Home / POLITICS (page 606)

POLITICS

టీఆర్ఎస్ లోకి భారీ వలసలు ..

తెలంగాణ రాష్ట్రమంతా  అధికార పార్టీ టీఆర్ఎస్  పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టిఆర్ఎస్ లో చేరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడు గ్రామ పంచాయతిలోని శాంతినగరం, మామిడిగూడెం గ్రామాల్లోని సుమారు 500 మంది సి‌పి‌ఐ ఎం‌ఎల్ (న్యూ డెమోక్రసీ) కార్యకర్తలు, ప్రజలు టిఆర్ఎస్ లో …

Read More »

మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు ..కార్యకర్తలు ..

తెలంగాణ  ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లో యువకులే కీలక పాత్ర పోషించాలి అని మంత్రి హరీష్ రావు  అన్నారు…సిద్దిపేట మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన 40మంది బీజేపీ యువకులకు మంత్రి హరీష్ రావు గారు తెరాస పార్టీలోకి స్వాగతం పలికారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి అని…నిరుద్యోగ యువతి యువకులకు భారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం అని..సిద్దిపేట లో నిరుద్యోగులకు పోటీ …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న…

తెలంగాణ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతరత్న ప్రదానం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ రోజు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ గత మూడున్నర ఏండ్లుగా …

Read More »

జగన్ ,రామోజీరావు భేటీ వెనక అసలు కారణం ఇదే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .వీరిద్దరూ దాదాపు నలబై నిమిషాలు పాటు పలు విషయాల గురించి చర్చించారు అని సమాచారం .ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని మీడియా సంస్థలు గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై జగన్ కు చెందిన సాక్షి పత్రిక …

Read More »

రామోజీరావుతో జగన్ భేటీ ..

ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా దాదాపు సుమారు 40 నిమిషాలపాటు మంతనాలు జరిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు పరిణామాలు, పాదయాత్రపై రామోజీరావుతో చర్చించినట్లు సమాచారం.ఈ భేటీలో …

Read More »

గుజరాత్ రాష్ట్రంలో సంచలనం -నేతలను కొంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ..

ప్రధాని నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే ఎన్నికల నోటిపికేషన్ రాకముందే అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి పావులు కదుపుతుంది బీజేపీ పార్టీ . ఈ సందర్భంగా తమను బీజేపీ పార్టీలోకి వస్తే తనకు కోటి రూపాయలు ఇస్తామని, అడ్వాన్సుగా 10 లక్షలు ఇచ్చారని నార్త్ గుజరాత్ లో పతీదార్ అనామత్ ఆందోళన్ …

Read More »

వైసీపీ శ్రేణులకు శుభవార్త ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ శ్రేణులకు శుభవార్త .గత కొద్దిరోజులుగా అత్యంత ఆసక్తిరేపిన తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్ట్ తీర్పు వెలువడడంతో వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర సన్నాహాలు ముమ్మరం చేశారు. కోర్టు తీర్పు ప్రకారం నెలలో ప్రతీ శుక్రవారం కోర్ట్ కి హాజరుకావాల్సిన అవసరం లేకపోవడంతో వైసీపీ శ్రేణులకు కొంత …

Read More »

వైసీపీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ ..

ఏపీలో అప్పడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది .అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసలు వస్తోన్నారు .ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ అయిన టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న వైసీపీలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,మహిళ ఎమ్మెల్యే ఆర్కే రోజా తోడుగా మరో స్టార్ హీరోయిన్ వైసీపీలోకి ఎంట్రీ …

Read More »

నిజం ఒప్పుకున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి విదితమే .శ్రీధర్ బాబు మరో వ్యక్తితో కల్సి తన ఇంట్లో గంజాయి పెట్టి కేసులో ఇరికించాలని కుట్ర పన్నినట్లు పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి …

Read More »

“ఓటుకు నోటు “కేసులో రేవంత్ కు బెయిల్ ఇప్పించింది ఎవరో తెలుసా ..?

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనసహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికి దాదాపు నెలన్నర రోజుల పాటు జైళ్లలో గడిపిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా తెల్సిందే . రేవంత్ రెడ్డికి ఎంతో కష్టపడి ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇప్పించిందే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat