అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2014లో నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మాదిరిగానే ‘రైతు సమగ్ర సర్వే’ చేపట్టనుంది. ప్రత్యేకంగా రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటివరకు రైతుల కచ్చితమైన వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. దీంతో పథకాల రూపకల్పనలో ఇబ్బందు లేర్పడుతున్నా యి. ఈ పరిస్థితిని అధిగమించేందు కు ఓ డేటాబేస్ ఏర్పాటు చేసుకోవాలని …
Read More »6000 కోట్లు…ఎన్నికల కోసం టీడీపీ అక్రమ సొమ్ము ప్రవాహం
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు చేస్తున్న ఎత్తుగడల గురించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 6000 వేల కోట్ల పైగా ఎన్నికల్లో పెట్టుబడిగా టీడీపీ పెడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఏపీలో టీడీపీ చేస్తున్న ధన రాజకీయంపై కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. .. 70 కోట్ల పైన ఖర్చు పెట్టగల అభ్యర్థులను ఎంపిలుగా, 25 …
Read More »సీఎం కేసీఆర్ ఎన్నికల సభలు షూరు…ఇదే షెడ్యూల్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రచార సభలు షెడ్యూల్ ఖరారు అయింది. ఈనెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రతి రోజు రెండు సభలు ఉండే విధంగా షెడ్యూల్ను ఖరారు చేశారు. వేసవి కాలంలో నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈనెల 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 13 నియోజకవర్గాల్లో షెడ్యూల్ను ఖరారు చేశారు. మొదటి …
Read More »తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా పవన్..?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.పవన్ చేసిన ఆరోపణల పై అయన తీవ్రంగా ఖండించారు.ఇవాళ మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ.. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా అని పవన్ ను ప్రశ్నిచారు. తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్కరినైనా చూపించగలవా అంటూ నిలదీశారు. పోనీ కొడుతున్నప్పుడు అడ్డుకున్నావా, ఎవరినైనా పరామర్శించావా అంటూ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరినైనా …
Read More »కోదండరాం పార్టీ…పొలిటికల్ కామెడీలో భాగం
రాజకీయాల్లో ఆయా పార్టీల గురించి కొందరు నేతలు సరదాగా వ్యాఖ్యలు చేసే సంగతి తెలిసిందే. ఏపీలో ప్రజాశాంతి పారట్ఈ గురించి పలువురు ఇదే అంశాలను చర్చించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జన సమితి గురించి ఇదే మాటలు చర్చించుకుంటున్నారని చర్చ జరుగుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై టీజేఎస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. నామినేషన్ల గడువు ముగుస్తున్నా తేల్చుకోలేకపోతోంది. తొలుత …
Read More »ఎంపీ కవితపై కుట్ర..మోదీకి రివర్స్ పంచ్
తెలంగాణలో కలకలం సృష్టించాలని, ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ కవితను టార్గెట్ చేయాలని భావించిన భారతీయ జనతాపార్టీకి ఊహించని షాక్ తగిలింది. బజీఏపీ వేసిన గోల్ప్ బూమరాంగ్ అయింది. సెల్ఫ్గోల్గా మారింది. ఎంపీ కవితను టార్గెట్ చేయగా….అది ప్రధాని మోదీకి రివర్స్ అయింది. ఎర్రజొన్నల రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కొందరు అన్నదాతలను రెచ్చగొట్టిన బీజేపీ నేతలు వారితో పార్లమెంటు పోరులో నామినేషన్లు వేయించారు. ఈదీనిపై ఇటీవల ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం …
Read More »గుంటూరు గుండెల్లో గూడుకట్టుకున్న నేతలెవరు.? పల్నాడులో ఏపార్టీ ప్రభావం ఎంత?
రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం. రాజధాని నగరంగా నిర్మితమవుతున్న అమరావతి కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో ఆధిపత్యం సాధించేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకనాడు పల్నాటి వీరగాథలకు ఆలవాలమైన గుంటూరు రాజకీయంగానే కాకుండా చరిత్ర పరంగానూ ప్రసిద్ధిగాంచింది..ఆచార్య ఎన్జీరంగా, కొత్తా రఘురామయ్య, చేబ్రోలు హనుమయ్య, నన్నపనేని వెంక్రటావు, దొడ్డపనేని ఇందిర, కాసు బ్రహ్మానంద రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కొణిజేటి రోశయ్య, రాయపాటి సాంబశివరావు,కన్నా లక్ష్మీనారాయణ, కోడెల …
Read More »విద్యార్ధుల జీవితాలతో బాబు చెలగాటం..!!
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్ని రోజులు రాష్ట్ర ప్రజలనుంచి దోచుకున్న డబ్బును మళ్ళీ ఎన్నికల సమయంలో వాళ్ళకే ఇస్తున్న చంద్రబాబు మా విద్యార్ధులకు మాత్రం ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదు అని ప్రశ్నించారు.ఫీజు రీయింబర్స్మెంట్ పై ఎన్నిసార్లు ఉత్తరం రాసినా కుడా స్పందించడం లేదన్నారు.ముఖ్యమంత్రి అహంకారం పరాకాష్టకు చేరిపాయిందన్నారు.ఉన్నత స్థానాల్లో ఉన్న మనుషుల యొక్క జీవితం …
Read More »చంద్రబాబు పతనం ఖాయం..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం ఖయమైందని సినీ నటుడు , శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు అన్నారు.తిరుపతిలో అయన విద్యార్థులతో కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. మంచి చేసే ముఖ్యమంత్రులను …
Read More »పదవి శాశ్వతం కాదు గుర్తు పెట్టుకో..!!
డబ్బులు, పదవి ఎప్పటికీ శాశ్వతం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి సినీ నటుడు మోహన్ బాబు అన్నారు.ఇవాళ అయన తిరుపతిలో విద్యార్థులతో కలిసి అయన ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మనిషే శాశ్వతం కాదు…ఇంకా పదవి కూడా కాదనేది గుర్తు పెట్టుకో. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుపై ఒకసారి చెప్పాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటాం. కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తాం. చంద్రబాబు …
Read More »