ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రజాస్వామ్యమే లేదని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్తున్న వైసీపీ నిజనిర్ధారణ కమిటీని, బొత్స సత్యనారాయణను కాజా టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందే వైసీపీ ఎమ్మెల్యేలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసారు. బొత్సను కాజా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీసు …
Read More »లింగంపల్లి గ్రామం కన్నతల్లివంటిది…కన్నతల్లికి ద్రోహం చేయను
లింగంపల్లి గ్రామస్తుల అభిప్రాయం, అంగీకారం మేరకే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని ఉరు. లింగంపల్లి, మల్కాపురం వద్ద 10.78 టిప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మీ అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం 3220 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు వచ్చిన నేపథ్యంలో లింగంపల్లి గ్రామస్తులు అభిప్రాయం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, …
Read More »ప్రాజెక్టు ఇంజనీర్లు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి..!!
భారీవర్షాల కారణంగా రాష్ట్రంలోని మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ల్లో వరద నీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలపై మంత్రి హరీశ్ రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలోని మేజర్ ప్రాజెక్టుల్లోకి వరద నీటి ఇన్ ఫ్లో లో పెద్దగా తేడా ఏం లేదని అధికారులు మంత్రికి వివరించారు. గోదావరి బేసిన్ పరిధిలో మాత్రం కడెం ప్రాజెక్టులో ఇన్ ఫ్లో …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పాదయాత్రలో వైఎస్ జగన్ ను కలవనున్న భూమా అఖిల ప్రియ
ఏపీలో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి గెలిచి అధికారంలో ఉన్నతెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన భూమా అఖిలప్రియ ప్రతి పక్షంలో ఉన్నవైయస్ జగన్ కుటుంబానికి మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో జగన్ జైల్లో ఉన్న సందర్భంలో అఖిలప్రియ తల్లి శోభా నాగిరెడ్డి వైయస్ జగన్ తల్లి విజయమ్మ వెనకనుండి పార్టీని ముందుకు నడిపించారు. అయితే 2014 ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని రాత్రివేళ ఇంటికి …
Read More »కేరళకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ..!!
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి తన వంతుగా 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, వేల మంది నిరాశ్రయులయ్యారు.అక్కడి ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించింది .అయితే ఇప్పటికే కేరళను ఆదుకొనేందుకు కేంద్రం, …
Read More »ఉరవకొండలో ఎవరు.? పయ్యావులకు పట్టమా.? విశ్వేశ్వరరెడ్డిదే విజయమా.?
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం.. లక్షా 96వేలమంది ఓటర్లుండగా.. వజ్రకరూరు, బెళగుప్ప, ఉరవకొండ, కూడేరు, విడపనగళ్లు మండలాలున్నాయి. మొత్తం 12సార్లు ఎన్నికలు జరగగా.. 5సార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్, ఇండిపెండెంట్లు రెండుసార్లు, ఒకసారి వైసీపీ గెలిచాయి. ఎక్కువశాతం కుటుంబాలు కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడ్డాయి.. అయితే ఇక్కడి ఎమ్మెల్యేకు ప్రభుత్వం నిధులు విడుదలచేయకపోయినా పోరాడి అభివృద్ధి చేస్తున్నారు వైవీరెడ్డి. ప్రజలకు మేలు జరగడమే తనకు ముఖ్యమంటూ వైవీ …
Read More »బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?..
సహజంగా రాత్రిపూట ఎప్పుడైనా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి. ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు. ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు …
Read More »గీత గోవిందం లీక్..విజయ్ దేవరకొండ షాకింగ్ ట్వీట్
టాలివుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ సాధించిన విజయ్ దేవరకొండ.మరో పెద్ద హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ,రష్మిక హిరోయిన్ గా జంటగా నటించిన చిత్రం గీత గోవిందం.ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు,ట్రైలర్,పోస్టర్స్ తో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.అయితే ఈ సినిమా విడుదలకు ముందే సినిమా లీక్ …
Read More »బీజేపీ లోకి కోమటిరెడ్డి బ్రదర్స్..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పార్టీ లో వారికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో..వారి భవిష్యత్ కోసం ఇప్పటినుండే దారి చూసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ,నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి బ్రదర్స్ గతకొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లో అసంతృప్తి గా ఉన్నారని గుసగుసలు వినబడుతున్నాయి.అయితే ఇప్పటికే వీరు కొన్ని రోజుల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా …
Read More »అనంత”టీడీపీ”కి బిగ్ షాక్-ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు.. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు …
Read More »