జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే.పవన్ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్)దర్శకత్వంలో రానున్న మూవీ ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో షూటింగ్లో పవన్ పాల్గొనున్నారు. అయితే కొద్ది …
Read More »పవన్ కు రూ.75కోట్లు.. చిరుకు రూ. 123కోట్లు
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీచ్చి.. ఆ తర్వాత వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాందించుకున్న హీరో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టి జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది ఎంతటి ఘన …
Read More »సీఎం కేసీఆర్ ను కల్సిన మంత్రి మల్లారెడ్డి
వైద్య రంగంలో అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించే మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఇప్పుడు అంకాలజీ విభాగం మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ రి సార్చ్ ఇన్స్టిట్యూట్ జనవరి 30న జరగబోతున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి బంగారు తెలంగాణ నిర్మాత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆహ్వాన పత్రికను అందజేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరియు మంత్రి కుమారుడు హెల్త్ సిటీ చైర్మన్ …
Read More »మోదీకి ప్రత్యామ్నాయం: కేసీఆర్ కొత్త భూమిక!
ప్రధాని మోదీకి దీటైన ప్రతిపక్షం జాతీయ స్థాయిలో సిద్ధం కాగలదా అన్నది ఇప్పుడు ప్రజలముందున్న ప్రశ్న. మోదీ, అమిత్ షాల గురించి ప్రజలకు తెలుసు. వారిద్దరూ భావోద్వేగాలు కల్పించే అంశాలు తప్ప మరేమీ మాట్లాడరనీ, వారి వల్ల దేశ ఆర్థిక ప్రగతిలో పెద్దగా మార్పు ఉండదనీ తెలుసు. అయినప్పటికీ, బలమైన ప్రత్యామ్నాయం లేకపోతే, మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపించవచ్చు. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ …
Read More »కమిషన్ చైర్మన్ పదవి అని కాకుండా బాధ్యతతో పని చేస్తున్నా
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు సంబంధించిన సావనీర్,2018-19ఏడాది కమిషన్ పనితీరు,ఈ ఏడాది డైరీ ఆవిష్కరణ పబ్లిక్ గార్డెన్లోని ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు కమిషన్ సభ్యులు,కమిషన్ సెక్రటరీ కరుణాకర్,ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ సెక్రటరీ అజయ్ మిశ్రా,బుద్ధవనం ప్రాజెక్టు …
Read More »సాంకేతిక రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ సాంకేతికరంగంలో మరో అడుగేసింది. హైదరాబాద్ వేదికగా గూగుల్ క్లౌడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు సాంకేతికరంగంలో అత్యాధునిక సేవల్ని అందించేందుకు ఈ కేంద్రం సాయపడుతుందని టెక్ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నది. క్లౌడ్ బదిలీ సేవలు, గూగుల్ క్లౌడ్లో పలు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేంద్రం …
Read More »నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు. ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు. అయితే ఈ …
Read More »చంద్రబాబుకు జగన్ కు తేడా ఇదే..!
తండ్రి ఆశయాలు కొనసాగాలని పార్టీని పెట్టి తన తండ్రిని జనం గుండెల్లో అనుక్షణం బతికించుకుంటున్న వ్యక్తి ఒకరు. పిల్లనిచ్చి, చంద్రగిరిలో ఓడిపోతే రాజకీయంగా ఆశ్రయాన్ని ఇచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంది…. కొడుకులు, కూతుళ్లు, తన తొడల్లుళ్ళ చేత మామ పై చెప్పులేయించి ఆత్మక్షోభకు గురిచేసి చంపింది…… తల్లి, తండ్రి ఇద్దరూ చావు ముంగిట ఉన్నా పట్టించుకోనిది, ఏనాడూ జన్మనిచ్చిన వారిని తలుచుకొనిది మరొకరు. జగన్ …
Read More »చంద్రబాబు సిద్ధాంతాలపై నిప్పులు చెరిగిన విడుదల రజిని..!
ముఖ్యమంత్రి వైయస్ జగన్ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని, అదే చంద్రబాబును చూస్తే వెన్నుపోటే గుర్తొస్తుందని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. టీడీపీ రాక్షస పాలనకు బైబై బాబు అంటూ జనం సాగనంపారని ఆమె చెప్పారు. శాసన మండలి రద్దు తీర్మానంపై సభలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మంచి ప్రజాస్వామ్యంలో మనమందరం ఉన్నాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. …
Read More »నిజామాబాద్ లో ఎగిరిన గులాబీ జెండా
తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. టీఆర్ఎస్ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నిజామాబాద్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి కూడా తెల్సిందే. టీఆర్ఎస్ పార్టీ పదమూడు,ఎంఐఎం పదహారు చోట్ల ,కాంగ్రెస్ రెండు,స్వతంత్రులు ఒక చోట …
Read More »