గులాబీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దేశ రాజధాని డిల్లీకి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ తో సమావేశం కానున్నారు.సీఎం కేసీఆర్ నిజానికి మే నెలలోనే రాష్ట్ర సమస్యలపై మోదీతో సమావేశం కావాలనుకున్నారు. కానీ మోదీ బిజీగా ఉండడంతో సాధ్యం కాలేదు.ఈ క్రమంలోనే ఇవాళ డిల్లీ కి వెళ్లి రేపు ప్రధానితో భేటీ అయి .. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను …
Read More »మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా..ఈ నెల 20న భారీ ర్యాలీతో వైసీపీలోకి
గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరవేస్తూ.. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం కొంతకాలంగా వైసీపీలోకి చెరుతాడని ఊహాగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. దానికితోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆయన గైర్హాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. ఈ క్రమంలో ఆయన ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులను బుధవారం పిలిపించారు. …
Read More »నేడే మననగరం…ఈ దఫా మంత్రి కేటీఆర్ మరో ప్రత్యేకత
ప్రజా పాలనను మరింత ఫలవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన మననగరం విషయంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో నగరవాసుల భాగస్వామ్యం, స్పందన ఎలా ఉంది? వీటిని సమర్థవంతంగా అమలు చేయడానికి సలహాలు, సూచనలు స్వీకరించడం, స్థానికులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి ప్రాధాన్య సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపించే కార్యక్రమమే “మన నగరం”. …
Read More »చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించిన జగన్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ ఇప్పటి వరకు తన పాదయాత్రను వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో …
Read More »ఆ అసెంబ్లీ సెగ్మెంట్పై చంద్రబాబు రహస్య సర్వే..!
సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న తరుణంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో పార్టీల అధినేతలు 2019 గెలుపు గుర్రాలను నిర్ణయించే పనిలో ముమ్మరంగా ఉన్నారు. అందులో భాగంగా సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. సర్వేల్లో ప్రజా మద్దతు ఎవ్వరికైతే ఎక్కువగా ఉంటుందో.. వారికే టిక్కెట్ కేటాయించేందుకు పార్టీల అధినేతలు మొగ్గు చూపుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి మరీ తారుణంగా ఉందంటున్నారు …
Read More »జగన్ చేసిన ఆ ఒక్క పనికి.. పచ్చ మీడియా సైతం జై కొట్టింది..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జగన్ పాదయాత్రలో పాల్గొని వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. ఎంతో సహనంతో, సానుకూలంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, మీకు నేనున్నాను అన్న భరోసాను ప్రజలకు కల్పిస్తూ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. see also:చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించిన …
Read More »సౌమ్యా రెడ్డి ఘనవిజయం..!!
కర్ణాటక రాష్ట్రంలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన మాజీ హోమ్ శాఖ మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యా రెడ్డి బీజేపీ పై 4 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. సౌమ్యారెడ్డికి 54,045 ఓట్లు రాగా, ప్రహ్లాద్ కు 50,270 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి …
Read More »బిగ్ బాస్-2 ..కత్తి కార్తీక సంచలన వాఖ్యలు..!!
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో రెండో సీజన్ ఈ నెల 10 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.అయితే ఈ షో పై మొదటినుండి విమర్శలు వినిపిస్తున్నాయి.తెలంగాణకు సంబంధించిన వారు ఒక్కరుకూడా లేరని పలువురు విమర్శిస్తున్నారు.ఈ క్రమంలోనే కత్తి కార్తీక తన అభిప్రాయాన్ని తెలిపింది.తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక్క కంటెస్టెంట్ ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని చెప్పింది. బిగ్ బాస్ సీజన్-1లో ముగ్గురు తెలంగాణ వాళ్లను పెట్టారని… ఈ …
Read More »కేంద్రమంత్రి అనుప్రియపై ఈవ్ టీజింగ్..
కేంద్రమంత్రి కి కూడా ఈవ్ టీజింగ్ తప్పలేదు..నమ్మడంలేదా..? అవును నిజమే.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ కు ఈ ఘటన ఎదురైంది.వివరాల్లోకి వెళ్తే..మంగళవారం ఉదయం అనుప్రియ పటేల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం ఆమె అక్కడి నుంచి వారణాసి బయలుదేరి వెళుతున్నారు. ఆమె వెళ్ళుతున్న సమయంలో ఆమెకు ముందు, …
Read More »నాయిని రాజేందర్రెడ్డికి రంజిత్ రావు సవాల్..!!
వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డికి గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ 48వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్ రావు సవాల్ విసిరారు.కమీషన్ల కోసం పనులను ఆపుతున్నానని నిరూపిస్తే, తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు .మంగళవారం హన్మకొండ సుబేదారిలోని డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంజిత్ మాట్లాడారు. see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..!! పాదయాత్రలో నాయిని రాజేందర్రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని ఈ …
Read More »