Home / POLITICS (page 594)

POLITICS

వైసీపీ నేతపై మంత్రి ఉమా అనుచరుడు కత్తులతో దాడి ..

ఏపీలో అధికార పార్టీ టీడీపీ కి చెందిన నేతల ,మంత్రుల అనుచవర్గాల దాడులు పెట్రేగిపోతున్నాయి .ఈ క్రమంలో రాష్ట్రంలో జి.కొండూరు మండలం గంగినేని పాలెంలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అనుచరులు దౌర్జన్యం చేశారు. వైసీపీ నాయకుడు భూక్యా కృష్ణ పై గ్రామ సర్పంచ్ మంగళంపాటి వెంకటేశ్వరావు దాడి చేశారు. తన వర్గీయులతో కలిసి భూక్య కృష్ణ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి కత్తులు, ఇనుప …

Read More »

ఏపీ ప్రజలకు వైఎస్ విజయమ్మ విన్నపం ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించతలపెట్టిన సంగతి విదితమే .జగన్ పాదయాత్రపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించారు .ఆమె మాట్లాడుతూ ప్రజలందరి సమస్యలను తెలుసుకునేందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారని, తన బిడ్డను ఆదరించి.. ఆశీర్వదించాలని ఏపీ ప్రజలను కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్రను ప్రజల గుండెల్లో …

Read More »

మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు ..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ నాయకులు మోరిశెట్టి ఉపేందర్, దండా వీరారెడ్డి, మీలా చంద్రకళ, ఇందుర్థి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుంటకండ్ల ముకుందరెడ్డి, కాశీ వెంకటేశ్వర్లుతోపాటు ఆయా పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు మంత్రి జగదీష్ …

Read More »

టీడీపీ-కాంగ్రెస్ ల నుండి టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ….

2019లో టీఆర్ఎస్ దే అధికారమని టీఆర్ఎస్ ను ఏ శక్తి అడ్డుకోలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలొని సోలిపూర్,హాజిపల్లి,నాగులపల్లి గ్రామాలకు చెందిన తెలుగుదేశం – కాంగ్రెస్ పార్టీలకు చెందిన సర్పంచ్ రంగయ్య,మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్,మాజీ ఎంపిటిసి వెంకటేష్ గౌడ్,ఇస్నాతి శ్రీనివాస్ మరొ రెండు వందల మంది కార్యకర్తలు డిప్యూటీ సీఎం మహమూద్ అలి సమక్షంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం – కాంగ్రెస్ ల …

Read More »

వృద్ధురాలు అని చూడకుండా పక్కకు తోసిపారేసిన చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక వృద్ధురాలు అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పక్కకు నెట్టిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో తిరుపతి ఎస్వీయూలోని శ్రీనివాసా ఆడిటోరియంలో జరుగుతున్న రాష్ట్ర ఎన్జీవో సంఘం 21వ మహాసభల ముగింపు కార్యక్రమం లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు . ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ–ఆఫీస్‌ అమలులోకొచ్చాక …

Read More »

ఆదిలోనే రేవంత్ కు కాంగ్రెస్ లో అవమానం ..

ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఇప్పుడప్పుడే పదవి కట్టబెట్టే అవకాశాలు లేవా? అంటే అవుననే అంటున్నారు.రేవంత్ రెడ్డికి ఆ పదవిపై హామీ ఇవ్వలేదా? ఈక్వేషన్ తగ్గించాడు .కానీ రేవంత్ రెడ్డి చేరికను చాలామంది కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఉండటం, వచ్చీ రాగానే ఆయనకు పదవి ఇవ్వడం …

Read More »

రజకుల సంక్షేమానికి 250 కోట్లు కేటాయింపు ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ లోని మడ్ ఫోర్డ్ లో గల దోబీఘాట్లో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి , కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న , ఎం బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తాడూరి మాట్లాడుతూ చాకలి వారు సమాజానికి ఎంతో సేవ చేశారు, కానీ గత …

Read More »

జగన్ ఇలా ..చంద్రబాబు అలా ..తప్పు ఎవరిది ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న శనివారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా బాబు వర్గానికి చెందిన ఒక ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ తప్పుడు ప్రచారానికి దిగింది. ప్రతిపక్ష నేతతో పాటు వచ్చిన ఒక మహిళా నాయకురాలు క్యూలైను వరకు చెప్పులతో వెళ్ళినట్లు పదే పదే ప్రసారం చేసింది. వాస్తవానికి జగన్‌తో సహా వెంట వచ్చిన …

Read More »

తిరుమల సాక్షిగా జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం ..

ఏపీ ప్రతిపక్ష నేత,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని వైసీపీ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నిన్న శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఒక మహిళ చెప్పులేసుకుని జగన్‌ వెంట వెళ్లారని, ఆలయంలో డిక్లరేషన్‌ ఇవ్వలేదని ప్రసారమైన వార్తలను ఆయన ఖండించారు. హిందూ ధార్మిక ఆచారాల పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తిగా జగన్‌ …

Read More »

చరిత్ర సృష్టించబోతున్న ప్రజా సంకల్పం’ పాదయాత్ర..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేర ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో ,జగన్ అభిమానుల్లో ఊపు, ఉత్సాహం పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పలు చోట్ల జగన్‌కు మద్దతుగా నిన్న శనివారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat