Home / SLIDER (page 1768)

SLIDER

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి..మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఒకేసారి ఇద్దరు వైసీపీలోకి

రాయ‌ల‌సీమ జిల్లాలో కోట్ల కుటుంబానికి ఉండే క్రేజే వేరు.. పార్టీల‌కు అతీతంగా జానాక‌ర్ష‌న క‌లిగిన కుటుంబం వారిది…రాజ‌కీయాల్లో కాస్త పేరొందిని నాయ‌కుల కుటుంబంగా కోట్ల కుటుంబానికి పేరు ఉంది.. మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి పేరును ఆయ‌న త‌న‌యుడు కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి కూడా వార‌స‌త్వంగా నిల‌బెట్టారు. అయితే ఏపీలో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం రావ‌డం, తెలంగాణ రాష్ట్రంగా అవ‌త‌రించ‌డం విభ‌జిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని …

Read More »

ప్రతి గ్రామానికో నర్సరీ సీఎం కేసీఆర్..

బిసిలు, ఎంబిసిలకు స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్నివెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బిసి రెసిడెన్షియల్స్ అదనంగా ప్రారంభించాలని చెప్పారు. ప్రతీ గ్రామంలో నర్సరీ పెంచి వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరం …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌!

తెలంగాణ ప్ర‌భుత్వం ఓ చారిత్ర‌క ఘ‌ట్టానికి పూనుకున్న‌ది. సీఎం కెసిఆర్ చొర‌వ‌తో రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారిగా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో ఒకే సారి భారీగా పోస్టుల నియామ‌కాలు జ‌రిగాయి. దీంతో తెలంగాణ వ‌స్తే ఏమొస్త‌ద‌న్న వాళ్ళ‌కు ధీటైన జ‌వాబు ల‌భించింది. తెలంగాణ‌లో జాబుల జాత‌ర కొన‌సాగుతున్న‌ది. దానికి కొన‌సాగింపుగా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో అనేక పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు ప‌డ్డాయి. తాజాగా వైద్య ఆరోగ్య చ‌రిత్ర‌లో మొట్ట మొద‌టి సారిగా 919 సివిల్ అసిస్టెంట్ …

Read More »

మంత్రి కేటీఆర్ మాన‌వ‌తా దృక్ప‌థం..!

జీహెచ్ఎంసీ చేపట్టిన ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపులో ఆక్రమణల తొలగింపులో వీధి వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని సున్నితంగా వ్యవహరించాలని పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మంత్రి కేటీ రామారావు ఈరోజు సమీక్షించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసి కమిషనర్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ , విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి మరియు ఇతర ఉన్నతాధికారులు …

Read More »

ఎంపీ క‌విత మ‌రో గొప్ప సంచ‌ల‌న నిర్ణ‌యం..!

తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, ఎంపీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ జిల్లా వాసులు వేవేల ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువులకు మధ్యాహ్నం పూట భోజనం పెట్టే కార్యక్రమాన్ని గురువారం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో  ఆధ్వర్యంలో ప్రారంభమైంది మొదటగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తర్వాత ఈ కార్యక్రమం కొనసాగుతోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజన సదుపాయం ఆస్పత్రి కల్పిస్తోంది. అయితే రోగులకు …

Read More »

జనచైతన్య యాత్ర కాదు అది జనం లేని యాత్ర ..!

వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన మేయర్ నన్నపునేని నరేందర్..నిన్న బారతీయ జనతా పార్టీ జన చైతన్య యాత్రలో తెలంగాణా ప్రభుత్వం పై చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.అది జన చైతన్య యాత్ర కాదు జనంలేని యాత్ర అని ప్రజలకు సేవచేయడానికి కావాల్సింది మగతనం కాదు అని ప్రజలకు సేవచేయాలంటే కావాల్సింది కమిట్ మెంట్ అని ఆయన అన్నారు.ఒక …

Read More »

భారత దళిత తొలి ఉపప్రధాని జగ్జీవన్ రామ్ ను అవమానించిన ఉత్తమ్ ..!

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు బాటలో నడిచారు. గతంలో నారా లోకేష్ నాయుడు భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజు జయంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెల్సిందే .తాజాగా పీసీసీ చీఫ్ …

Read More »

మంత్రి హరీష్ రావు శుభవార్త ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేదలకు శుభవార్త తెలిపారు .రాష్ట్రంలో సిద్ధిపేట లో మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ ,దుబ్బాక లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తి కావచ్చాయి .అర్హులు ..నిజమైన పేదలకు అత్యంత పారదర్శకంగా ఇళ్ళు కేటాయిస్తామని ఆయన చెప్పారు . ఇళ్ళు పంపకంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అన్నారు .సిద్ధిపేటలో …

Read More »

ఉరిసిల్ల నుంచి సిరులసిల్లగా.. బతుకమ్మ చీరలతో పచ్చపచ్చగా..!

ఉపాధి కోసం ఊరు వదిలి వలసలు వెళ్లడం& ఉపాధి లేక కార్మికులు ఉరితాళ్లను ఆశ్రయించడం సిరిసిల్ల గత చరిత్ర. కార్మికులు చేతినిండా పనితో ఉక్కిరి బిక్కిరి కావడం& ఉపాధి కోసం ఈ ప్రాంతానికే వలసలు రావడం సిరిసిల్ల ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిత్యం ఒడుదుడుకుల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత మూడేళ్లుగా ప్రభు త్వం చేయూతనిస్తుండగా, కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ బాసటగా నిలుస్తున్నది. …

Read More »

శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్, టీఆర్‌ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ..!

తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్,టీఆర్‌ఎస్ రాష్ట్ర సహకార కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, లు దర్శించుకున్నారు. వీరంతా ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat