Home / SLIDER (page 1384)

SLIDER

సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్ధుకు కారణమిదే..!

తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దయింది . ఈ పర్యటనలో భాగంగా హెలిక్యాప్టర్ లో వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్ లో భారీ వర్షం పడటంతో పాటు, మార్గ మధ్యలో …

Read More »

చంద్రబాబు వల్లే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ముగిసిపోయిందా.?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య పైన పోరాటం చేయలేకపోయారు.  తాను పార్టీ పెట్టింది పాలించడం కోసం కాదని ప్రశ్నించడం కోసమేనని జనంలోకి వచ్చిన జనసేన అని ఆ జనాన్ని మర్చిపోయి చంద్రబాబుకు నమ్మినబంటుగా మారిపోయారు. …

Read More »

బాబూ లోకేశం ఇకనైనా నీ పిట్టకధలు ఆపవయ్యా… లేపి మరీ తన్నించుకోవడమంటే ఇదేనేమో..!

హేమాహేమీ నాయకులను, మేధావులను రాజకీయాల్లోకి లగాలంటే అది నారా ఫ్యామిలీకే సాధ్యమని చెప్పాలి. అబ్దుల్ కలాం వంటి మహనీయుడు విషయంలో కీలక పాత్ర పోషించింది మేమేనంటూ డప్పు కొట్టుకుంటున్నారు. మావల్లే ఆయన రాష్ట్రపతి అయ్యారంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం విషయానికి వస్తే ఆయన ఎటువంటి వ్యక్తో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారు. ఏదైనా చేస్తే చేసానని అంటారు తప్పు …

Read More »

చంద్రబాబుకు సవాల్…లోకేష్ పరీక్ష రాస్తే కనీసం పది మార్కులైన వస్తాయా..?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోజురోజుకి దిగాజారిపోతున్నాడు. మొన్నటివరకు కొడుకు లోకేష్ ఒక్కడే ఇలా ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు తండ్రి కూడా అలానే తయారయ్యాడని అంటున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినా చంద్రబాబు ఐదేళ్లలో చెయ్యలేని పనులను జగన్ అతి తక్కువ సమయంలోనే చేసి చూపించాడు. అది చూసి ఓర్వలేని చంద్రబాబు పూర్తిగా దిగజారిపోయి ఏవేవో కట్టుకధలు అల్లుతున్నాడు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబుకి, లోకేష్ …

Read More »

సీఎంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా జగన్ ట్రాప్ లోనే పడుతున్న చంద్రబాబు.. ఇది అత్యంత ప్రమాదకరం

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పడ్డారని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకుంటూ జగన్ ట్రాప్ లో పడ్డారు. అయితే ఇప్పుడు కూడా మరోసారి రాజకీయంగా చంద్రబాబు తనకు తానే రాజకీయ సమాధి కట్టుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో …

Read More »

జగన్ ప్రభుత్వ పథకాలను చంద్రబాబే విజయవంతంగా ప్రచారం చేస్తున్నారట..!

ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు నవరత్నాలను ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. గతంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చినప్పుడు కూడా ఇష్టం ఉన్నవారు జాయిన్ అయ్యారు ఇష్టంలేని వారు జాయిన్ కాలేదు అది వారి పర్సనల్ అంశం. అయితే చంద్రబాబునాయుడు ఒకటికి పది సార్లు ప్రెస్మీట్లు పెట్టి …

Read More »

చంద్రబాబు మానసిక స్థితి ఎలా ఉంది.. మైండ్ పని చేయట్లేదా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మతి స్థిమితం ఏ మాత్రం పనిచేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఒక యువ నాయకుడు రాజకీయాలు ముందు తట్టుకోలేకపోతున్నారు అంటే ఆయనకు మానసిక స్థైర్యం ఏమాత్రం లేదని ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడా క్రెడిబులిటి అనే పదమే తెలియదని అర్థం అయిపోతుంది. ప్రతి ఎన్నికల ముందు ఇష్టానుసారంగా …

Read More »

సేజిస్ అనే సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక ,అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు సేజిస్ అనే సంస్థతో ఈ రోజు బుధవారం ఒక అవగాహానా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు ,ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమక్షంలో ఎంవోయూ పత్రాలను అధికారులు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతగానో …

Read More »

రూ.2 వేల నోటు గురించి వెలుగులోకి వచ్చిన రహాస్యం

ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని తొలి ఎన్డీఏ ప్రభుత్వ హాయాంలో తీసుకున్న అతిపెద్ద సంచలన నిర్ణయం పాత నోట్లను రద్దు చేసి కొత్తగా రెండు వేల నోట్లను,వంద,రెండు ,ఐదు వందల నోట్లను తీసుకురావడం. అయితే తాజాగా మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. అదే కొత్తగా రూ. 2వేల నోట్లను ముద్రించడం ఆర్బీఐ నిలిపివేసింది అని.2016-17ఏడాదికి గాను రూ.354కోట్ల రెండు వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ …

Read More »

తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గత కొన్ని నెలలుగా పలు శాఖాల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇందులో ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెండు నుంచి మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. దీంతో ఈ సమస్యపై చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat