స్పీకర్ వ్యవస్థని కోడెల బ్రష్టుపట్టించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీరు ఫిరాయింపుల పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైసీపీలోకి ఎవరు వచ్చినా రాజీనామాలు చేయించి తీసుకున్నామని, జగన్ ని దూషించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీడీపీలో టికెట్ రాకపోతే చంద్రబాబుని తిడతారన్నారు. తెలంగాణలో కేసీఆర్ నిర్ణయం ధైర్యంగా తీసుకున్నారని చంద్రబాబు కి అంత ధైర్యం లేదన్నారు అంబటి. తన పాలనపై …
Read More »తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో నేడు ఈసీ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జరిగే భేటీలో ఎన్నికల కమిషన్ (ఈసీ) చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలా లేక మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలా అనే అంశంపై ఈసీ కసరత్తు సాగించనుంది. ఈసీ …
Read More »వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ ఘోర పరాజయం..టీఆర్ఎస్ సరియైన అభ్యర్థి రంగంలోకి
టీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని..తెలంగాణ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నసిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించామన్నారు. రేపు జరగనున్న హుస్నాబాద్ బహిరంగ …
Read More »చంద్రబాబు పై మరోసారి తీవ్ర విమర్శలు….జీవీఎల్
చంద్రబాబు పై మరోసారి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతికి శ్రీకారం చుట్టిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఏపీ ఫిషరీస్ ద్వారా రూ.2,713 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ఎందుకు బహిర్గతం చేయడం లేదో,త్వరలోనే రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. టీడీపీ నేతలు ఓటమి భయంతో వనుకుతున్నారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రాకపోవడం …
Read More »దెందులూరులో తాజా పరిస్థితి.? వివాదాస్పద సెగ్మెంట్ లో పార్టీకోసం అబ్బయ్యచౌదరి ఏం చేస్తున్నాడు.? ఇంకోసారి చింతమనేని గెలిస్తే
పశ్చిమ గోదావరిజిల్లాలో అత్యంత కీలకమైన, వివాదాస్పద నియోజకవర్గం దెందులూరు.. ప్రస్తుతం దెందులూరులో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంద. ఇక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరి వైఖరి, దందాలు, సెటిల్మెంట్లు, దాడులు, బూతులు మితిమీరుతు న్నాయని, ఈయన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ బేరాలాడుతున్నాడని తెలుస్తోంది. మొత్తంగా ఈపరిణామం పార్టీని బజారున పడేస్తోందట. పేదలు,మధ్య తరగతి వర్గాలని కూడా చూడకుండా దోచుకోవడమే పనిగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార గర్వంతో …
Read More »అసెంబ్లీలో వర్షం కురిస్తే తడిచిపోతాం..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సచివాలయానికి బీజేపీ ప్రజా ప్రతినిధులు గొడుగులు పట్టుకొని, రెయిన్కోట్లు ధరించి వచ్చారు. వర్షాలకు సచివాలయంలో నీరు లీకవుతుండటంపట్ల ఇలా నిరసన తెలిపారు. వేయికోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయిందని ఆరోపించారు. వర్షాకాల సమావేశాలు కాబట్టి, ముందు జాగ్రత్తచర్యగా గొడుగులు, రెయిన్ కోట్లతో అసెంబ్లీకి వచ్చామని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు …
Read More »వచ్చే ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో 60 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయం
కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డి.విష్ణువర్ధన్రెడ్డికి గట్టిషాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు తొలిషాపురం పల్లె ఎల్లారెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పి వైసీపీలో చేరారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కోడుమూరు సమన్వయ కర్త మురళీకృష్ణ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ …
Read More »వెలుగుచూసిన పరిటాల శ్రీరాం క్రూరత్వమైన దుర్మార్గాలు.. అరెస్టుకు రంగం సిద్ధం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణపై దాడిచేసి గాయపరిచిన మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్పై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్న అనంతపురం పోలీసులకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. శ్రీరామ్పై కేసు నమోదుచేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు అనంత పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాప్తాడులో వైసీపీ కార్యక్రమాలను నారాయణ అనే …
Read More »చంద్రబాబు నీచమైన ఆలోచనలు మానుకోవాలి
చంద్రబాబు బుధవారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రలోని భాజపా సర్కారు ఏ రకంగా తమను మోసం చేసిందో వివరించారు.కేంద్రంలోని మోడీని విలన్ గా తాను ఎస్టాబ్లిష్ చేశారు. ఇదంతా ఇలా ఉంటే.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా కొత్త ఆలోచనలు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఎవరైనా మరణిస్తే.. మునిసిపాలిటీ వారు వారి దగ్గరనుంచి కొంత రుసుము తీసుకుని.. శవయాత్ర పూర్తయిన వెంటనే మీద …
Read More »టీడీపీ నేతలు మాఅన్నను చంపినట్టే నన్నూ చంపాలని చూస్తున్నారు.. వైసీపీనేత ఆవేదన..
అనంతపురంలోజిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి కుటుంబంపై పరిటాల అనుచరులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రసాద్ రెడ్డికి చెందిన భూమి రికార్డులు రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. టీడీపీ కార్యకర్త చెండ్రాయుడు పేరిట అడంగల్ జారీ చేయడంపై …
Read More »