తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా సభలో పంటలకు మద్దతు ధరపై మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని మాట్లాడకుండా.. చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతులపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేవంత్ మార్ఫింగ్ పొటోలు ..
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ ఏమి జరిగిన కానీ ఆ అంశంపై స్పందించే వర్మ ..టీడీపీ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ని బాహుబలితో పోలుస్తూ మార్ఫింగ్ ఫోటోలని కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 లో చిరు స్టిల్స్కి సంబంధించి కొన్నింటిని మార్ఫింగ్ చేసి తన …
Read More »టీఅసెంబ్లీ స్పీకర్ కు చేరని రేవంత్ రాజీనామా లేఖ …
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ,రాష్ట్రంలో కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిన్న దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనుముల రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు పంపించాను అని చెప్పిన సంగతి తెల్సిందే . అయితే నిన్న …
Read More »భన్వర్ లాల్ పై టీడీపీ సర్కారు కుట్ర ..
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ప్రధాన ఎన్నికల అధికారిగా పని చేసిన భన్వర్ లాల్ పై ఏపీ అధికార టీడీపీ సర్కారు కుట్ర పన్నిందా ..?.గత మూడున్నర ఏండ్లుగా గుర్తుకు రాని విషయం నిన్న భన్వర్ లాల్ పదవీవిరమణ చేస్తోన్న రోజున గుర్తుకు రావడమే ఈ వాదనకు కారణమా ..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు .అసలు విషయానికి …
Read More »హిమాచల్ ప్రదేశ్ బీజేపీ సీఎం అభ్యర్ధి ఖరారు
వచ్చే నెల నవంబర్ తొమ్మిదో తారీఖున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .మరో కొద్ది రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది . అందులో భాగంగా అధికారంలోకి వస్తే తమ పార్టీ తరపున పాలన కొనసాగించే సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ ధుమల్ను ఆ పార్టీ తరపున సీఎం …
Read More »తొలిరోజే రేవంత్ పై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు ..
తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి చేరి పట్టుమని పది గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సీఎల్పీ నేత జానారెడ్డి ఆయనపై సంచలన …
Read More »ఆగని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలు -వైసీపీ నేత ఇంట్లోకి దూరి మరి ..?
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత మూడున్నర ఏండ్లుగా ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నవిషయం విదితమే .తాజాగా ఆయన మరోసారి తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. జిల్లాలోని ఏలూరు మండలం దెందులూరు నియోజకవర్గంలో మల్కాపురంలో ఎమ్మెల్యే చింతమనేని ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ క్రమంలో ఆయన స్థానిక వైసీపీ నేత తూతా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. అయితే …
Read More »ఏపీ సీఎంగా జగపతి బాబు …
ప్రముఖ స్టార్ దర్శకుడు తేజ దర్శకత్వంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన వారసుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ,యువరత్న బాలయ్య తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కాబోతుంది అని కూడా ప్రకటించారు. దీనిలో నటించి నటినటుల గురించి వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు .కానీ తాజాగా ఆ చిత్రంలోని రెండు …
Read More »గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న వైసీపీ …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రస్తుతం అందివచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుందా ..?.ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో పోరాడుతున్న వైసీపీ శ్రేణులకు శాసనసభలో నిలదీసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది . ఒకపక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలు కోరినదాని కంటే ఎక్కువగా యాబై రోజుల పాటు సభను నడపటానికి సిద్ధమైంది .మరోపక్క ఏపీ …
Read More »సీఎం కేసీఆర్ పాలన భేష్ -కేంద్ర మంత్రి సుజనా చౌదరి ..
తెలంగాణ రాష్ట్ర తిరుమలగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిన్న సోమవారం కేంద్ర మంత్రి సుజనాచౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి కు మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని.. అష్టోత్తర పూజలు, స్వర్ణపుష్పార్చనలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మహదాశీర్వచనం జరిపి స్వామివారి శేషవసా్త్రలను కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »