గులాబి దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్లో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజకీయ పరిణామాలు, ప్రగతి నివేదన సభపై చర్చ జరిగినట్టు సమాచారం.ఈ క్రమంలోనే వచ్చే నెల ( సెప్టెంబర్ ) 2 న సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో టీఆర్ ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు . రాష్ట్ర నలుమూలల నుంచి …
Read More »కేటీఆర్ చొరవతో తెలంగాణకు చేరుకున్న కేరళ వరద బాధితులు..!!
కేరళ వరదలలో చిక్కుకున్న తెలంగాణ వైద్య విద్యార్థినులు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత చొరవతో వారి స్వస్థలాలకు క్షేమంగా చేరారు. ఖమ్మం పట్టణానికి చెందిన మౌర్య రాఘవ్, వరంగల్ కు చెందిన షారోన్ శార్వాణిల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ చదివి ఎండీ చేయడానికి కోచింగ్ కోసం కేరళలోని కొట్టాయం వెళ్ళిన వీరు ఉంటున్న హాస్టల్ ప్రాంతం ముంపునకు గురైంది. తెలిసిన ప్రొఫెసర్ సహాయంతో మరో చోటికి మారి 3వ …
Read More »పవన్ వైసీపీని ఎంత విమర్శించినా పట్టించుకోలేదు.. టీడీపీ మాత్రం తూర్పారబడుతోంది..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. గతంలో టీడీపీ అండతో వైసీపీపై విపరీతమైన ఆరోపణలు చేసినా వైసీపీ అంతగా పట్టించుకోలేదు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేదు.. అనంతరం విబేధాలతో పవన్ టీడీపికి దూరమయ్యారు. అయితే అప్పటినుంచీ పవన్ ను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు తెలుగుదేశం నేతలు.. గతంలో అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత …
Read More »ఆట బాలోత్సవో బ్రోచర్ ను విడుదల చేసిన కడియం..
ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం సంయుక్తంగా నవంబర్ 10, 11వ తేదీల్లో నిర్వహించనున్న ‘‘ఆట బాలోత్సవ్’’ బ్రోచర్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు మినిష్టర్స్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు. పిల్లల్లో చదువు ఒక్కటే కాకుండా వివిధ కళల పట్ల అవగాహన కల్పించడంలో ఈ ఉత్సవాలు ఉపయోగపడుతాయన్నారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొనడం పిల్లలకు మంచి జ్ణాపకంగా మిగిలిపోతుందన్నారు. ఈ …
Read More »సింగరేణి లాభాల్లో ఉద్యోగులకు 27 % వాటా..సీఎం కేసీఆర్
2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో సింగరేణి కార్మికులకు 27 శాతం వాటా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గత ఏడాది 25 శాతం వాటా ఇచ్చామని, ఈ సారి మరో రెండు శాతం పెంచి 27 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని సింగరేణి సిఎండి శ్రీధర్ ను సిఎం ఆదేశించారు. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన ఎనిమిదేళ్ల పిఆర్పి (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) బకాయిలను వెంటనే …
Read More »చిరంజీవి ఇంట్లో ఆసక్తికర సంఘటన.. పవన్ కొడుకు చిరుని చూసి??
తెలుగు సినిమా దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు తెలుగురాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వేల సంఖ్యలో ఆయన అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు, పెద్దలు, నటీనటులు ఆయన ఇంటికి తరలి వచ్చారు. అయితే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చారు. అంతే.. తమ్ముడి రాకతో చిరు కళ్లల్లో ఆనందం విరబూసింది. …
Read More »ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు మృతి..!!
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట విషాదం నెలకొంది.కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ ఇవాళ ఉదయం గుదేపోటు తో మృతి చెందరు.కరీంనగర్ నగరం శివారులోని రేకుర్తి వంతెన వద్ద ప్రభాకర్కు ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గామధ్యలోనే మృతి చెందారు. మార్నింగ్ వాక్కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రభాకర్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు …
Read More »అమ్మాయిలకు సర్టిఫికెట్ కావాలంటే నాకు ఏమిస్తావని అడిగేవాడు.. 40మందిని లైంగికంగా
కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్యానికి పాల్పడడం ప్రస్తుతం కలకలం రేగుతోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్ సెల్ఫీ వీడియో తీసుకుని పలు కారణాలు వెల్లడించాడు. పురుగులమందు తాగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నాడని శ్రీకాంత్ ఆరోపించారు. నా మీద కోపంతో క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు. టీమ్ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారు. కబడ్డీ ఆటగాళ్లకు …
Read More »వేసవి నాటికి హైదరాబాద్ లో 500 బస్తీ దవాఖానలు..మంత్రి కేటీఆర్
బస్తీ దవాఖానాల విస్తరణ మీద మంత్రులు కెటి రామారావు, లక్ష్మారెడ్డిలు ఉన్నతస్ధాయి సమీక్షా నిర్వహించారు. ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైద్య అరోగ్య శాఖా, పురపాలక శాఖాధికారులు పాల్గోన్నారు. హైదరాబాద్లో జియచ్ యంసి పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు ప్రజలనుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో వీటిని రాష్ర్ర్టంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముందుగా రాష్ర్టంలోని అన్ని కార్పోరేషన్లతోపాటు పాత జిల్లా …
Read More »మహబూబ్ నగర్ కు 24కోట్లు విడుదల..!!
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్)ను హైదరాబాద్ లోని నక్లేస్ రోడ్డు వలె అభివృద్ధి చేయడానికి గాను ఐటీ & మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.24కోట్ల (జీఓ నం.651, Dt18.08.2018) జీఓ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ కి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా లోని పాడుబడ్డ పెద్ద …
Read More »