Home / SLIDER (page 1758)

SLIDER

రైతుబీమాపై సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రైతు బీమా విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఒక రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఎన్ని ఖాతాలు ఉన్నా ఒక పాలసీ మాత్రమే వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామినీ దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఇవాళ ప్రగతి భవన్‌లో రైతు బీమా, భూరికార్డులకు సంబంధించిన అంశాలపై …

Read More »

హైదరాబాద్ మెట్రో రైల్ టైమింగ్‌లో మార్పులు

హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్ర‌యాణం విష‌యంలో కీల‌క మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమయ్యే మెట్రో  రైలు సర్వీసులు సోమవారం నుండి శనివారం వరకు ఆరున్నర గంటలకు నడపనున్నారు. ఉదయం 6 గంటల నుండి ప్రారంభమయ్యే రైలు సర్వీసులు ఆదివారం రోజు ఏడు గంటల నుండి నడపనున్నారు. కాగా, అమీర్‌పేట్‌–ఎల్బీనగర్‌ రూట్లో ఆగస్టులో మెట్రో రైళ్లు పరుగులు తీయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మెట్రో ప్రయాణికులకు …

Read More »

అస‌దుద్దీన్‌తో ఎంపీ క‌విత భేటీ..కీల‌క స‌మ‌స్య‌కు చెక్‌

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో కీల‌క స‌మ‌స్య‌కు తెర‌ప‌డింది. బోధన్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస రాజకీయానికి నెల‌కొన్న ఉత్కంఠ‌కు శుభం కార్డు పడింది. బోధ‌న్‌లో అసంతృప్తితో ఉన్న మజ్లిస్, టిఆర్ఎస్ కౌన్సిలర్లు శాంతించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్ కౌన్సిలర్ల తో కలిసి ఎంపీ కవితతో భేటీ అవ‌డంతో ప‌రిణామం చోటుచేసుకుంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌,టీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఎంపీ కవిత …

Read More »

ఈ బుడ్డోడికి విజయ్ దేవరకొండ ఫిదా..!!

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మరీనా విజయ్ దేవరకొండ తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన యాక్ట్ చేస్తుంది .ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని ‘ఇంకేం ఇకేం కావాలే’ అనే పాటను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ పాటకు యూత్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా …

Read More »

కొల్లాపూర్ పట్టణం, సోమశిలలో పర్యటించిన జూపల్లి అరుణ్.

యువనాయకుడు జూపల్లి అరుణ్ ఇవాళ కొల్లాపూర్ పట్టణం సోమశిలలోని కృష్ణానది పరివాహక ప్రాంత ఒడ్డున నిర్మాణంలో ఉన్న ఆధునిక వసతి గృహాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నదిలో ప్రస్తుత నీటి మట్టం, జూరాల నుండి వచ్చే వరద ప్రవాహం గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో స్టేడియం నుండి వరద నీరు …

Read More »

2019లో ఏపీకి జగనే ముఖ్యమంత్రి -సీఎం చంద్రబాబు …

మీరు చదివింది అక్షరాల నిజం.తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి నేటి వరకు సొంత పార్టీ క్యాడర్ కంటే ప్రజల మన్నల ను కంటే సర్వేలను నమ్మే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి అంట.ఈ క్రమంలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో …

Read More »

తెలంగాణ బీజేపీ నాయకులకు క్లాస్ పీకిన అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా అయన రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ అయన రాష్ట్ర నాయకులపై ఫైర్ అయ్యారు. బూత్‌ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలతో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు వ్యవహరిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. పార్టీ 23 మార్గదర్శకాలను పొందుపరచగా, …

Read More »

వైఎస్ జ‌గ‌న్.. నిన్న‌టి పాద‌యాత్ర‌లో ఎవ‌రూ చూడ‌ని అద్భుతం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిన్నారుల నుంచి నిరుద్యోగుల వ‌ర‌కు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చిన్నారులైతే తాము వెళ్లే పాఠ‌శాల‌ల గ‌దులు బాగా లేవ‌ని, రైతులు, డ్వాక్రా మహిళ‌లైతే రుణ‌మాఫీ చేస్తానంటూ చంద్ర‌బాబు ఇచ్చిన హామీ ఇంకా అమ‌లు కాలేద‌ని జ‌గ‌న్‌తో …

Read More »

ఏపీ అభివృద్ధి చెందాలంటే.. జ‌గ‌న్ సీఎం కావాలి : సీనియ‌ర్ న‌టుడు సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు..!

ఏడాది క్రితం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పించిన‌ప్పుడు ఎవ్వ‌రూ పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోలేదు. న‌డిస్తే ఓట్లు ప‌డ‌తాయా.?? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు తొలి రోజున భారీగా జ‌నం వ‌స్తే మొద‌టి రోజు కాబ‌ట్టి వ‌చ్చార‌ని ప‌చ్చబ్యాచ్ ప్ర‌చారం చేసింది. ఇప్పుడు పాద‌యాత్ర‌కు 200ల‌కు పైగా రోజులు గ‌డిచాయి. ఏరోజుకారోజు జ‌గ‌న్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు పెరుగుతున్నారే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. …

Read More »

వైసీపీలో చేరిన టీడీపీ నేతలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లాలో భారీ షాక్ తగిలింది. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు విసిగిచెంది ఆ పార్టీకి చెందిన నేతలు పార్టీని వీడి వైసీపీలో చేరారు. రాష్ట్రంలో పుంగునూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు,కార్యకర్తలు సుమారు రెండు వేల మంది స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat