తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సింగపూర్ కు చెందిన వ్యాపార ,వాణిజ్య సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగ అండగా ఉంటాము. ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయసహాకారాలుంటాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు ము న్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. నిన్న మంగళవారం మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ లో తన కార్యాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ …
Read More »దాంతో 70ఏళ్ల దరిద్రం పోయింది
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న మంగళవారం హుస్నాబాద్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కల్సి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచలన నుంచి వచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పల్లెల ,గ్రామాల ముఖ చిత్రం” మారిందన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ స్థానిక అధికారులు,ప్రజల …
Read More »ఎంతటి వారైనా ఊరుకోను.. సీఎం జగన్ !
ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లవిద్యను ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..దీనిని సమర్దించేవారు,వ్యతిరేకించే వారు ఉన్నారు..అయిన విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సీఎం జగన్ చెప్పారు..ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభలో ప్రసగించారు అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాల సభ్యులు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు..ఈ పరిణామం పై ఏపీ సీఎం సీరియస్ అయినట్టు …
Read More »జియో వినియోగదారులకు షాక్
మీరు జియో వాడుతున్నారా..?. డేటా దగ్గర నుంచి కాల్స్ వరకు అదే నెట్ వర్క్ వాడుతున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే. త్వరలోనే మొబైల్ సేవల ధరలను పెంచనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న వాటిని మార్చి వేసి కాల్స్ ,డేటా చార్జీలను త్వరలోనే పెంచి తీరుతామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎంత మొత్తంలో ధరలను పెంచుతారో మాత్రం జియో స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల …
Read More »పార్టనర్లూ విన్నారుగా జగన్ నిర్ణయం.. ఇక తనివితీరా ఏడవండి !
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను ఎన్నికలకు …
Read More »చంద్రబాబు ఇది గుర్తుపెట్టుకో…ప్రజాకంటకుడిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే !
చంద్రబాబుకి అధికారం కోల్పోవడంతో బ్రెయిన్ మొత్తం వాష్ అయిపోయిందనుకుంట. ఏవేవో కూతలు కూస్తున్నారు. ఎలాంటి మాటలు మాట్లాడిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయనకు తెలీదు పాపం. టీడీపీ హయంలో ఎన్నో దౌర్జన్యాలు, అన్యాయాలు, రౌడీ పాలన జరిగిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబుకి తెలిసే మరియు ఆయన అండతోనే ఇవన్నీ జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ …
Read More »అందర్నీ ఏడ్పించేసిన కీర్తి సురేష్.. ఎందుకంటే..?
కీర్తి సురేశ్ `గీతాంజలి` అనే మలయాళ చిత్రంతో కెరీర్ను స్టార్ట్ చేసి..ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్గా మారారు. `మహానటి`తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈమె ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. నటిగా ఈ బ్యూటీ కెరీర్ను స్టార్ట్ చేసి ఆరేళ్లయ్యింది. ఈ సందర్భంగా కీర్తి ఒక ఎమోషనల్ మెసేజ్ను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ తనను …
Read More »పవన్ ను తెగ వాడేస్తోన్న జార్జ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమాల ఖిల్లా ఉస్మానీయా యూనివర్సీటీ ఉద్యమ నాయకుడు జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జార్జ్ రెడ్డి. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మూవీ ఉద్యమ నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీపై అందరికీ భారీగా అంచనాలున్నాయి. అయితే ఈ …
Read More »జగన్ పక్కా ప్లాన్…రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు..!
తాజాగా గ్లోబల్ కెమికల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెట్రోకెమికల్స్ సమ్మిట్ లో భాగంగా పారిశ్రామిక వృద్ధి సాధిచేందుకు అవలంబించాల్సిన మార్గదర్శకాల గురించి ప్రపంచ స్థాయి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలతో కలసి ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజసిద్ధమైన నిక్షేపాలు అపారంగా కలిగిన ఉన్నా యని, పెట్టుబడులకు , మౌలిక సదుపాయాలు, చాలా అవకాశాలు ఉన్నాయని ప్రపంచ స్థాయి వ్యాపారులతో కలసి ఇండస్ట్రియల్ ఆక్ట్ అంశాలపై గౌతమ్ …
Read More »మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నాడు.. ప్రజల భవిష్యత్తు తాకట్టుపెట్టి దిగిపోయాడు.. !
మీ భవిష్యత్తు నా బాధ్యత..ఎన్నికల ముందు మాజీ సీఎం చంద్రబాబు ఈ నినాదం పదేపదే చెప్పేవాడు. అది నిజమే కాకపోతే రివర్స్ లో.. మీ భవిష్యత్తు నాతాకట్టులో అని చెప్పుకోవాల్సి ఉంటుంది. విషయంలోకి వస్తే కారు చౌకగా సౌర విద్యుత్ యూనిట్ రూ 2.8 కి ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణ తమిళనాడు కర్ణాటక సంస్థలు ముందుకొచ్చాయి. అలాగే కేంద్ర సంస్థ NTPC(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) కూడా …
Read More »