ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం సమాజం జరుపుకునే బక్రీద్ పండుగకు సంబంధించి సెలవులో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మాములుగా ఈనెల 22నే పండుగను జరుపుకోవాలని ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ నిన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అయితే వాస్తవానికి బక్రీద్ పండుగ ఈనెల 22నే ఉంటుందని ముందు ప్రకటించినప్పటికీ…తర్వాత దాన్ని 23కు మార్చారు. అయితే చంద్ర దర్శనం ప్రకారం బక్రీద్ 22నే జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. …
Read More »కేంద్ర మాజీ మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలలో జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కోల్(శ్రీకాకుళం) జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ …
Read More »యువ క్రీడాకారుడికి మంత్రి కేటీఆర్ అభినందన
యువ క్రీడాకారుడికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించిన వరంగల్కు చెందిన 14 ఏండ్ల అర్జున్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. అబుదాబిలో జరిగిన పోటీల్లో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన పద్నాలుగేండ్ల అర్జున్తో మంత్రి కేటీఆర్ సోమవారం ప్రగతిభవన్లోని క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ను అభినందించారు. …
Read More »కేటీఆర్ సవాల్కు పారిపోయావు..విమర్శలెందుకు ఉత్తమ్?
ప్రజామోదాన్ని పొందలేని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో …
Read More »ప్రజల్లో మొహం చూపించుకోలేకనే…ఫేస్బుక్లో ఉత్తమ్ ప్రేలాపనలు
ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్బుక్ లైవ్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యమం నుంచి వచ్చారని, పదవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదని అన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని, టీఆర్ఎస్ నేతలు అలా కాదని అన్నారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టీఆర్ఎస్ …
Read More »ఢిల్లీలో తెలంగాణ గళం బలంగా వినిపించిన మంత్రి హరీష్రావు
తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఢిల్లీ వేదికగా బలంగా గళం వినింపిచారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన 32వ జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నదుల అనుసంధానం పై ఢిల్లీలో సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధిగా హాజరైన మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాలను స్పష్టంగా తెలియజెప్పినట్లు వివరించారు. అనంతరం మంత్రి హరీష్రావు మీడియాతో …
Read More »కేరళకు తెలంగాణ మరో రెండు కీలక సహాయాలు
భీకరమైన వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంబంధమైన సహాయం చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రంలో జీవాల కోసం 100 టన్నుల పశువుల దాణా, ఒక లక్ష 25 వేల డోసుల వ్యాక్సిన్ పంపించాలని నిర్ణయించుకుంది. దీంతో పాటుగా కేరళకు 500 మెట్రిక్ టన్నుల బియ్యం …
Read More »“టీఆర్ఎస్ పార్టీలో చేరిన కుత్భుల్లాపూర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు”
అధికార టీఆర్ ఎస్ పార్టీ లోకి వలసలు జోరందుకున్నాయి .కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 125,126,127,129,132 డివిజన్ లకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ రోజు హైదరాబాద్ ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మరియు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు వారందరికి గులాబి కండువ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ అనంతరం వారు మాట్లాడుతూ. …
Read More »చంద్రబాబుకు సరికొత్త బిరుదునిచ్చిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై ఒకటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విశాఖపట్టణం జిల్లా నర్సిపట్నం లో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.కోటరపుట్ల లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ …
Read More »తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన కేరళ సీఎం..!
వరదలతో ,భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అండగా నిలిచిన సంగతి తెల్సిందే. ఈక్రమంలొ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయంగా ఇరవై ఐదుకోట్ల రూపాయలను ప్రకటించిన సంగతి కూడా తెల్సిందే. అంతే కాకుండా రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆర్వో వాటర్ శుద్ధి చేసే యంత్రాలతో పాటుగా యాబై ఐదు లక్షల విలువ చేసే బాలమృతం వంద టన్నులను ,ఇరవై టన్నుల పాలపోడిని …
Read More »