ఎప్పుడు ఏదో ఒక అంశంతో మీడియాలో… సోషల్ మీడియాలో ఎక్కువగా సంచలనంగా మారే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గత కొంతకాలంగా ఆర్జీవీ పలు వివాదస్పద కథాంశాలనే చిత్రాలుగా తీస్తూ అందరి నోళ్లల్లో నానుతున్నారు ఆర్జీవీ. తాజాగా ఆయన మరో వివాదస్పద చిత్రం ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ” గతంలో నేను విజయవాడ రౌడీలు,రాయలసీమ ఫ్యాక్షనిస్టులపై మూవీలు తీశాను. నేను 1980ల కాలం నాటి హైదరాబాద్ దాదాలపై …
Read More »చంద్రబాబుకి పేద పిల్లలు చదవడం ఇష్టం లేదనుకుంట..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ చేస్తున్న మంచి పనులకు సపోర్ట్ చేస్తే ఆ మర్యదనే వేరుగా ఉంటుంది. కాని చంద్రబాబు మాత్రం ఓడిన కోపంలో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్దంకావడంలేదు. అంత దారుణంగా ప్రజలు ఓడించారు అంటే ఏం చెయ్యలేదనే కదా అర్ధం. ఇప్పుడు చివరికి పిల్లల విషయంలో కూడా అడ్డుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ …
Read More »“అప్పుడే” ఓ బేబీకి జన్మనిస్తా -సమంత సంచలన వ్యాఖ్యలు
సమంత వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహాము చేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత కూడా మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీల్లో నటిస్తూ తనకున్న ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ అందాల రాక్షసి. అయితే గత కొంతకాలంగా సమంత చైతు పర్శనల్ జీవితం గురించి …
Read More »మల్లన్నసాగర్ కు గోదావరి జలాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు మల్లన్నసాగర్. మల్లన్నసాగర్ కు త్వరలోనే కాళేశ్వరం జలాలు తరలిరానున్నాయి. డిసెంబర్ నెల చివరి నాటికి మల్లన్నసాగర్ కు నీటిని తీసుకురావాలి అనే లక్ష్యం దిశగా సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతున్నాయి. ఇప్పటికే మిడ్ మానేరు వరకు చేరిన నీళ్లను మరో రెండు పంపు హౌస్ ల …
Read More »మంత్రి హారీష్ కే తన లవ్ స్టోరీ చెప్పిన యువకుడు.. దానికి మంత్రి ఏమన్నారంటే..?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కే ఏకంగా ఒక యువకుడు తన ప్రేమ కథను చెప్పాడు. దానికి మంత్రి హారీష్ ఏమన్నారో చుద్దామా..?. మంత్రి హారీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” నిరుద్యోగ యువత ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమనే …
Read More »ప్లాస్టిక్ తో తయారైన వస్తువులు అసెంబ్లీలో వాడం.. స్పీకర్ పోచారం ప్రకటన..!!
తెలంగాణను అత్యంత పర్యావరణ హితమైన, నివాసయోగ్యమైన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై ఏర్పాటైన శాసనసభ కమిటీ తొలి సమావేశం స్పీకర్ పోచారం అధ్యక్షతన అసెంబ్లీలో జరిగింది. అసెంబ్లీ ఆవరణను పర్యావరణ హితంగా ప్రకటిస్తున్నామని, ఇకపై ప్లాస్టిక్ తో తయారైన వస్తువులు అసెంబ్లీలో వాడబోమని ఈ సందర్భంగా స్పీకర్ ప్రకటించారు. కమిటీలో సభ్యులైన …
Read More »బిగ్బాస్-3 విజేతకు ఎంపీ సంతోష్ సలహా
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బిగ్బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మొక్కలు నాటారు. దీనిపై ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందిస్తూ.. ‘బిగ్బాస్-3 విజేతగా నిలిచినందుకు మొదటగా శుభాకాంక్షలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటినందుకు థ్యాంక్యూ. ప్రకృతితో తొలిసారి మమేకమవడం నీకు ఇదే తొలిసారి కావడంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు …
Read More »ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణ వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సిబ్బంది తమకు న్యాయం కావాలని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాకు కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితులను మేము దాటలేము. రెండు మూడు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశించగలము. కానీ ప్రభుత్వాన్ని ఆదేశించలేము..ఇందుకు ఎలాంటి …
Read More »గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం..మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి ,గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో పీఎంజీఎస్ వై కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రోడ్ల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ” రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు,పల్లెలకు స్వచ్చమైన తాగునీరుతో …
Read More »వచ్చే జూన్ నాటికి సీతారామ పూర్తి..!!
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీళ్లు ,ఖమ్మం జిల్లాకు తాగునీరునందించే ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. హెలికాప్టర్ లో భద్రాది జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను …
Read More »