బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతూ మరణించారు. మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్2న పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ తన అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను సిద్ధం చేశారు. ‘ సెప్టెంబర్ 2 నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరుపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ …
Read More »కారు అదుపుతప్పి ముందువాహనాన్ని ఢికొట్టి, డివైడర్ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢికొట్టి, గాల్లో పల్టీలు కొడుతూ..
సీటుబెల్టు పెట్టుకోకపోవడం, అత్యంత వేగంగా కారును నడపడం వల్లే రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో హరికృష్ణతో పాటు ఆయన స్నేహితులు అరికపూడి శివాజీ, వెంకట్రావులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో హరికృష్ణ చనిపోగా ఆయన స్నేహితులు శివాజీ, వెంకట్రావులు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరికపూడి శివాజీ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఓ పెళ్లికి …
Read More »“మిస్ యూ అన్నా” అంటూ నాగార్జున భావోద్వేగం.. అప్పటినుంచి అన్నాతమ్ముడిగా పిలుచుకుంటున్నారు.
నందమూరి హరికృష్ణ మృతితో తెలుగు పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. అక్కినేని నాగార్జున కూడా కొన్ని వారాల క్రితమే ఆయన నాతో నిన్ను చూసి చాలా రోజులయింది.. కలవాలి తమ్ముడు అన్నారు. ఇప్పుడు ఆయన లేరు. మిస్ యూ అన్నా.. అంటూ ట్విటర్లో తన సంతాపాన్ని తెలియజేశారు. సీతారామరాజు చిత్రంలోని ఫొటోను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హరికృష్ణ, …
Read More »ఆయన మరణం షాక్ కు గురి చేసింది.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో హరికృష్ణ జగన్ లు ఓ కార్యక్రమంలో కలిసారు.
Read More »నల్గొండకు చేరుకున్న బాలకృష్ణ, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నటుడు హరికృష్ణ తుది శ్వాస విడిచారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు కామినేని ఆస్పత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ భౌతికకాయాన్ని చూడగానే బోరున విలపించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్రంగా కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రిలోనే సోదరులిద్దరూ విలపించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్తోపాటు బాలకృష్ణ, పురందేశ్వరి, చంద్రబాబు, లోకేశ్ ఇతర కుటుంబసభ్యులు. హరికృష్ణ …
Read More »ఆందోళనలో నందమూరి అభిమానులు.. హరికృష్ణ, తారక్, జానకీరామ్ లకు ప్రమాదాలు
ఈరోజు ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు.. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలై చనిపోయారు. హరికృష్ణను స్థానికులు నార్కట్పల్లి కామినేని ఆస్పత్రిగా తీసుకెళ్లగా చనిపోయారని తెలుస్తోంది. దీంతో నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాధం నెలకొంది. అయితే నందమూరి కుటుంబంలో …
Read More »శోకసంద్రంలో నందమూరి అభిమానులు..
రోడ్డు ప్రమాదంలో నటుడు, మాజీఎంపీ నందమూరి హరికృష్ణ మృతి చెందారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా హరికృష్ణ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. మంచినీరు తాగుతుండగా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో హరికృష్ణ బయటకు పడిపోయారు. గతంలో ఇదే జిల్లాలో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి …
Read More »తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు హైకమాండ్..మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు హైకమాండ్ అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన కొంగర కలాన్ లో జరగబోయే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను, ప్రధాన వేదిక నిర్మాణాన్ని మంత్రులు నాయిని, కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ కొంగర కలాన్ లో వచ్చే నెల 2న అసాధారణమైన స్థాయిలో ప్రగతి నివేదన సభ జరగబోతోందని…ఎన్నికలు ఎప్పుడు …
Read More »కాంగ్రెస్ తో పొత్తుపై జేసీ సంచలన వ్యాక్యాలు
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు రాజకీయాల్లో ఈ విషయమే హాట్ టాపిక్గా మారింది. అటు మీడియా,ఇటు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా కాంగ్రెస్,టీడీపీ పొత్తుపై తీవ్ర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో స్ధాపించిన పార్టీ టీడీపీ …
Read More »2019లో పట్టణ ఓటర్లు ఎటువైపు.. ఈసారి అక్కడ చంద్రన్న గాలివీస్తుందా.?
రానున్న ఎన్నికలలో ఏ పార్టీకి ఏ విధంగా ఉంటుందన్నదానిపై పలు రకాల సర్వేలూ, వార్తాలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వాస్తవానికి ఏ ప్రభుత్వం మీదనైనా యాంటీ ఇంకెబెన్సీ చివరి ఏడాదిలో తెలుస్తుంది. ఏపీ వరకూ చూస్తే అటువంటి వాతావరణం ఉందా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా బాబుకు బాగానే ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు అనుకూల మీడియానే. ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా కనిపించకుండా …
Read More »