సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్ర బృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా.. తాజాగా ఇవాళ రెండో పాటకు …
Read More »మంత్రి కేటీఆర్ తో సౌదీ అరేబియా రాయబారి భేటీ
సౌదీ అరేబియా రాయబారి సౌద్ బిన్ మహ్మద్ అల్ సతీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీతో పాటు మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎ.కె ఖాన్,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఇక్కడ అనేక రంగాల్లో …
Read More »హ్యాట్సాఫ్ టూ కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం జగన్
మహిళలపై అత్యాచారాలకు చట్టాలు ఎన్ని వున్నా వాటి వల్ల ఎంత ఉపయోగం అన్న విషయం మాత్రం అనుమానమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుపై ఆయన మాట్లాడుతూ నిర్భయ అత్యాచారం కేసు జరిగి ఎంత కాలమైంది, ఇంతవరకు ఆ కేసులో తీసుకున్న చర్యలు నిరుత్సాహంగానే వున్నాయన్నారు. దిశ హత్యాచార సంఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యకు హ్యాట్సాఫ్ అన్నారు. ఆడపిల్లల …
Read More »ప్రణాళికతోనే అభివృద్ధి..మాజీ ఎంపీ వినోద్
ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో మండల ప్రణాళిక, గణాంక అధికారుల మూడు వారాల శిక్షణ తరగతులను వినోద్ కుమార్ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచిస్తారని, ఇదే ప్రణాళికకు బాట …
Read More »మిషన్భగీరథతో దేశానికి సరికొత్త దిశ.. జార్ఖండ్ అధికారి
మిషన్ భగీరథతో దేశానికి సరికొత్త దిశను తెలంగాణ నిర్దేశించింది అన్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సునీల్ కుమార్. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాల పెంపుపై తెలంగాణకు ఉన్న చిత్తశుద్దికి మిషన్ భగీరథ నే నిదర్శనం అన్నారు. ఇవాళ మిషన్ భగీరథ గజ్వెల్ సెగ్మెంట్ లో పర్యటించిన సునీల్ కుమార్, ప్రతీ ఒక్క ఇంటికి శుద్ది చేసిన నీటిని సరాఫరా చేయడం తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు అని ప్రశంసించారు. ముందుగాల …
Read More »వైరల్ అవుతోన్న మంత్రి కేటీఆర్ ఫోటోలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న ఆదివారాన్ని పురస్కరించుకుని తన చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. త్రోబ్యాక్ హ్యాష్ ట్యాగ్ తో తన చిన్నతనంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లతో ఉన్న ఫోటో.. జే కేశవరావుతో ఉన్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. గతం నుంచి మరోక తీపి …
Read More »రాంగీ టీజర్ విడుదల
ఒకప్పుడు వరుస విజయాలతో.. వరుస మూవీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ త్రిష. ఆ తర్వాత ఈ బక్కపలచు భామ అడదపాడద మూవీల్లో కన్పిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులకు దర్శనమిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసు కథను అందించగా ఎం శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. సి సత్య సంగీతమందిస్తుననడు.. లైకా ప్రొడక్షన్స్ …
Read More »మాజీ ఎంపీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో జరగనున్న ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ సదస్సుకు మాజీ ఎంపీ కవితను హాజరవ్వాలని నిర్వాహకులు ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 9-10తారీఖుల మధ్య ఈ సదస్సు జరగనున్నది. మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ అనే అంశంపై జరగనున్న ఈ …
Read More »ప్రగతి పథంలో తెలంగాణ మోడల్ స్కూళ్లు
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నాణ్యమైన విద్యనందించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మోడల్ స్కూళ్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. గత ఐదేళ్ళుగా మోడల్ స్కూళ్లల్లో పలు సంస్కరణలతో నాణ్యమైన విద్య.. ఆరోగ్యకరమైన పౌష్ఠికాహరాన్ని అందించడంతో మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. దీంతో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు ప్రగతిపథంలో కొనసాగుతున్నాయి. విద్యపరంగా వెనకబడిన మండలాల్లో ఏర్పాటుచేసిన ఈ స్కూళ్లు మంచి …
Read More »మంచి మనస్సున్నోడు మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న ఆదివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన చింతకింది కుమార్ ,శారద తనయుడైన వర్శిత్ ఎనిమిది నెలల కిందట చెట్టుపై నుండి పడిపోయాడు. దీంతో ఆరోగ్య శ్రీ లేకపోవడం.. డబ్బులు లేకపోవడంతో ఎనిమిది నెలలుగా బాధపడుతున్నాడు. మంత్రి హారీష్ రావు హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్నాడని విషయం …
Read More »