ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబునాయుడు పనితీరు ముఖ్యంగా సీఎంఓ పై ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టును ఆశ్రయించారు.ఈ సందర్భంగా ఆయన కొంతకాలంగా సీఎంవో రాజ్యాంగేతర శక్తిగా, రాజకీయ కార్యాలయంగా మారిపోయింది. దీన్ని సంస్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎంవో …
Read More »ఇలా అయితే వైసీపీకే తీవ్ర నష్టం -జగన్ కు గడ్డు కాలమే ..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే అధికారాన్నికోల్పోయిన సంగతి తెల్సిందే .అయితే ఈ సారి ఏవిధంగా అయిన సరే గెలిచి అధికారాన్ని చేపట్టాలని వైసీపీ పక్క ప్రణాళికలు వేస్తోంది .ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల గురించి ఒకవార్త తెగ ప్రచారం జరుగుతుంది .అదే నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలతో …
Read More »తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ నేడు
తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం నేడు భేటీ కానుంది. ఈ నెల 27 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరగనుంది. తొలుత ఈ నెల 26న సీఎల్పీ సమావేశం పెట్టాలనుకుంటున్నారు. అదే రోజు బీఎస్సీ ఉండటంతో ప్రీ పోన్ చేశారు. రుణమాఫీ, భారీ వర్షాలకు పంట నష్టం, గ్రేటర్ హైదరాబాద్లో …
Read More »మైనార్టీలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
మైనార్టీలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. కాగా, నిన్న మైనార్టీ సంక్షేమ పథకాల అమలుపై రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కచ్చితంగా మైనార్టీలు లబ్ధిపొందే విధంగా కార్యాచరణ ఉండాలన్నారు. పేద మైనార్టీ యువకులు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా వందశాతం సబ్సిడీపై ఆర్థిక సహాయం అందించాలన్నారు. లక్షా, రెండు లక్షలు, రెండున్నర లక్షల విలువైన యూనిట్ల కోసం …
Read More »మరోసారి వార్తల్లోకి రేవంత్ -తారా చౌదరి ..
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చెందిన నేతలపై మీడియా సాక్షిగా ఆరోపణలు విమర్శలు చేసిన కానీ ఆ పార్టీకి చెందిన నేతలు నోరు మెదపలేదు . రేవంత్ రెడ్డి …
Read More »పవన్ -జూనియర్ ఎన్టీఆర్ కలయికపై బాబు ఆరా -షాకింగ్ రిపోర్టు ..
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త మూవీ షూటింగ్ కి క్లాప్ కొట్టిన సంగతి తెల్సిందే .ఇందులో భాగంగా పవన్ ,జూనియర్ ఎన్టీఆర్ దాదాపు గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే వీరిద్దరి కలయికపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు …
Read More »జగన్ సాక్షిగా మరోసారి అడ్డంగా బుక్ అయిన యెల్లో మీడియా ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీ నేతలపై అధికార టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నయెల్లో మీడియా నిత్యం అసత్య వార్తలను ప్రచారం చేస్తోంది అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .ఇదే విషయం గురించి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కూడా ఇటీవల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు .తాజాగా జగన్ పై …
Read More »దూకుడు పెంచిన కాంగ్రెస్!
రాహుల్ గాంధీకి పట్టాభిషేకం జరగనుందన్న వార్తల సమయంలో సోనియా గాంధీ యూపీఏ మిత్ర పక్షాలతో సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కేంద్రం అన్ని విషయాల్లో వెనకడుగు వేస్తున్న ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్లాలని యూపీఏ మిత్ర పక్షాలు నిర్ణయించాయి. పోరాట కార్యాచరణ కోసం వివిధ పార్టీలకు చెందిన ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాడైంది. డీ మానిటైజేషన్కు ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఆందోళనకు యూపీఏ మిత్ర పక్షాలు …
Read More »ఇక రాహుల్ గాంధీ – హార్దిక్ పటేల్ జోడీ!
గుజరాత్ ఎన్నికల తరుణంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి.. పటేళ్ల రిజర్వేషన్ పోరాట నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్తో చేతులు కలిపే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాహుల్ గాంధీతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారనే కథనాలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన మూడు సీసీ టీవీ పుటేజ్లను ఓ జాతీయ ఛానెల్ ప్రసారం చేసింది. సీసీ టీవీ పుటేజ్ల ప్రకారం హార్దిక్ పటేల్ ఆదివారం రాత్రి ఓ హోటల్కు …
Read More »యువత ‘గొంతు నొక్కలేరు.. డబ్బులిచ్చి కొనలేరు’
పాటీదార్ నేతలు బీజేపిలోకి చేర్చుకునేందుకు ముడుపులు ఇవ్వజూపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. యువత గొంతు నొక్కలేరని. డబ్బులిచ్చి కొనలేరంటూ బీజేపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న అహ్మదాబాద్లో నిర్వహించిన నవ సర్జన్ జనాదేశ్ మహా సమ్మేళన్లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారని, గత 22 ఏళ్లుగా ప్రభుత్వాలు …
Read More »