తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది.త్వరలోనే హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.అమీర్ పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు నడవనుంది.అందులోభాగంగానే ఇప్పటికే ట్రయల్ రన్, టెక్నికల్ పనులను పూర్తి చేసుకోగా, జూలై నెలాఖరున మెట్రోను పట్టాలెక్కించేందు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. see also:ఉత్తమ్ వెన్నులో వణుకు పుట్టే సవాల్ విసిరిన కేటీఆర్..!! ఈ క్రమంలోనే ఈ …
Read More »ఉత్తమ్ వెన్నులో వణుకు పుట్టే సవాల్ విసిరిన కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత, మంత్రి కేటీఆర్ తను అన్న మాటకు ఏ విధంగా కట్టుబడి ఉంటానో మరోమారు నిరూపించుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయ్యే సవాల్ విసిరారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే కానీ ఢిల్లీలోని సోనియమ్మ కాదు అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి …
Read More »కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్..ముహూర్తం ఖరారు..!!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆకరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత కొన్నేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయన… ఆ తర్వాత బహిరంగంగా కనిపించింది కూడా చాలా తక్కువే. ఈ క్రమంలోనే అయన మళ్ళీ సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో …
Read More »వీరి టాటూ సిక్రెట్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ ,అందాల ముద్దుగుమ్మ సమంత ,సీనియర్ నటుడు ,హీరో అక్కినేని నాగార్జున వారసుడు యువహీరో అక్కినేని నాగ చైతన్య ను పెళ్ళాడి అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెల్సిందే.వీరిద్దరి వైవాహిక జీవితం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. see also:సుధీర్ పంచ్కు.. యాంకర్ రష్మీ రియాక్షన్..! ఈ నేపథ్యంలో వీరిద్దరి చేతి మీద ఒకే రకమైన ట్యాటూ ఉన్న ఫోటోలు ప్రస్తుతం …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క్లారిటీ ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆ పార్టీని వీడతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .హైదరాబాద్ మహానగరానికి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను పార్టీ మారతున్నట్లు జరుగుతున్నా ప్రచారం మీద మొట్టమొదటిసారిగా …
Read More »దేశంలోనే ఎటువంటి అవినీతి మరకలేని నేత “చంద్రబాబు”-బుద్దా వెంకన్న ..!
గత నూట తొంబై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ పార్టీ నేత ,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అని ఆయన …
Read More »దళితులు బాబు వైపే ఉన్నారు -వర్ల రామయ్య ..!
ఏపీలో ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళుగా రాష్ట్రంలో ఉన్న దళితుల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు . టీడీపీ ప్రభుత్వం దళితుల కోసం నిర్వహించిన దళితతేజం సభతో రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి అని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ ,టీడీపీ సీనియర్ నేత వర్ల …
Read More »“టీడీపీ”ధర్మపోరాట దీక్షలకు వచ్చేవారికి ఒక్కొక్కరికి రూ.500లు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటివల ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగి విభజన హామీలనే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరువందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు నారా చంద్రబాబు నాయుడు. మరో ఆరు నెలలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో విభజన హామీలపై ఎవరు చేయని …
Read More »టీం ఇండియాకి ఎదురుదెబ్బ ..!
త్వరలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీం ఇండియా కి గట్టి షాకే తగిలింది .ఈ క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఈ నెల పన్నెండు నుండి మూడు మ్యాచ్ ల వన్డే సిరిస్ అడనున్నది.ఇలాంటి తరుణంలో ఐర్లాండ్ తో బుధవారం జరిగిన తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో బుమ్రా గాయపడ్డారు .దీనికంటే ముందే ప్రాక్టిస్ సందర్భంగా ఫుట్ బాల్ ఆడుతుండగా కుడి పాదానికి గాయం అవ్వడంతో ఆఫ్ …
Read More »సీఎం కేసీఆర్ ను కలిసిన మాజీ ప్రధాని దేవెగౌడ
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ JDS చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ కలిశారు .రాష్ట్ర రాజధాని హైదరాబాద్ టూర్ లో భాగంగా శనివారం రాత్రి సిటీకి చేరుకున్న దేవెగౌడ..ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దేవెగౌడకు ఘనస్వాగతం పలికారు. దేవగౌడను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ సమావేశంలో జాతీయ …
Read More »