దేశవ్యాప్తంగా మే 6 న జరిగిన నీట్-2018 ఫలితాలను CBSE విడుదల చేసింది. నీట్- 2018 ఎగ్జామ్ ను 13 లక్షల మంది విద్యార్థులు రాయగా 7 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ క్రమంలోనే మెడికల్ మరియు డెంటల్ కోర్సుల కోసం నిర్వహించిన ఉమ్మడి పరీక్షలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. అందులోభాగంగానే తెలంగాణ విద్యార్థి రోహన్ పురోహిత్ 690 మార్కులతో రెండో ర్యాంకును సాధించాడు. see also…… పచ్చదనాన్ని …
Read More »పచ్చదనాన్ని ప్రోత్సహించే వారందరికీ శుభాకాంక్షలు..కేసీఆర్
సమస్త సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ప్రాధాన్యమైనదనీ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదనీ, అందులో భాగమే ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న తెలంగాణాకు హరితహారం కార్యక్రమమని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి, ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులకు, పచ్చదనాన్ని ప్రోత్సహించే వారందరికీ శుభాకాంక్షలు తెలియచేసారు. పర్యావరణ పరంగా తెలంగాణ ప్రభుత్వం …
Read More »కాళేశ్వరం పై బీబీసీ ఆసక్తి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై బీబీసీ ఛానల్ ఆసక్తి కనబర్చింది.అనుమతుల సాధన, ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుపుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న బీబీసీ ఇండియా ప్రతినిధులు మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న మంత్రి హరీష్ రావు ..! ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి హరీష్ రావు ఇంటర్వ్యూ తీసుకున్నారు. కోటిఎకరాల మాగాణిగా తెలంగాణ …
Read More »2022 కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు..!!
2022 సంవత్సరంలో కల్లా దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు .పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో పని చేస్తున్నామని అయన చెప్పారు. ఈ రోజు పలు రాష్ట్రాలకు చెందిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన పలు విషయాలను వారితో పంచుకున్నారు.కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో …
Read More »న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న మంత్రి హరీష్ రావు ..!
ప్రస్తుతం రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ వాట్సప్ ,ఫేస్ బుక్ ల లో ఒకరిది ఇంకోరు….కొందరు సినిమా హోరోలది… మరి కొందరు తమరికి ఇష్టమైన వారి ప్రొఫైల్ పిక్చర్ , స్టాటస్ పెట్టకుంటూ ఉంటారు.. అది బర్త్ డే అయిన…మ్యారేజ్ డే అయిన అలా చేయటం ఈరోజుల్లో ట్రెండ్ అయింది…అది కేవలం ప్రొఫెషనల్ ..ఇంజనీరింగ్ విద్యార్థుల్లో చూస్తాం..అలాంటి విద్యార్థులకు ఈరోజుల్లో పొలిటికల్ అన్న… పొలిటికల్ నాయకులు అన్న …
Read More »” రైతుబంధు ” పై ఆర్బీఐ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతం అవుతున్న సంగతి తెలిసిందే .ఇప్పటికే దేశం నలుమూలల నుండి ఈ పథకానికి ప్రశంసలు లభిస్తున్నాయి.అందులోభాగంగానే తాజాగా రైతు బంధు పథకాన్ని ఆర్బీఐ ప్రశంసించింది.అయితే ఈ పథకం కింద ఇప్పటి వరకు రైతుల చేతుల్లోకి 5వేల 400 కోట్ల రూపాయలు చేరినట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడా నగదు కొరత సమస్య తలెత్తలేదని ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ సుబ్రమణియన్ …
Read More »కేసీఆర్ కిట్ అద్బుత నిర్ణయం.. తప్పక చదవండి.. నచ్చితే షేర్ చేయండి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మాతా శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అమ్మ ఒడి ,కేసీఆర్ కిట్లు లాంటి పలు పథకాలను ప్రవేశపెట్టింది .ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడు ,కరుడుగట్టిన టీఆర్ఎస్ పార్టీ సైనికుడు ,సోషల్ మీడియాలో యాక్టివ్ నెటిజన్ అయిన తెలంగాణ విజయ్ (తాడేబోయిన విజయ్ )కేసీఆర్ …
Read More »గోపీచంద్ ‘పంతం’ టీజర్ వచ్చేసింది..
తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పంతం’. ఈ సినిమాకి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. హిరోయిన్ గా మెహరీన్ నటిస్తున్నారు. అయితే ఈ రోజు ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.‘చెప్పుకోవడానికి ఇది కొత్త కథేం కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం వింటున్న …
Read More »దానికి నేను భానిసయ్యాను -పూజ షాకింగ్ కామెంట్స్ ..!
పూజ హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ .తన అందచందాలతో ఇటు కుర్రకారును అటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపుతుంది .వ్రేళ్ళ మీద లెక్కపెట్టే సినిమాలే చేసిన కానీ అమ్మడు ఇండస్ట్రీలో తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది .సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరి సరసన నటిస్తుంది. గోపీచంద్ ‘పంతం’ టీజర్ వచ్చేసింది.. ఈ …
Read More »వైసీపీలోకి 35ఏళ్ళ అనుభవమున్న టీడీపీ ఎమ్మెల్సీ ..!
ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ..ఎందుకు ఉంటారో ..ఎవరు పార్టీ మారతారో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగిన కానీ ఆ తర్వాత సీను రివర్స్ అయ్యి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది …
Read More »