Home / SLIDER (page 1314)

SLIDER

దెబ్బకు నోరు మూయించిన తాప్సీ

సొట్ట బుగ్గల సుందరీ తాప్సీ పన్ను అప్పట్లో వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అందాల రాక్షసి. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకెళ్లి అక్కడ స్థిరపడింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ అవకాశాలు తగ్గడంతో బ్యాక్ టూ హోమ్ అంటూ ఇక్కడ లేడీ లీడ్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పాల్గొన్నది. ఈ నేపథ్యంలో విలేఖర్లు …

Read More »

గుండె పగిలేలా ఏడ్చిన సమంత… ఎందుకంటే..!

కోరుకుంటే కొండమీద ఉన్న కోతిని సైతం తెచ్చే పనివాళ్లు.. కూర్చుని తిన్న కానీ తరగని ఆస్తి .. ప్రేమగా చూసుకునే భర్త.. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వంశానికి చెందిన కోడలు. లక్షలాది మందికి అభిమాన తార. అంత ఘనమైన చరిత్ర ఉన్న అక్కినేని సమంత గుండె పగిలేలా ఏడవడం ఏంటని ఆలోచిస్తున్నారా…?. అయితే అసలు ముచ్చట చెబుతాం వినండి. చైతూ,సమంత హాష్ ,డ్రోగో అనే రెండు అమెరికా …

Read More »

మహా సంక్షోభంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం లేకపోయిన కానీ బీజేపీ(105) ,ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్,ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. దీనిపై శివసేన(56),ఎన్సీపీ(54),కాంగ్రెస్(44) తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ స్థానాలున్నాయని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ …

Read More »

వినోద్ కుమార్ కు ఘనంగా సన్మానం

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో భేటీ అయిన బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు. గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ లకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో 68.32 ఎకరాల భూమిని స్మశాన వాటికల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం చారిత్రాత్మక విషయమని బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ …

Read More »

వారం రోజులకే ఇంత ఆదాయం వస్తే.. ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది బాబూ ?

చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత అధికార పార్టీ వైసీపీ పై ఏవేవో ప్రయత్నాలు చేసాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని ఉసిగొలిపినా చివరికి చంద్రబాబుకే చిల్లు పడింది. ఇవేమీ కాదని చివరికి ఇసుక విషయంలో అటు దత్తపుత్రుడు, ఇటు సొంత పుత్రుడును పంపించినా ప్రజలు వారిని పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే …

Read More »

నవంబర్ 27న ఆర్జీవీ మరో సంచలనం

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటికే ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వంపై బాబు అండ్ బ్యాచ్ ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తాయో అనే కథాంశం అధారంగా తెరకెక్కిస్తున్న మూవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ మూవీ యొక్క లేటెస్ట్ పాటతో సంచలనం …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కు హైకోర్టు నోటీసులు

ఏపీ అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తనపై నమోదై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో తెలపకుండా .. దాచిపెట్టి ఎన్నికల బరిలోకి దిగారు అని రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులు …

Read More »

జగన్ మరో సంచలనం..వారి కల నెరవేరినట్టే !

మద్యం అమ్మకం విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ప్రతీ ఇంట ఆడవారి కళ్ళల్లో ఆనందం కనిపించింది. మద్యం మహంమారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం బార్ల కేటాయింపు విషయంలో నూతన పాలసీకీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం జీవో కూడా జారీచేసింది. ఈ మేరకు షాపులో ఉన్న రూల్స్ నే ఇక్కడా వర్తించనున్నాయి. 21ఏళ్ల వయసు ఉన్నవారు, ప్రభుత్వ …

Read More »

ఈ నెల 28న టీ క్యాబినేట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని క్యాబినేట్ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో భేటీ కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై.. ఆర్టీసీ సిబ్బంది సమ్మె విరమించిన నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలా..?. వద్దా..?. ఆర్టీసీ …

Read More »

జగన్ మరో సంచలనం..అవినీతి భూతం ఇకలేనట్టే !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. రాష్ట్రంలోని ఎలాంటి ఫిర్యాదులైనా నేరుగా నమోదు చేసి సీఎం ఆఫీస్ కు చేరేలా చేయడానికి 14400 అవినీతి నిరోధక సిటిజెన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ గారు చేసిన ఈ మరో ప్రయత్నానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రం మరో కొత్త శకాన్ని చూస్తుందని అందరు భావిస్తున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat