Home / SLIDER (page 1208)

SLIDER

40 ఏళ్ల అనుభవం అంటే సంబంధం లేని మహిళలతో దాడులు, దుష్ప్రచారాలు సాగించడమా ?

జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ పార్టీపై ఏవేవో పుకార్లు సృష్టించింది. అన్ని రకాలుగా ప్రతీఒక్కరిని రంగంలోకి దింపి చివరికి ఏమీ చెయ్యలేక పరువు పోగొట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా అందరిని భరిలోకి దింపిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికి మహిళలను కూడా ప్రయోగించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా …

Read More »

బల్దియా అంటే ఖాయా.. పీయా.. చల్దియా కాదని నిరూపిద్దాం

రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి.. వచ్చే నాలుగేండ్లపాటు ఎలాంటి ఎన్నికలు లేవు.. ఇక మా దృష్టంతా అభివృద్ధిపైనే’ అని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. బాగా పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోవడమే ప్రధాన ఉద్దేశమని.. తమకెలాంటి రాజకీయ ఉద్దేశాలు, ఆపేక్షలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు …

Read More »

గాంధీ పేరు లేకుండా ట్రంప్..?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా పలు వాణిజ్య సంబంధాలపై చర్చలు జరగనున్న సంగతి తెల్సిందే.ఇండియా పర్యటనలో ఉన్న ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ “అద్భుతమైన ఈ పర్యటన ఏర్పాటు చేసిన నా గొప్ప మిత్రుడు మోదీకి కృతజ్ఞతలు”అని సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో రాసిన సందేశం ఇది. ఆయన గాంధీ గురించి ఏమి …

Read More »

ఇళ్లు ఎంత ముఖ్యమో…గల్లీ అంతే ముఖ్యం..

సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ప్రారంభించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులోని నారయణ రెడ్డి కాలనీని సందర్శించారు. వీధి వీధి తిరుగుతూ… కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలను చెత్త బండి వస్తూందా లేదా అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు వస్తోందని… మహిళలు చెప్పడంతో… మంత్రి హరీశ్ రావు…మున్సిపల్ కమిషనర్ ను పిలిచి చెత్త సేకరణ ఎలా …

Read More »

టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. చంద్రబాబుపై సుప్రీంకోర్టులో పిటిషన్ !

గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు అమరావతిలో ఇన్‌ సైడర్ ట్రేడింగ్ బయటకు వస్తుండగా సిట్ ఏర్పాటుతో జగన్ సర్కార్ దూకుడు పెంచడంతో టీడీపీకి తలనొప్పులు మొదలయ్యాయి. ఇది నలుగుతూ ఉండగా తాజాగా టీడీపీ మెడకు మరోవివాదం చుట్టుకుంది.. రాజధాని విషయంలో చంద్రబాబు నిబంధనలకు, ఆదేశాలు, చట్టాలను పక్కనపెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఉమ్మడి ఏపీ …

Read More »

రాజధాని గ్రామాల్లోని ఓవర్గం అనుకున్నది సాధించడానికే దేనికైనా తెగించేందుకు ప్రయత్నిస్తోంది

తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల రాజధాని గ్రామాల కంటే కాస్తో కూస్తో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా తాడేపల్లే.. కానీ తాడేపల్లిలో ఏ విధమైన ధర్నాలు లేవు, ఎలాంటి ఆందోళనలు లేవు.. అక్కడి ప్రజల్లో కొంత బాధ ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్ దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్న మంచి ఆలోచన వారిలో ఉంది. అలాగే కచ్చితంగా …

Read More »

వారి ఆశీస్సులతోనే మంత్రినయ్యా.. మంత్రి సత్యవతి రాథోడ్

ఊరి జాతర అంటే ఉండబట్టలేని ఆనందం. జాతరకు వెళ్లాలనే ఆత్రం. జాతరలో పేలాలు, బొమ్మలు కొనడంలో ఉండే ఆనందం వేరు. ఊరి నుంచి ఎదిగి ఎంత ఉన్నత స్థాయికి వచ్చినా…ఊరికి వస్తే ఒదిగిపోవాల్సిందే… ఆ జాతర జ్ణాపకాల్లో తేలిపోవాల్సిందే…సరిగ్గా ఇదే దృష్యం కురివి శ్రీ వీరభద్ర స్వామి జాతరలో నేడు ఆవిష్కారమైంది. ఆమె రాష్ట్రానికి మంత్రి. కానీ వీరభధ్ర స్వామి జాతరకు చేరుకుని, స్వామిని దర్శించుకునేంత వరకే అలా ఉన్నారు. …

Read More »

పాక్ పౌరసత్వం కావాలంటున్న డారెన్ సామీ

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ పాకిస్తాన్ దేశపు పౌరసత్వం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు పాక్ సూపర్ లీగ్ ప్రాంఛైకీ పెషావర్ జల్మీ ఓనర్ జావిద్ ఆప్రిదీ ,పాకిస్తాన్ అధ్యక్షుడికి ఆ దరఖాస్తును అందజేశాడు. త్వరలోనే ఈ దరఖాస్తుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదం లభిస్తే సామీ పాకిస్తాన్ దేశస్తుడవుతాడు. అయితే పాక్ తరపున క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించిన క్రికెటర్లలో సామీ మొదటివాడవ్వడం …

Read More »

సీఎం జగన్ కి జైకొట్టిన కర్ణాటక సీఎం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాటలో నడవనున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ ఆలోచన ప్రభావం కర్ణాటక రాష్ట్రంపై పండింది. దీంతో ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం బెంగళూరు నుండి కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకు బీజేపీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రక్రియకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉత్తర కర్ణాటక …

Read More »

డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22న జిల్లా సహకార ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. 25న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంట వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat