Home / SLIDER (page 1270)

SLIDER

జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?

జాతీయ జనాభా పట్టిక (NPR)అంటే ఏమిటో తెలుసా.. ?. ఇప్పటికే జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రతి పౌరుడు ఖచ్చితమైన వివరాలు సేకరిస్తారు.ఎన్పీఆర్ డేటాబేస్ లో జనాభా లెక్కలు,పౌరుల బయోమెటృక్ వివరాలు,ఆధార్ ,ముబైల్ నెంబర్,డ్రైవింగ్ లైసెన్స్,ఓటర్ ఐడీ,పాసుపోర్టు వివరాలను పొందుపరుస్తారు. ఒక వ్యక్తి ఆరు నెలలుగా నివాసం ఉంటూన్నా లేదా అంతకంటే ఎక్కువగా ఒక …

Read More »

జనవరిలో బాలయ్య మూవీ

హిట్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరీగా వీరిద్దరి కాంబినేషన్లో సరికొత్త మూవీ తెరకెక్కనున్న సంగతి విదితమే. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి మూడో తారీఖు నుండి ప్రారంభం కానున్నది. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహా,లెజెండ్ మూవీలు సూపర్ …

Read More »

మరో 25 సంవత్సరాలు రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి..!

ఈ రోజు రాయచోటిలో దాదాపు 2వేల కోట్ల రూపాయలకు శంకుస్ధాపన చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టారు. మరలా ఇవాల ఆయన తనయుడు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయబోతున్నాడు, ఇంకో జన్మెత్తినా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేడు, మరో 20–25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి జగన్మోహన్‌ రెడ్డి శాశ్వత …

Read More »

మాజీ ప్రధాని వాజ్ పాయికి అరుదైన గౌరవం

దివంగత భారత మాజీ ప్రధాన మంత్రి ఏబీ వాజ్ పాయికి అరుదైన గౌరవం దక్కింది. హిమాచల్ ప్రదేశ్ లోని లెహ్ -మనాలి మధ్య నిర్మించిన రోహ్ తంగ్ సొరంగ మార్గానికి దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయి పేరు పెట్టనున్నారు. నేడు వాజ్ పాయి 95వ జన్మదిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. వాజ్ పాయి హాయాంలో 2000సంవత్సరంలో …

Read More »

యాసంగికి శ్రీరాంసాగర్ నీళ్లు

శ్రీరాంసాగర్ జలాశయం నుండి యాసంగి పంటల సాగుకు ఈ రోజు బుధవారం కాకతీయ,లక్ష్మీ,సరస్వతి కాలువల ద్వారా నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. లోయర్ మానేరు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు అందజేయనున్నారు. సరస్వతి కాలువ కింద మరో ముప్పై ఐదు వేల ఎకరాలకు ,లక్ష్మీ ఎత్తిపోతల పథకం కింద మరో ముప్పై మూడు వేల ఎకరాలకు నీరు విడుదల కానుండటంతో రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని …

Read More »

విశాఖపట్నంపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..!

విశాఖపట్టణాన్ని నాశనం చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్న వ్యవస్థలను తమకు నచ్చలేదని  మార్చడం తగదన్నారు. విశాఖపట్నానికి తాను ఎంతో అభివృధ్ది చేశానని ఆయన చెబుతూ, విశాఖలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సులు పెట్టి ఆ నగరానికి విశ్వ ఖ్యాతి తెచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీళ్లంతా అక్కడ చేరి ఆ నగరాన్ని …

Read More »

సీఎం జగన్‌ను బద్నాం చేయబోయి.. మళ్లీ పప్పులో ట్వీటేసిన లోకేష్..!

నారావారి పుత్రరత్నం…లోకేష్‌‌ మళ్లీ పప్పులో కాలేశాడు..సారీ ట్వీటేశాడు..చినబాబుకు తెలుగే కాదు..ఇంగ్లీష్ కూడా సరిగా రాదని తనకు తానే బయటపెట్టుకున్నాడు. తాజాగా కడపలో పర్యటించిన సీఎం జగన్..ఎన్ఆర్సీకి తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో  అమలు చేయమని ప్రకటించాడు. ఇంకే ముందు జగన్ దొరికిపోయాడు అని లోకేష్ మురిసిపోయాడు. ఆఘ మేఘాల మీద ట్విట్టర్‌లో కూతెట్టాడు. ఇంతకీ లోకేష్ ట్వీట్‌ ఏంటంటే.. వైకాపా నాయకులు వారి అధ్యక్షుడు @ysjaganగారే పెయిడ్ …

Read More »

ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైన జార్జ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా విశ్వ విద్యాలయంలో చదువుతూ.. అప్పట్లో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించి సందీప్ మాధ‌వ్ ముఖ్య పాత్రలో నటించగా .. ఇటీవల తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జార్జ్ రెడ్డి. నవంబర్ ఇరవై రెండో తారీఖున విడుదలైన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుంది. …

Read More »

హైదరాబాద్ లో దారుణం.. కట్టుకున్న భార్యను..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో ఉప్పల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ లోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఎం శ్రీనివాస రావు,సుశీల దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. అయితే ప్రవేటు ఉద్యోగం చేశ్తున్న శ్రీనివాసరావు తరచుగా తన భార్యతో గొడవలకు దిగుతూ ఉండేవాడు. ఇందులో భాగంగా మంగళవారం కూడా గొడవ వాతావరణం చోటు చేసుకుంది. ఈ …

Read More »

సుజనా ఇక కాస్కో ఏ క్షణంలోనైనా నీకు ముప్పు తప్పదు..!

వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించారు. ఆయన లేఖకు బదులిస్తూ రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోంశాఖకు పంపింది. ఈ క్రమంలో హోంశాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. ఇక సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat