తెలంగాణలో భూస్థాపితం అయిన తెలుగుదేశంపార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లనుందన్న విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులతో సమావేశమవగా ఓ హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తమకు చంద్రబాబే బలమని బాబును అమరావతినుంచి తీసుకొచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ తెలంగాణలో బ్రతికే ఉందని, మొత్తం సమూల …
Read More »తెలంగాణలో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేది.. టీఆరెస్ పార్టీనే
తెలంగాణలో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేది.. టీఆరెస్ పార్టీనేనన్నారు -AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. కేసీయారే మరోమారు సీఎం అవుతారని అసద్ తేల్చి చెప్పారు. ఇతరపార్టీల్లోని నేతలెవరికీ ఆ స్థాయి లేదని స్పష్టం చేశారు. సర్కారును రద్దుచేసి ముందస్తుకు పోవాలంటే ఎంతో గుండెధైర్యం కావాలన్న అసదుద్దీన్.. అది కేసీయార్ ఒక్కరికే సాధ్యమన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలకు అందించిన సుపరిపాలనే.. టీఆరెస్ ను గెలిపించి తీరుతుందన్నారు. తమకు పదవుల మీద ఎప్పుడు …
Read More »చంద్రబాబు నిర్ణయంతో తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయనున్న 40నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు తాజాగా దేశ రాజకీయాల్లోనే వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయి పొత్తు ప్రకటించేందుకు ఇరుపార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా కావాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై పెద్ద …
Read More »చంద్రబాబు తెలివితేటలు, అనుభవంతో కేసీఆర్ సర్కార్ ని రానివ్వకుండా చేద్దామని కాంగ్రెస్ భావిస్తుంటే ఆమాట అనగానే భయపడిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఉనికి నిలుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఓ హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తమకు చంద్రబాబే బలమని బాబును అమరావతినుంచి తీసుకొచ్చారు. కాంగ్రెస్ తో సొత్తుపై మరో 24గంటల్లో క్లారిటీ రానున్న నేపధ్యంలో ముందుగా పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమై తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటుదామని అందరినోటా చెప్పించారు. …
Read More »స్వార్ధ రాజకీయాలతో ఎన్టీఆర్ కుటుంబాన్ని ముక్కలు చేసిన చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ది అనైతిక పొత్తు అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వాఖ్యానించారు.ఎన్టీఆర్ సిద్ధాంతాలను సీఎం చంద్రబాబు పక్కనబెట్టారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి ఏపీకి కాంగ్రెస్ ద్రోహం చేసిందన్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్తో జట్టుకడతారని ప్రశ్నించారు.ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును తిప్పికొట్టాలని అన్నారు. మీ స్వార్ధ రాజకీయాలతో ఎన్టీఆర్ కుటుంబాన్ని ముక్కలు చేసాడని చెప్పారు.ఈనెల 15న పాలమూరు నుంచి ఎన్నికల ప్రచారం …
Read More »ఎన్టీఆర్,హరికృష్ణలు ఘోషిస్తున్నారు.. రెండు తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం భూస్థాపితం.!
ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఆరోపణలు, విమర్శలు చేసుకున్న వైరీ పక్షాలు ఏకమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న సామెత నిజం అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి పోటీగానే టీడీపీ స్థాపించామన్నారు. ఎన్టీఆర్ ఉన్నపుడు ఏనాడూ కాంగ్రెస్ విధానాలను మెచ్చుకోలేదు. ఉప్పు నిప్పులానే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉండేవి, అలాంటి పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ కు …
Read More »తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఉత్తమ్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో నేపధ్యంలో రాజకీయం వేడేక్కింది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కౌంటర్స్ ఇవ్వడం మొదలైంది. టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ’అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు నేనే సొంతంగా చేసుకున్నాను. మీ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని …
Read More »అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధికి టీఆర్ ఎస్ పాటుపడుతోంది..
30 ఏళ్లుగా టీవీ, సినిమా రంగంలో ఎన్నో చిత్రాల్లో, సీరియల్స్లో నటించిన ప్రముఖ బుల్లితెర నటుడు, వ్యాఖ్యాత 1969లోనూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన జేఎల్ శ్రీనివాస్ తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు జంజిరాల రాజేష్తో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల …
Read More »చంద్రబాబు నైజం తెలియని ప్రతీ టీడీపీ కార్యకర్త ఆలోచించాల్సిన అంశాలు
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు దక్కించుకున్నారనేది బహిరంగ వాస్తవమే.. ఆసమయంలో ఎన్టీఆర్ దారుణంగా చంద్రబాబును విమర్శించిన దాఖలాలూ ఉన్నాయి. అయితే అసెంబ్లీలో ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడారో అప్పుటివారికి చంద్రబాబు నైజం బాగా తెలుసు. అయితే చంద్రబాబు అసెంబ్లీలో ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఏమన్నారో చూడండి.. 1995 డిసెంబర్ 5న జరిగిన అసెంబ్లీ సమావేశంలో (ఎన్టీఆర్ను గద్దెదింపిన సందర్భంగా అసెంబ్లీలో, స్పీకర్ నివాసం వద్ద జరిగిన …
Read More »కేసీఆర్ వ్యూహాలకు అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు మొదలైంది. అధిష్టానం తమకే టికెట్ కేటాయిస్తుందని ఎవరికి వారు తమ కార్యకర్తల తో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామ పరిధిలోని ఓ వ్యవసా య క్షేత్రంలో పాల్వాయి స్రవంతి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి, అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందని తనని గెలిపించాలని వారిని కోరారు. మరో వైపు …
Read More »