మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే రానున్న ఏడాదిలో చోటు చేసుకునే గ్రహణాలు ఏంటో తెలుసుకుందామా..? * 2020లో మొత్తం ఆరు గ్రహణాలు పట్టుకున్నాయి * జూన్ 21న అంగుళీయక సూర్య గ్రహణం * డిసెంబర్ 14న సంపూర్ణ సూర్యగ్రహణం * జనవరి …
Read More »గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నది. శుక్రవారం తెలంగాణభవన్లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. జనవరి 7న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల …
Read More »రౌండప్ -2019:జూలై నెలలో జాతీయ విశేషాలు
మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..? * అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల బిల్లును ఆమోదించిన లోక్ సభ * మోటారు వాహనాల బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ …
Read More »ఆ యువ హీరోతో స్వాతి రోమాన్స్ ..
స్వాతి మొదట్లో యాంకర్ గా బుల్లితెరపై తానేంటో నిరూపించుకుని ..కలర్ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకుల మదిని దోచుకున్న అచ్చమైన తెలుగు అమ్మాయి.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీచ్చి..వరుస సినిమాలతో..వరుస హిట్లతో ఇండస్ట్రీలో తన సత్తా నిరూపించుకున్న నేచూరల్ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గతంలో కార్తికేయ మూవీలో కలిసి నటించిన యువహీరో నిఖిల్ తో రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది.నిఖిల్ హీరోగా త్వరలో తెరకెక్కనున్న కార్తికేయ-2లో స్వాతికి …
Read More »సంక్రాంతికి 4,940 ప్రత్యేక బస్సులు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రానున్న సంక్రాంతి పండుగ పూట నెలకొనున్న రద్ధీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,940ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ సిద్ధమవుతుంది.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు రూట్లల్లో ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి పదో తారీఖు నుండి జనవరి …
Read More »100కోట్ల క్లబ్ లో దబంగ్ -3
బాలీవుడ్ కండల వీరుడు …స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా..ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ దబంగ్ -3.ఇటీవల విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వారాంతం..క్రిస్మస్ సెలవులు రావడంతో ఆరు రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టింది.గత మూవీలతో పోలిస్తే దబంగ్-3 కలెక్షన్లు చాలా వీకుగా ఉన్నట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇటు ఈ కలెక్షన్లు సల్మాన్ ఖాన్ …
Read More »డిసెంబర్ 26ను బాక్సింగ్ డే అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
ఆస్ట్రేలియా దేశంలో ప్రతి ఏడాది డిసెంబర్ 26న జరిగే మ్యాచ్ ను బాక్సింగ్ డే మ్యాచ్ అని అంటారు.అసలు డిసెంబర్ 26నే ఎందుకు బాక్సింగ్ డే అని అంటారు..అసలు బాక్సింగ్ డే కి క్రికెట్ మ్యాచ్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందామా..?. బాక్సింగ్ డేకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. క్రిస్మస్ రోజు తర్వాత వచ్చే రోజును బాక్సింగ్ డే అని పిలుస్తారు.బ్రిటన్లో విక్టోరియా మహారాణి కాలంలో …
Read More »రాజధాని భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ పై లోకేష్ కొత్త కోణం..!
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్కు పాల్పడ్డ టిడిపి నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టిడిపి నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. రైతులకు కులం ఆపాదిస్తారా? రైతులు ఇన్ సైడ్ …
Read More »రాయలసీమవాసులపై విషం కక్కిన ఎల్లో మీడియా జర్నలిస్ట్..!
మూడు రాజధానుల విషయంలో చంద్రబాబుకు కమ్మగా వంత పాడుతున్న ఎల్లోమీడియా ఛానళ్లు రాయలసీమపై విషయం కక్కుతున్నాయి. కర్నూలులో హైకోర్ట్ వస్తే రెండు జీరాక్స్ మిషన్లు, నాలుగు టీ కొట్లు తప్పా…పెద్దగా ఒరిగేదేం ఉండదంటూ…అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఇక సాంబశివరావు అనే చంద్రబాబు వీరభక్తుడు ఒక ఎల్లోమీడియా ఛానల్లో డిబెట్లు పచ్చపాతంగా నిర్వహిస్తుంటాడు. డిబెట్లలో ఎవరైనా బాబుగారిని విమర్శిస్తే సదరు సాంబడుకు ఎక్కడలేని ఉక్రోషం వస్తుంది. వెంటనే వాళ్లపై నోరుపారేసుకుంటాడు. గతంలో లైవ్ …
Read More »ఏపీ సీఎం జగన్ కు మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు.వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు నేతృత్వంలో విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు ఒక ప్రముఖ హోటల్లో సమావేశమయ్యారు..ఈ భేటీలో విశాఖను పరిపాలన రాజధానిగా చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేశారు.. ఈ భేటీ అనంతరం గంటా …
Read More »