తాతకు తగ్గ మనమడు….తండ్రి గొప్ప మనసుకు తగిన వారసుడు అనే పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు సొంతం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడిగా మారి 12 ఏండ్లుగా మంచానికే పరిమితమైన వ్యక్తికి సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చేయూతనందించారు. తద్వారా చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్నగర్లో నివాసముంటున్న నూకసాని శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మంచానికే పరిమితమైన …
Read More »కాంగ్రెస్ ఖల్లాస్..టీఆర్ఎస్లో ఎల్పీ విలీనం
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మండలిలో కాంగ్రెస్పక్షాన్ని టీఆర్ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. శాసనమండలి నియమ నిబంధనల ప్రకారం పేరా 4లోని 7వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ సభ్యులను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసినట్టు పేర్కొన్నారు. తమను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలంటూ నలుగురు కాంగ్రెస్ …
Read More »ఎంపీ కవిత కొత్త టార్గెట్..కాంగ్రెస్ పార్టీలో కలవరం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. గురి చూసి లక్ష్యాన్ని టార్గెట్ చేసి విజయం సాధించడంలో తన ముద్రను చాటుకున్న ఎంపీ కవిత చేసిన ట్వీట్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోందని అంటున్నారు. ఇకపై మంథని నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కేసీఆర్ అభిమాని ఒకరు చేసిన ట్వీట్కు …
Read More »హెచ్ఐవీ టెస్టుల తర్వాత నగ్న నృత్యాలు..డాక్టర్ల బాగోతం బట్టబయలు
హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో డాక్టర్లు చేసిన చర్య సంచలనంగా మారింది. హుక్కా పీలుస్తూ మధ్యం సేవిస్తూ.. మహిళలు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తూ సాగే రేవ్ పార్టీ నిర్వహించిన డాక్టర్లు ఈ సందర్భంగా జుగుప్సాకరంగా వ్యవహరించారు. డాక్టర్లు రేవ్ పార్టీ నిర్వహించడమే కాకుండా….అందులో పాల్గొనే యువతులకు ముందుగానే ఎయిడ్స్ టెస్ట్ చేయించడం సంచలనంగా మారి వార్తల్లోకి ఎక్కింది. మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట మండలం సెలబ్రిటీ రిసార్టులో రేవ్ పార్టీ నిర్వంచారు. …
Read More »పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి గ్లాసు గుర్తు..!!
ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏర్పాటైన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించింది.భారతదేశవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన 29 పార్టీలకు ఈసీ వివిధ గుర్తులను కేటాయించింది.ఈ క్రమంలోనే .. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయిస్తూ శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.రానున్న సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద …
Read More »టీడీపీకి దిమ్మతిరిగే బ్లాస్టింగ్ సర్వే…వచ్చే ఎన్నికల్లో వైసీపీ 125 స్థానల్లో ఘన విజయం
ఏపీలో తాజా సర్వే ఆసక్తి రేపుతోంది.ఇప్పటికే ఎన్నో సర్వేలు వచ్చిన తాజాగా వచ్చిన సర్వే ఏపీలో సంచలనం రేపుతుంది. ఈ సర్వే ఫలితాలు పూర్తిగా వైసీపీని ఆకాశానికెత్తేశాలా ఉండటం విశేషం.ఇటీవలే జాతీయ మీడియా జరిపిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని తేలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన సర్వేలో మాత్రం వైసీపీ ఏకంగా ఈసారి 125 నుంచి 150 సీట్లు వస్తాయని రిపోర్ట్ లో …
Read More »హత్యా ప్రయత్నం తర్వాత ప్రజల్లోకి వచ్చిన తనను ఎలా చూసారో వివరించిన జగన్
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. పేదవాడికి సాయం చేయాలనే కసి, తపన తన గుండెల్లో ఉందన్నారు. అధికారంలోఉన్నవాళ్లు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, ప్రజలు తన వెన్నంటి ఉండటం చూసి ఎంతో ధీమాగా అనిపించిందన్నారు. చంద్రబాబు లా తనకు కాసులంటే కక్కుర్తి లేదని, చంద్రబాబులా తాను కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. చంద్రబాబు ఎన్నో విధాలుగా …
Read More »మానవత్వాన్ని చాటుకున్న హరీష్ రావు గారి సతీమణి శ్రీనిత గారు..!
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రజలు అంటే ప్రేమా…అభిమానం…ఒక కుటుంబం అని హరీష్ రావు గారు నిరంతరం తన మాటల్లో విన్నాం..వారి సతీమణి నిదర్శనం అని చూపారు.. ఎమ్మెల్యే హరీష్ రావు గారు,వారి సతీ మణి శ్రీనిత గారు.. ప్రతి ఏటా సిద్దిపేట లో హాస్టల్ లలో చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తారు..అదే మాదిరిగా ఈ ఏటా కూడా అలానే దుప్పట్ల పంపిణీ చేస్తారు..సిద్దిపేట లో అనాథ పిల్లల వసతి గృహం …
Read More »దేశ చరిత్రలో ఏ నాయకుడికీ దక్కని అరుదైన అవకాశం.. ఆనందంలో వైసీపీ అభిమానులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ఓ వ్యక్తి చేసిన పని వైఎస్ కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన రోజుల్ని పధిలంగా దాచి ఉంచారు.. అదికూడా ఎంతో వినూత్నంగా.. చిలకలూరిపేటకు చెందిన భాస్కర్ రెడ్డి మూడేళ్ల కిందట బెంగుళూరు వెళ్లారు. అక్కడ ఒక ఎగ్జిబిషన్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్టాల్ లో వాజ్పేయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల తేదీలున్నాయట.. వాటిని అమ్మకానికి కూడా పెట్టారట.. …
Read More »చంద్రబాబు,టీడీపీ ఎంపీలు అలా చేస్తున్నారా…థూ మీ బతుకు చెడ
తనకు రాజకీయంగా మేలు జరుగుతుందంటే చంద్రబాబు ఏదైనా చేస్తారు. నాలుకను ఎటు కావాలంటే అటు తిప్పడమే కాకుండా తనను, తన పార్టీని తిప్పుతాడు. ప్రత్యేక హోదా విషయంలో కూడా రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ మేలు చేస్తుందని భావించినంతకాలం బిజెపితో అంటకాగుతూ హోదా అవసరం లేదని వాదించి, హోదా వల్ల ప్రయోజనాలేమీ లేవని డాంబికాలు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా పై ఉద్యమాలు, ఆందోళనలతో నిరంతరం పోరాడుతూ …
Read More »