ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు దిగొచ్చింది.ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సమావేశంలో ఆక్వా రైతులు ఎదుర్కుంటున్న పలు సమస్యలను గురించి,ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగి మరి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …
Read More »మరోసారి సీఎం కేసీఆర్ పై వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు..!!
మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు.తెలుగు భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు.రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచే తెలుగును తప్పనిసరి చేయడం మాతృభాషాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతను తెలియచేస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ సారస్వత పరిషత్ సప్తతి ఉత్సవాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. Delighted to be …
Read More »వచ్చాడయ్యో సామి సాంగ్ మేకింగ్ వీడియో..!!
ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా ఇంకా భారీ విజయం సాదిస్తున్నది. ఈ చిత్రంలో వచ్చాడయ్యో సామి పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కైలాష్ ఖేర్ ,దివ్య కుమార్ పాడిన ఈ సాంగ్కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్లో మహేష్ పంచెకట్టులో …
Read More »బ్రేకింగ్ : ఏపీలో మరో ఘోర పడవ ప్రమాదం..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పడవ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా… ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం అప్రమాత్రం కావడం లేదు .ఇప్పటికే రాష్ట్రంలో మూడు పెద్ద పడవ ప్రమాదాలు చోటు చేసుకోగా.. తాజాగా ఈ రోజు మరొక్కటి జరిగింది.వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తుళ్లూరు మండలం బోరుపాలెం ఇసుక రీచ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు …
Read More »ప్రధాని పీఠంపై సర్వే.. మోదీకి ఎంతమంది మొగ్గు చూపారో తెలిస్తే షాక్..!!
ఎవరనుకున్నారు చాయ్ వాలా ప్రధానమంత్రి అవుతారని..సరిగ్గా ఈ రోజుకి భారతదేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోదీ పదవి చేపట్టి నాలుగేళ్ళు పూర్తయిన విషయం తెలిసిందే.అయితే మోదీ ప్రభుత్వం పై జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి కారణంగా ఏదో జరుగుతుందని ఆశించిన మధ్య తరగతికి మాత్రం అసంతృప్తే మిగిలింది.అయితే వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉండగా..మోదీ ప్రభుత్వ పనితీరుపై టైమ్స్ గ్రూప్ మెగా ‘పల్స్ ఆఫ్ ది నేషన్’ ఆన్లైన్ …
Read More »హైదరాబాద్ ఘన విజయం..!!
IPL క్యాలిఫయర్ -2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ 174 పరుగులు చేసింది. 175 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా 9వికెట్ల నష్టానికి 161 …
Read More »గ్రేట్ గాయ్.. రషీద్ ఖాన్పై సచిన్ ప్రశంసల వర్షం..!!
IPL-11 లో భాగంగా క్వాలిఫయర్-2లో నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల నష్టాని 174 పరుగులు చేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట టాస్ గెలిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మ్యాచ్ లో సన్రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. 10 బంతుల్లో 4 సిక్సులు, రెండు ఫోర్లు బాది 34 పరుగులు చేసి జట్టుకు …
Read More »రైతుల సంక్షేమం కోసం..సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన..!!
రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వినూత్న పథకాలను ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అన్నదాతల కోసం మరో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది.భారతదేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »బాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా.. జగన్ సంచలన ప్రకటన..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సంచలన ప్రకటన చేశారు.పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సభలోనే స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమగోదావరి జిల్లాకు పెట్టుకుని.. ఆ మహనీయుడిని సగౌరవంగా సన్మానించుకుంటామని ప్రకటించారు.‘‘స్వాతంత్ర్య సమరంలో భాగంగా బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడిన …
Read More »వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే .. ముందే చెప్పిన దరువు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి పలువురు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మాజీ …
Read More »