దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇటివల విడుదలైన సంగతి తెల్సిందే .అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూట నాలుగు స్థానాలు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే కర్ణాటక రాష్ట్రంలో మిగత ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కొని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడిన యడ్యూరప్ప ఆశలు అడియాశలు చేస్తూ …
Read More »తప్పు ఒప్పేసుకున్న టీడీపీ ఎంపీ మురళి మోహన్
ఎట్టకేలకు టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తన తప్పును ఒప్పేసుకున్నారు.ఏపీని మోసం చేసిన బీజేపీకి కర్నాటకలో వెంకన్నచౌదరి తగిన బుద్ది చెప్పారని.. వెంకన్న చౌదరి సాక్షిగా ఇచ్చిన హామీని తప్పారంటూ రాజమండ్రి మహానాడులో వాఖ్యానించిన విషయం తెలిసిందే.అయితే అయన చేసిన ఈ వాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ ఆ విడియో అయ్యింది. టీడీపీ కుల పిచ్చి, అహంకారానికి పరాకాష్ఠ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు . అయితే …
Read More »కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలో షాకింగ్ ట్విస్ట్ ..!
కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు ఇటివల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కుమార స్వామీ నేతృత్వంలోని కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వం బల నిరూపణకు దిగింది.అంతకంటే ముందు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది.అయితే ఈ ఎన్నిక జరిగే ముందు స్పీకర్ అభ్యర్థులుగా కాంగ్రెస్ జేడీఎస్ మిత్రపక్షాల నుండి రమేష్ కుమార్ ,బీజేపీ పార్టీ తరపున సురేష్ కుమార్ బరిలోకి దిగారు. అయితే ఎన్నిక జరగకముందే బీజేపీ తరపున బరిలోకి …
Read More »టీడీపీకి ఎమ్మెల్యే రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు మీడియాకి తెలిపారు. ఆయన్ని మీరు టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర …
Read More »టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నేతృత్వంలో సరికొత్త రాజకీయ పార్టీ ..!
తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఎడతెరగని కృషి చేస్తున్నాయి.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వలన రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయం అని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు.మరోవైపు గత నాలుగు ఏండ్లుగా మాటలే తప్ప …
Read More »24 గంటలు గడవకముందే.. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ నేతలు..!!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశం జరిగి 24 గంటలు గడవకముందే ఆ పార్టీ కి పలువురు నేతలు షాక్ ఇచ్చారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు టీటీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరుతున్నారు .ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొంత మంది తెలుగు దేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ …
Read More »తెలంగాణ స్పీకర్ సంచలన ప్రకటన..!!
తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సంచలన ప్రకటన చేశారు.ఇటీవల రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణఫురం మండలం లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన లక్ష్మారెడ్డిపల్లిలో సర్పంచ్ను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2కోట్లు కేటాయిస్తామని స్పీకర్ సిరికొండ ప్రకటించారు. గణపురం మండలంలో స్పీకర్ పర్యటించారు.ఈ సంధర్భంగా లక్ష్మారెడ్డిపల్లిని గ్రామపంచాయతీగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్పీకర్తో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. …
Read More »నిపా వైరస్కు కారణం గబ్బిలాలు కాదా..?
గత కొన్ని రోజుల నుండి కేరళలో కలకలం రేపుతూ 12 మంది మృతికి కారణమైన నిపా వైరస్కు గబ్బిలాలే కారణం కాదా ? ఇప్పటివరకు పండ్లు తినే గబ్బిలాల ద్వారా ఈ ప్రాణాంత వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎందరో చెబుతూ వచ్చారు. కానీ గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న కొందరు బయోలజిస్టులు మాత్రం నిపా వైరస్ వ్యాప్తి చెందడానికి గబ్బిలాలే కారణమని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు …
Read More »మంత్రి కేటీఆర్ ను కలిసిన భూమా అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిల ప్రియ త్వరలో పెళ్లికూతురు కానున్న విషయం తెలిసిందే. తన చిరకాల స్నేహితుడు భార్గవ్ తో అఖిల ప్రియ వివాహం జరగనుంది. ప్రస్తుతం మంత్రి అఖిల పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.తన పెళ్ళికి రావాల్సిందిగా ప్రముఖులందరిని ఆహ్వానిస్తుంది. Congratulated Tourism Minister from Andhra Pradesh @bhuma_akhila Garu who called on me along with her fiancé Bhargav to …
Read More »నాకు ప్రధాని పదవిపై ఆశ లేదు.. చంద్రబాబు
తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని, 20 ఏళ్ల క్రితమే వద్దనుకున్నానని టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. తెలుగువారికి సేవ చేయడమే తన లక్ష్యంమని అయన స్పష్టం చేశారు.ఈ రోజు తెలంగాణ టీడీపీ మహానాడుకు చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అయన ప్రసంగించారు.నాడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్కు రూపకల్పన చేశారని అన్నారు . ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి …
Read More »