ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. కొందరు పోలీసులు పచ్చచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని, కావాలనే తమ పార్టీకి చెందిన నాయకులను వేధిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్, సుధాకర్ బాబు, సోమినాయుడులు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలను …
Read More »కేసీఆర్ సీఎం అయినాక ఎంచుకున్న తొలి సబ్జెక్ట్ ఇదే ..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు హరితహారంపై శాసనసభలో చర్చ సందర్భంగా.. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “రాష్ట్రంలో అడువులు నరికితే కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా సభ సహకరించాలని కోరారు. ఇప్పటికైనా అడవుల ఆక్రమణలు ఆగకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు అని స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో అన్ని పార్టీల సభ్యులు పాల్గొనాలని సూచించారు. ప్రకృతి …
Read More »రేవంత్ కు యనమల ఓపెన్ ఆఫర్ ..
తెలంగాణ టీడీపీ మాజీ నేత రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఆయన మాట్లాడుతూ తనకు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాకులుంటే వాటిని రేవంత్రెడ్డి తీసుకోవచ్చని, ఒకవేళ కాంట్రాక్టులపై కమీషన్ వచ్చినా వాటినీ తీసుకోవచ్చని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లడానికే రేవంత్ తనపై ఆరోపణలు చేశారేమో? అని మీడియాతో అన్నారు.అయితే తెలంగాణ టీడీపీకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్రెడ్డి రేపు దేశ …
Read More »టీటీడీపీకి బిగ్ షాక్ …
తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెండ్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్రెడ్డి రాజీనామాతో రాష్ట్ర టీడీపీలో కలవరం మొదలైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఆయన బాటలో నడించేందుకు చాలా మంది తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు సోమవారం ఉదయం తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో రేవంత్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు …
Read More »హోదా పెరిగినా…తన తీరు మార్చుకొని బాబా ఫసీయుద్ధీన్ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్ధీన్ వ్యవహారంలో ఎంతమాత్రం మార్పు రాలేదని ఆయనతో నిత్యం టచ్ లో ఉండే పాతమిత్రులు చెబుతుండే ప్రధాన మాట మలిదశ ఉద్యమంసమయంలో ఏ విధంగా అందర్నీ కలుపుకొని పోయాడో ..ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే విధానాలతో బాబా ముందుకు పోతున్నారనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది . నిన్న ఆదివారం మధ్యాహ్నం …
Read More »గరగపర్రులో మరోసారి హైటెన్షన్..
ఏపీలో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులకు న్యాయం చేయాలంటూ ఆదివారం చేపట్టిన ‘చలో గరగపర్రు’ కార్యక్రమంతో గరగపర్రులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైటెన్షన్ నెలకొంది. అనుక్షణం ఉత్కంఠ రేపింది. ఓవైపు పోలీసులు అందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు జల్లెడ పడుతుంటే మరోవైపు దళితులు అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన కోసం ప్రయత్నాలు చేశారు. పోలీసుల సంచారం, వారి వాహనాల సైరన్లతో గ్రామంలో భయందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ …
Read More »జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ -వైసీపీలోకి మాజీ ఎంపీ ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి పలు నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నారు .ఈ నేపథ్యంలో వచ్చే నెల నవంబర్ ఆరో తారీఖు నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను నిర్వహించతలపెట్టిన సంగతి తెల్సిందే . ఈ పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట …
Read More »మరోసారి తానేమిటో నిరూపించుకున్న మంత్రి హరీష్ ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అప్పటి ఉద్యమం సమయంలో ..నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తూ ఇటు ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మన్నలను పొందటమే కాకుండా మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్నారు .ఈ నేపథ్యంలో గత మూడున్నర ఏండ్లుగా మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను …
Read More »టీడీపీ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా..?
ఏపీ అధికార పక్షం టీడీపీ తెలంగాణలో చేతులెత్తేసినట్లేనని అక్కడ టీడీపీ దాదాపుగా లేనట్లేనని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వెళ్లిపోవడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. రేవంత్ లాంటి ఫైర్ ఉన్న నేతలు తెలంగాణ టీడీపీలో కనుచూపు మేరలో కనపడటం లేదు. వాస్తవానికి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా ఏపీ పైనే దృష్టి పెట్టారు. అక్కడ ప్రతిపక్షం వైసీపీ …
Read More »త్వరలోనే ప్రభుత్వం పడిపోతుంది.. కమల్ సంచలనం..!
విశ్వనటుడు కమల్హాసన్ మరోసారి తమిళనాడు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పనికిరాని ప్రభుత్వం ఉందని.. తొందరలో కుప్పకూలిపోతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. చెన్నైలోని కోసాస్థళై నది విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని వల్ల మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీనివల్ల ఇప్పటికే రైతులు 1090 ఎకరాలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఉత్తర చెన్నైలో స్వల్పంగా …
Read More »