్ అలీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు .నిన్న మండలిలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ “గతంలో ఇంటి నుండి అరగంటలో అసెంబ్లీకి వచ్చేవాళ్ళం . కానీ ఇప్పుడు గంటకుపైగా సమయం పడుతుంది .హైదరాబాద్ మహానగరంలో రోడ్లు అంత తీవ్రంగా దెబ్బ తిన్నాయి .ప్రజలు …

Read More »

జగన్ పాదయాత్రను చూసి భయపడిన చంద్రబాబు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహించడానికి సిద్ధమైన సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపుల పాయలో వైఎస్ ఘాటు నుండి మొదలెట్టిన పాదయాత్ర తొలిరోజు తొమ్మిది కిలోమీటర్లు దూరం నడిచారు . జగన్ పాదయాత్రపై …

Read More »

దేశానికి, రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని కాంగ్రెస్‌..మంత్రి కేటీఆర్‌

ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఫ్లోరైడ్ తో నల్గొండ జిల్లాలో లక్షల మంది బాధ పడుతుంటే కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని కానీ ఇప్పుడు క‌ప‌ట ప్రేమ‌ను చాటుతున్నార‌ని మండిప‌డ్డారు. నల్గొండ జిల్లా టీడీపీ నేతలు కంచర్ల భూపాల్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ …

Read More »

జీఎస్టీ పై కేంద్ర సర్కారు మరో నిర్ణయం …

జీఎస్టీ పై ఈ నెల 10న సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్ సామాన్యులకు మేలు కలిగే నిర్ణయాలను తీసుకునేందుకు కేంద్ర సర్కారు సిద్ధమవుతోంది. నిజానికి ఒకే దేశం.. ఒకే పన్ను.. ఇదే ఆలోచనతో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీని అమలులోకి తెచ్చింది. అప్పటికే నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై జీఎస్టీ పెను ప్రభావం చూపింది. చిరు వ్యాపారులు మొదలుకొని వినియోగదారుల వరకు అనేక వర్గాల నుంచి …

Read More »

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ..?

త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబీ ఎవరు మోగించనున్నారు. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ఆశలు గల్లంతేనా? 1990నాటి ఫలితమే మళ్లీ రిపీట్ కానుందా?.ఈ ఎన్నికలో ప్రజానాడి ఎటువైపు ఉంది? .ఎవరు గెలుస్తారు అనే విషయం మీద తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ముందస్తు సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ మూడ్ ఎలా ఉంది? …

Read More »

భట్టి పై సీఎం కేసీఆర్ ఫైర్ ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనసభలో భూ రికార్డుల ప్రక్షాళనపై చర్చ జరిగింది .ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే భట్టి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో రికార్డుల ప్రక్షాళన జరగడం లేదన్నారు.సమన్వయ సమితుల పని వేరు, రికార్డుల ప్రక్షాళన వేరు …

Read More »

ఇడుపులపాయలో మననేత వైఎస్ ను గుర్తు తెచ్చిన జగన్ స్పీచ్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన వైఎస్‌ …

Read More »

ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ ..

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో బీజేపీ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తలిగింది .ఈ క్రమంలో నియోజక వర్గంలో ఒక ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్ధిపై స్వతంత్రంగా పోటి చేసిన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం విశేషం . అసలు విషయానికి వస్తే స్థానికంగా మహాత్మా గాంధీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat