తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ నుంచి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొందని… ప్రతి ఎన్నికల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమౌతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నూతనంగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్ పర్సన్లు, మేయర్లు తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2014లో 63 సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ …
Read More »చంద్రబాబూ అడ్డంగా దొరికిపోయావ్..వీడియో లీక్ !
ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా …
Read More »మంత్రి కేటీఆర్ను కలిసిన సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళచక్రపాణి బుధవారం హైదరబాద్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిందం కళ-చక్రపాణి గారు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ రోజు తెలంగాణ భవన్ లో మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావును మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంచె …
Read More »మంత్రి కేటీఆర్ కు మేడారం జాతర ఆహ్వానం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క – సారాలమ్మ జాతరకు రావాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం జాతర -2020 ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.టి.ఆర్ కి అందించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, …
Read More »మంత్రి కేటీఆర్ ను కల్సిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పాలకవర్గం
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుని తెలంగాణ భవన్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి,వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ లతో పాటు మర్యాద పూర్వకంగా కలిసిన వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యులు. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు. అనంతరం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ఘన విజయాలను సొంతం చేసుకోవడానికి నాయకత్వం వహించిన …
Read More »మూడు రాజధానులకే మద్దతిస్తున్న మేధావులు..!
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజధానుల విషయంలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రజలు, సామాన్యులు, జర్నలిస్టులతో పాటు మేధావులు సైతం మద్దతు తెలుపుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటుగా జయప్రకాష్ నారాయణ కూడా మూడు రాష్ట్రాలకు తన మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు మద్దతిచ్చారు.. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ …
Read More »వైయస్ కుటుంబంపై మీ విశ్వసనీయతకు హ్యాట్సాఫ్..పిల్లి సుభాష్..!
గ్రామ పంచాయతీ మెంబరు అయితే చాలు అనుకొనే ఈరోజుల్లో,పదవికోసం ఎంతనీచస్థితికి దిగజారడానికైనా వెనుకాడని ఈరోజుల్లో.. ఆనాడు అదిస్టానం ఎవరో నాకు తెలీదు నాకు వైఎస్సారే అదిస్టానమని చెప్పి మంత్రి పదవి తృణప్రాయంగా త్యజించి ఆయన గుండెల్లో స్థానం సంపాదించారు.ఈరోజు తన మంత్రి పదవి పోయిన పర్వాలేదని శాసనమండలి రద్దుకుమద్దతు తెలిపి ఆ కుటుంబానికి మరొక్క సారి వీర విధేయుడివైనావు. విశ్వాసం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మీరే.,కొందరికి డబ్బంటె పిచ్చి …
Read More »లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు
తెలంగాణరాష్ట్ర వ్యవసాయశాఖ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఈ రోజు బుధవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. వనపర్తిలో స్థానికంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 155 మంది లబ్దిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం వారితో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. అదేవిధంగా వనపర్తి వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
Read More »నిర్భయ దోషికి సుప్రీం షాక్
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు నిర్భయ దోషికి షాకిచ్చింది. తనకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ దోషి ముఖేష్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. విచారణకు కాదు కనీసం ఆ పిటిషన్ ను స్వీకరించడానికి కూడా అత్యున్నత న్యాయ స్థానం ఒప్పుకోలేదు. దీంతో ముఖేష్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున …
Read More »మంత్రి కేటీఆర్ ను కల్సిన వర్ధన్నపేట పుర నూతన పాలకవర్గం
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని తెలంగాణ భవన్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ లతో పాటు మర్యాద పూర్వకంగా కలిసిన వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యులు. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు. అనంతరం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ఘన విజయాలను సొంతం చేసుకోవడానికి నాయకత్వం …
Read More »