మందగమనంతో నడుస్తున్న విద్యా వ్యవస్థను చైతన్యం వంతం చేయడానికి గాను ముఖ్యమంత్రి జగన్ ఒక వైధ్యుడు మాదిరి దానిని చైతన్యపరిచే సంకల్పంతో ఉన్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన ఆంగ్ల మాద్యమంపై మాట్లాడుతూ, కూలి వాడి పిల్లలు కూడా ఆంగ్లం నేర్చుకోవాలని భావించి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టి న ఘనత సీఎం జగన్ దని అన్నాడు. భవిషత్తు లో బతుకు తెరువుకు …
Read More »హీరో ట్రైలర్
కోలీవుడ్ కు చెందిన హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా మూవీ హీరో.. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ మూవీని కేజీఎన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. అర్జున్ సర్జా, అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ హీరో సినిమాతో తమిళ సినిమా పరిశ్రమకి పరిచయం అవుతుంది. ఇటీవల చిత్ర టీజర్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ …
Read More »అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!
సినిమాల్లో చూడప్పా సిద్ధప్పా..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో..పాలిటిక్స్లో కళ్లు పెద్దవి చూస్తే భయపడిపోతామా అంటూ అసెంబ్లీలో చంద్రబాబుకు సీఎం జగన్ వార్నింగ్ ఇస్తూ కొట్టిన డైలాగ్ అంతే పాపులర్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓ దశలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More »ఉత్తమ వ్యవసాయ విధానం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ
ఉత్తమ వ్యవసాయ విధానం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ప్రజల ఆహార అవసరాలు. ఉత్పత్తులు ప్రాసెసింగ్, స్పీడ్ డిస్ట్రిబ్యూషన్, ఎరువులు మద్దతు ధరకు కొనుగోలు అంశంపై చర్చ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచనఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించారు . ఆహార అవసరాలు తగ్గినట్టుగా పంటల సాగు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పండే పంటలను గుర్తించి అవసరాలకు అనుకూలంగా పంట …
Read More »హైదరాబాద్ లో దారుణం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలో బంజారాహీల్స్ లోని ఎన్బీటీ నగర్లో నూర్ సయ్యద్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బంజారాహీల్స్ లో ఆటోలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు దుండగులు నూర్ సయ్యద్ పై కత్తులతో.. రాడ్లతో దాడికి దిగారు. గాయాలు తీవ్రమవ్వడంతో నూర్ అక్కడక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత …
Read More »ఉన్నవీ లేనివీ చెప్పుకున్నది తమరే కదా బాబూ? ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతున్నావ్?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ ప్రభుత్వంలోనే కాకుండా ఈ 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఎన్నడూ చేసింది చేసినట్టు చెప్పలేదు. ఇలా చేసానని చెప్పుకునే ధైర్యం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే అతను చేసింది మంచిపని అయితే 10మంది చెప్పుకుంటారు. చెడ్డపని అయితే ఆయన చెప్పుకోడానికే బయపడతారు. ఇలా తన రాజకీయ జీవితంలో ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్పుకునే తిరిగారంటు వైసీపీ సీనియర్ నేత …
Read More »సూపర్ స్టార్ పై కన్నేసిన రష్మిక మందాన
వరుస విజయాలతో.. వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్న అందాల రాక్షసి.. ముద్దుగుమ్మ.. కుర్రకారు కలల రాకుమారి రష్మిక మందాన. తాజాగా ఈ ముద్దుగుమ్మ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్,స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాది. ఈ క్రమంలో …
Read More »“యూజ్లెస్ ఫెలో” అంటూ లోకేష్ బూతుల పురాణం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్షల్స్ పై బూతులతో విరుచుకుపడ్డారు. అక్కడితో ఆగకుండా ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో విరుచుకుపడ్డారు లోకేశ్ . ఈ రోజు శుక్రవారం ఉదయం చంద్రబాబు నాయుడుతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అసెంబ్లీ నాలుగో గేటు ద్వారా ప్లకార్డులతో లోపలకు వెళ్లకూడదని మార్షల్స్ చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన చంద్రబాబుతోపాటు …
Read More »టీఎస్పీఎస్సీ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో శుభవార్తను తెలిపింది. రాష్ట్ర అటవీ శాఖలో ఇప్పటివరకు మొత్తం 875మంది అభ్యర్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల్లో చేరారు అని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. మొత్తం 1,313పోస్టులకు గాను 1,282మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్నారు. 83మంది ఉద్యోగాల్లో చేరి తర్వాత రాజీనామా చేశారు. 174మంది ఉద్యోగాల్లో చేరలేదు అని చెప్పారు. మరో 150మంది ఉద్యోగాలను వదులుకోవడంతో మొత్తం 324పోస్టులు మిగిలాయి. వీటిని …
Read More »మీరు పాప్ కార్న్ తింటున్నారా..?.
మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటున్నారా..?. అసలు మీరు పాప్ కార్నే తినరా..?. అయితే ఇది చదివిన తర్వాత మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటారు. అసలు పాప్ కార్న్ వలన ఉపయోగాలెంటో ఒక లుక్ వేద్దాం. * ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది * షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటుంది * అందులో ఉండే ప్రోటీన్ శక్తినిస్తుంది * పాప్ కార్న్ లో …
Read More »