Home / SLIDER (page 1251)

SLIDER

చంద్రబాబూ జోలె చాపడం ఏంటీ.. సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి?

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని,  ట్రేడింగ్‌కు పాల్పడ్డ  టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే.టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇలా రోజోకో ప్లాన్ వేస్తున్నారు టీడీపీ నాయకులూ. తాజాగా చంద్రబాబు …

Read More »

మంత్రి హారీష్ రావు ఉదారత

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఎప్పటి నుండో మంత్రి హారీష్ రావు తన సొంత నిధులతో ప్రతి ఏటా మైనార్టీ సోదరులను హజ్ యాత్రకు పంపుతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా తాజాగా సిద్దిపేట మినీ హాజ్ హౌస్ నుండి మంత్రి హారీష్ రావు తన సొంత నిధులతో మొత్తం పదహరు మంది ముస్లీంలను హజ్ యాత్రకు పంపారు. …

Read More »

ధోనీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత కొద్ది రోజులుగా క్రికెట్ నుండి రిటైర్మెంట్ కానున్నాడని వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మాజీ ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లు ధోనీ రిటైర్మెంట్ పై పలురకాలుగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” గతేడాది ప్రపంచ కప్ టోర్నీ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉంటూ …

Read More »

పూజా నువ్వు సెక్సీ

బాలీవుడ్ ఇండస్ట్రీలో సెక్సీ సైరన్ గా పిలవబడే పూజా హెగ్డె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది. ఒకపక్క అందాలను ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.ఇటీవల ఓ మ్యాగజైన్ కవర్ ఫేజీ కోసం హాట్ హాట్ గా …

Read More »

బాబు జీవితంలోనే తొలిసారిగా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన జీవితంలో తొలిసారిగా జోలె పట్టాడు. రాజధానిని అమరావతి నుండి తరలించొద్దని .. రాజధాని రైతులకు మద్ధతుగా టీడీపీ అండ్ బ్యాచ్ ధర్నాలు .ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా గురువారం అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జోలెపట్టి ఉద్యమానికి …

Read More »

జగన్ భరోసా…ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి !

చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పేర్కొన్న విద్యను ప్రతీ చిన్నారికి అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా …

Read More »

రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే సానుకూలం

 తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమై మున్సిపల్‌ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఏ, బీ ఫారాలను సీఎం కేసీఆర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుందామని సీఎం చెప్పారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ …

Read More »

తమిళనాడులో దారుణం

తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పోలీసులు వాహానాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్ విల్సన్ మృతి చెందాడు. కేరళ కన్యాకుమారి సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read More »

సరిలేరు నీకెవ్వరు మూవీకి ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటులు విజయశాంతి, రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,సంగీత ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ నెల పదకొండు తారీఖున ప్రపంచం వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కానుకగా సినీ థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో అన్ని థియేటర్లలో స్పెషల్ షోలకు ప్రభుత్వం …

Read More »

జమిలి ఎన్నికలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మనీ పవర్ ఇన్ ఎలక్షన్స్ పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ”ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదు.పంచాయతీరాజ్ నుండి పార్లమెంట్ వరకు ఒకే సారి ఎన్నికలు జరిగితే మనీ ఆదా అవుతుంది. వాజపేయి వంటి మహనీయుల సభలకు వెళ్తే సొంత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat