శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంశంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్. ఈ వివాదంతో యావత్ ఇండస్ట్రీలోని హేమీహేమీలనే గడగడలాడించింది. సినిమాల కంటే ఇలాంటి వివాదాలతోనే ఈ ముద్దుగుమ్మ మీడియాలో ప్రసిద్దికెక్కింది. తాజాగా ఆమె తమిళ హీరో,స్టాలిన్ రాజకీయ వారసుడు ఉదయ్ స్టాలిన్ తో ఒక ప్రముఖ రెస్టారెంట్ లో రోజంతా గడిపింది అని తమిళ మీడియాలో.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తల …
Read More »చివరికి నీకు మిగిలేది సొంత పుత్రుడు,దత్తపుత్రుడే బాబూ..!
40ఏళ్ళు రాజకీయం అని చెప్పుకునే చంద్రబాబు చేసిన అన్యాయాలు, అక్రమాలకు ఈ ఎన్నికల్లు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెప్పారు. ఓడిపోవడం ఒకటి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయాక చంద్రబాబుకి అసలు సమస్య మొదలయింది. ఆ పార్టీ ముఖ్య నేతల నుండి చిన్న నేతల వరకు అందరు పార్టీకి దూరం అయిపోతున్నారు. గెలిచిన వారు కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. తాజాగా గన్నవరం …
Read More »బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై సెల్ఫీ దిగితే..పోలీసులు వార్నింగ్ ఇస్తారు ఎందుకో తెలుసా?
ఔను నిజమే. హైదరాబాద్లో సెల్ఫీ దిగితే..పోలీసులు వార్నింగ్ ఇస్తారు ఎందుకో తెలుసా? ఇటీవల ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై ప్రాణాలు కోల్పోవద్దని! ఎందుకంటే… ఈ ఫ్లై ఓవర్ నుంచి చూస్తే ఐటీ కారిడార్ అత్యంత విలాసవంతమైన భవనాలు, లైట్లతో జిగేల్ మంటూ విరజిమ్ముతున్న వెలుతురు విదేశీ లొకేషన్ను తలపిస్తున్నది. దీంతో వాహనదారులే కాదు ఫొటోల కోసం పాదచారులు కూడా ఆసక్తి చూపుతు ఫ్లెఓవర్ పైకి ఎక్కి ప్రమాదకరమైన స్థాయిలో సెల్ఫీలు దిగుతూ …
Read More »రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయాలి..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మారుమూల గ్రామాలకు రహదారులను నిర్మించేందుకు రోడ్లు భవనాలు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్దిపై ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, అటవీ శాఖల అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం అరణ్య భవన్ లోని మంత్రి చాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాల్క …
Read More »జీహెచ్ఎంసీ మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్ మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. నగర సుందరీకరణలో భాగంగా నగర సుందరీకరణకు విఘాతం కల్గించేవిధంగా పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నగరంలో అనాధికారకంగా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు,బ్యానర్లు,హోర్డింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అనుమతుల్లేని ఒక్కో బ్యానర్ కు ,ఫ్లెక్సీకి రూ.5వేలు,వాల్ పోస్టర్ కు …
Read More »లోకేష్ కు వల్లభనేని వంశీ సవాల్
ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడుకు ఆ పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీకి రాజీనామా చేశాను. నేను కేవలం నా నియోజకవర్గం అభివృద్ధికోసం.. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ నేను వైసీపీ పార్టీలో చేరాలనుకుంటే …
Read More »ఏపీ టీడీపీకి షాక్-వైసీపీలోకి మరో ఇద్దరు నేతలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. మరోవైపు యువనేత దేవినేని అవినాశ్ ఏకంగా టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా …
Read More »కేంద్రం మరో సంచలన నిర్ణయం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదా…?. ఇప్పటికే పాత నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టడానికి చేస్తోన్న ప్రయత్నాలను మమ్మురం చేయనున్నదా..?. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా..?. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. దేశంలో ఉన్న నల్లధనాన్ని ,హవాలా లావాదేవీలను అరికట్టే దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోనున్నది. దేశ వ్యాప్తంగా …
Read More »టీడీపీనే మా పార్టీ స్టోర్ రూంలో పెట్టిస్తా – మంత్రి కొడాలి నాని
ఏపీ అధికార వైసీపీ సీనియర్ నేత,మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ” పిల్లనిచ్చి పెళ్ళి చేయడమేకాకుండా రాజకీయ భవిష్యత్ నిచ్చిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావును చివరి రోజుల్లో ఎలా అయితే మానసికంగా హింసించి వేధించి ఆయన మృతికి కారణమయ్యారో అదే గతి చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ” …
Read More »కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన నిర్ణయం ..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు,యూపీఏ చైర్ పర్షన్ సోనియా గాంధీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో మౌనంగా ఉన్న సంగతి విదితమే. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల తప్పా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైన నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు. …
Read More »