రాష్ట్రం లో జగన్ ప్రభుత్వ పనితీరుకు ప్రజలలో మంచి స్పందన వస్తుంది. ఇతర పార్టీల నుండి కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ పార్టీ లోకి వస్తున్న వలసలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.తాజాగా టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి 200 మంది మహిళా కార్యకర్తలు వలస వచ్చారు. పిఠాపురం తమకు కంచుకోటగా చెప్పుకునే టీడీపీ నేతలకు పట్టణ మహిళా కార్యకర్తలు సుమారు 200 మంది టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి …
Read More »బ్రేకింగ్.. దిశ కేసులో కీలక మలుపు..!!
షాద్నగర్ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి..వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఈ క్రమంలోనే ఇవాళ జస్టిస్ ఫర్ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు …
Read More »బడి గంట తో పాటు నీళ్ల గంట మొగాలి..మంత్రి హరీష్
విద్యార్థుల సృజనాత్మకతకు చక్కని వేదిక వైజ్ఞానిక ప్రదర్శనలని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల ఆలోచనలను ఓ రూపంలోకి తెచ్చేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. పిల్లలు ఇలాంటి ప్రదర్శనలు చూసి సైంటిస్టుగా, పరిశోదకులుగా రూపాంతరం చెందుతారని చెప్పారు. పాఠాలు వినడం కన్నా విద్యార్థులు చూసి నెర్చుకుని చక్కటి …
Read More »జనసేన ఎప్పుడూ బిజెపితో కలిసే ఉంది.. పీకే సంచలన వ్యాఖ్యలు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ప్రకటన చేశారు. జనసేన ఎప్పుడూ బిజెపికి దూరంగా లేదని బిజెపితో ఎప్పుడూ కలిసే ఉన్నానని ఆయన అన్నారు. ప్రత్యేక హొదా విషయంలో మాత్రమే తాము విభేదించామని ఆయన చెప్పారు. అందుకే గత ఎన్నికలలో బిజెపి తో కలసి పోటీచేయలేదని ,కమ్యూనిస్టు పార్టీతో కలిసి పోటీ చేశామని ఆయన చెబుతున్నారు. అమిత్ షా అంటే వైసిపికి భయం, తనకు గౌరవం అని ఆయన …
Read More »ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్లు..!
వినేవాళ్లు అమాయకులయితే చెప్పేవారు జగన్ గారు అన్నట్లుంది పరిస్థితి అంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి లోకేశ్. ప్రభుత్వం లోటు లో ఉంది, అడుగడుగునా అప్పులే చూపారని టిడిపిపై విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు తమ కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి 233 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. “గ్రామ వాలంటీర్లు అని పేరు మార్చిన వైకాపా కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ రివర్స్ టెండర్ …
Read More »టీఎస్ఐపాస్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక..మంత్రి కేటీఆర్
టీఎస్ఐపాస్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ శిల్పాకళావేదికలో టీఎస్ఐపాస్ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పారిశ్రామిక సంఘాలు, అధికారులతో సీఎం కేసీఆర్ ఒక రోజంతా చర్చించి.. టీఎస్ ఐపాస్కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక …
Read More »పార్టనర్స్ ను ప్రజలు అసహ్యించుకునే స్థాయికి ఎప్పుడో దిగజారిపోయారు !
40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతకు దిగాజారిపోయారో అందరికి తెలిసిందే. అతనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జతకలిసాడు. శుభ్రంగా సినిమాలో నటించుకుంటూ పవర్ స్టార్ అనిపించుకునేవాడు అలాంటిది ఎవరినో ప్రశ్నిస్తాను, ఎదో చేస్తాను అని రాజకీయాల్లోకి అడుగుపెట్టి చివరికి 2014 ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాసాడు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వ తీరు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ ప్రశ్నించకుండా …
Read More »చంద్రబాబూ ఆ ముగ్గురిని ఎంత బుజ్జగించినా పార్టీలో ఉండే సమస్యే లేదు !
టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతుగా మారడానికి రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది.. ఇటీవల కొన్ని పత్రికలు కూడా ఈ కథనాన్ని రాసాయి. కేబినెట్ మంత్రులు పేర్ని నాని, కొడాలినాని, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయమై మంతనాలు జరిపారని ఒక కధనం వచ్చింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలతో వైసీపీపి మంత్రులు సంప్రదింపులు జరిపారట.. మరో …
Read More »మాజీ మంత్రి, నారాయణ కాలర్ పట్టుకు నిలదీసిన విద్యార్ధి సంఘాల నాయకులు..!
మాజీ మంత్రి, నారాయణకు అనంతపురం పర్యటనలో తీవ్ర భంగపాటు ఎదురుపడింది. నారాయణ విద్యా సంస్థల అధినేత టీడీపీ ప్రభుత్వం లో మంత్రిగా వ్యవహరించి పార్టీ కి ఆర్ధిక వనరులు అందించే వ్యక్తిగా పెరు గాంచిన మాజీ మంత్రి నారాయణ పై అనంతపురంలో విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. అనంతపురం పర్యటన సందర్భంగా నారాయణ స్కూల్స్ పర్యవేక్షకు వచ్చిన నారాయణను స్థానిక విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు …
Read More »పవన్ కు రాజకీయ పార్టీని నడిపే అర్హత ఉందా.?
కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ప్రజలలో మత విద్వేషాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న పవన్..గుడ్డిగా చంద్రబాబును అనుసరిస్తున్నారని అన్నారు. మంగళవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్.. నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గృహహింస కేసుల నుంచి తప్పించుకుని …
Read More »