అందరిని భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తేనే హరిత తెలంగాణ సాధ్యమవుతుందని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న కోరారు. గ్రామ గ్రామాన నర్సరీల ఏర్పాటుపై దూలపల్లిలోనే తెలంగాణ అటవీ అకాడమీలో గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉధ్యానవన అధికారుల రెండు రోజుల శిక్షణ తరగతులను సోమవారం మంత్రులు ప్రారంభించారు. మొదటివిడతగా 15 జిల్లాల అధికారులకు శిక్షణ కార్యక్రమాలను …
Read More »సామాన్యుల నడ్డీ విరిచే నిర్ణయం తీసుకున్న ఏపీ ఆర్టీసీ ..!
ఏపీ ప్రజల నడ్డి విరవడానికి కంకణం కట్టుకుంది ఆ రాష్ట్ర ఆర్టీసీ ..అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సవరించిన ధరల జాబితాను ప్రకటించింది.ఈ క్రమంలో ఆర్టీసీ కండక్టర్ల చిల్లర సమస్యను పరిష్కరించే క్రమంలో ఈ ధరలను సవరించింది.అందులో భాగంగా రూపాయి తగించాల్సిన చోట ఐదు రూపాయలు పెంచింది . see also:టీడీపీ నేత పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేక..సోషల్ మీడియాలో పోస్టులు సహజంగా ఎక్కడన్నా ఛార్జీలు తగ్గించాలన్నా పెంచాలన్నా …
Read More »నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో పెను విషాదం..!
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో పెను విషాదం చోటు చేసుకుంది .ఈ క్రమంలో ఏపీలో తూర్పు గోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంక కు చెందిన వెంకటరాజు ,అతని సతీమణి దుర్గ దంపతులు నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుంటారు . see also:అమెరికా సెక్స్ రాకేట్ ..సురేఖావాణి…..వీసా రిజక్ట్ ! ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్ సరఫరాలో సమస్య నెలకొన్నది …
Read More »ఏపీకి జగన్ ఎప్పటికి ముఖ్యమంత్రి కాలేడు -సీపీఐ రామకృష్ణ !
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీపీఐ పార్టీకి చెందిన రామకృష్ణ ఫైర్ అయ్యారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర అంత ముఖ్యమంత్రి కోసమే ..అధికార దాహం కోసమే ..ఆయన ఎప్పటికి ఏపీకి ముఖ్యమంత్రి కాడు .. see also:జగన్ పాదయాత్ర విశాఖకు చేరుకోకముందే.. వైసీపీలో చేరిన 40 మంది..! కాలేడు అని ఆయన ఫైర్ …
Read More »జగన్ పాదయాత్ర విశాఖకు చేరుకోకముందే.. వైసీపీలో చేరిన 40 మంది..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ వెంట తాముసైతం అంటూ ప్రజలు నడుస్తున్నారు. టీడీపీ హయాంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలన జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పింఛన్లు …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే వారసుడు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట తొంబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .ఈ క్రమంలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే. see also:జగన్ …
Read More »2019లో ఆ జిల్లా కూడా వైసీపీ ఖాతాలోకే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ఇప్పటికే ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని పదో జిల్లాగా తూర్పు గోదావరిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న …
Read More »జగన్కు జై కొట్టిన 800 మంది కాపు నాయకులు..!
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న క్రమంలో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాము గెలిపించి, అధికారం ఇచ్చిన నాయకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటు వేయని పౌరుడు సైతం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాడంటే ఏపీలో పాలన ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో పక్క సీఎం చంద్రబాబు పాలనను దృష్టిలో ఉంచుకుని సర్వే నిర్వహించిన …
Read More »సీఎం సవాలును స్వీకరించిన ఉత్తమ్..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ఆదివారం ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.అయితే సీ ఎం కేసీఆర్ వేసిన సవాల్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.ఈ సందర్భంగా అయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.రాష్ట్రంలో ఎన్నికలు 2019లో వచ్చినా, ఈ ఏడాది డిసెంబర్ లో వచ్చినా.. లేక ఈరోజే వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని see also:సీఎం సవాలును స్వీకరించిన …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి హరీష్..!!
మంత్రి హరీష్ మరోసారి తన గొప్ప మనస్సు ను చాటుకున్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మెదక్ జిల్లా సీనియర్ వీ6 రిపోర్టర్ ప్రసన్న కుటుంబానికి అండగా నిలిచారు . ప్రసన్న కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ తన వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 న రాజీవ్ గాంధీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ప్రసన్న చనిపోయారు .ప్రమాదం జరిగిన రోజు వెంటనే హైద్రాబాద్ …
Read More »