తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అందులోభాగంగానే 8 వ ప్యాకేజ్ లో ఏర్పాటు చేసిన భారీ మోటార్ డ్రై రన్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ దేవేందర్ రెడ్డి లు శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..అతి త్వరలోనే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లను …
Read More »పౌరులందరికీ ఉచిత కంటిపరీక్షలు..సీఎం కేసీఆర్ కీలక రివ్యూ
రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మద్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తానే స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కూడా ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో …
Read More »తెలంగాణలో మరో భారీ పెట్టుబడి..మంత్రి కేటీఆర్ కీలక చర్చలు
తెలంగాణ రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.200 కోట్ల భారీ పెట్టుబడితో కీలక సంస్థ తన వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వెల్లడించింది. మంచిర్యాల లోని దేవాపూర్ ప్లాంట్ విస్తరణ చేపట్టనున్నట్లు కంపెనీ సీఈవో కెత్రాపాల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాల వల్లనే నూతన పెట్టుబడులతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న సంస్థలు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని …
Read More »డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి ఎంపీ కవిత ఆసక్తికర సవాల్
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన సవాల్ విసిరారు. ఈనెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారం లో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ కవిత పేరును నామినేట్ చేస్తూ..గ్రీన్ చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. చాలెంజ్ …
Read More »ఏపీ ప్రజల పరువు తీసిన సీఎం చంద్రబాబు..!
ఏపీ అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంద్రుల పరువు తీశారని జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన ట్విటర్ లో తన కామెంట్లు చేశారు.’ ఈ రోజు కొత్తగా తెలుసుకున్నట్లుగా.. మోసపోయినట్లుగా మీరు( చంద్రబాబు) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీ సుదీర్ఘమైన అనుభవం, పాలన దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నాయి.గత నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద మీరూ.. మీ పార్టీ ఎన్ని రకాలుగా …
Read More »అవిశ్వాసంపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే ట్వీట్
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం, ఈ చర్చ సందర్భంగా పార్లమెంట్లో జరిగిన సీన్లు అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అవిశ్వాసం సందర్భంగా అధికారపక్షంపై నిప్పులు చెరిగిన విపక్ష నేత రాహుల్ గాంధీ అనంతరం ఆశ్చర్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. బీజేపీ తన ప్రసంగాన్ని అడ్డుతగలడంతో నాపై మీకు ద్వేషం ఉన్నా… మీలో ప్రేమ పుట్టిస్తానంటూ తన ప్రసంగాన్ని ముగించి నేరుగా …
Read More »దేవరకొండను బంగారు కొండగా మార్చిన ఘనత కేసీఆర్దే..
దేవరకొండను బంగారు కొండగా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్దని రాష్ట్ర ఎస్సీ కులాల అభివృద్ధి మరియు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. డిండిలో డిండి ప్రాజెక్ట్ నుంచి సాగు నీటిని విడుదల చేసిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ డిండి ప్రాజెక్ట్ కింద రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎం కేసీఆర్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా …
Read More »టీడీపీ అంటే దొంగల పార్టీ..
తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతల ఎదురుదాడి తారాస్థాయికి చేరుతోంది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి ఓడిపోయిన నేపథ్యంలో ఇది మరింతగా ముదిరింది. మాజీ కేంద్రమంత్రి, పార్టీ అగ్రనేత పురంధీశ్వరి, బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంబోట్ల హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు పెట్టిన అవిశ్వాస తీర్మానం లేస్తే మనిషిని కాను అనే చిన్నప్పటి కథలాగా ఉందని పురందీశ్వరి ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వాన్ని కులదోస్తాం …
Read More »తెలంగాణ పథకాలకు మమ్ముట్టి ఫిదా..!!
మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ని ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈనెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటె క్ ఆవార్డ్స్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మమ్ముట్టి మంత్రిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్టార్ట్ అప్స్ ఎంటర్ప్రెనుర్షి ప్ అవార్డులను అందించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో …
Read More »పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి హరీష్ కీలక సమీక్ష
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొన్ని రాజకీయపక్షాలు కోర్టు కేసులతో అడ్డుకుంటున్నాయని, ఈ కేసులు ఓ కొలిక్కి వస్తే…కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిగెత్తిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇవాళ ఆయన జల సౌధలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులోని 18 ప్యాకేజీలలో జరుగుతున్న పనులను ప్యాకేజీల వారీగా సమీక్ష జరిపారు. …
Read More »