ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటి చేస్తాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ప్రారంభించిన సంగతి తెల్సిందే .అయితే రానున్న ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన …
Read More »వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలతో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల ,పారిశ్రామిక వేత్తల మద్దతు భాగానే లభిస్తుంది.అందులో భాగంగా కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ గూటికి చేరుతున్నారు . రాజకీయ నేతలే కాకుండా పారిశ్రామిక వేత్తలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు .తాజాగా విశాఖ పట్టణానికి …
Read More »వచ్చే నెల 10 నాటికి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు..!!
వచ్చే నెల 10 నాటికి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్దమౌతోంది. ఈ నెలాఖరులోగా బీసీ ఓటర్ల గణనను పూర్తి చేసి… వచ్చే నెల 10 లోపు సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, హరితహారం, ఎల్ ఈ డీ వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ …
Read More »నల్లగొండ కాంగ్రెస్,బీజేపీలకు షాక్ ఇచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్ట్స్లో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గం ఇరుగంటి పల్లి, తంగళ్లవారి గూడెంకు చెందిన సుమారు 200మంది కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి …
Read More »సోషల్ మీడియాలో వైరలవుతున్న రాధిక వీడియో ..!
ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీఎస్ అధినేత ,మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి సతీమణి రాధిక కుమారస్వామి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మీరు ఒక లుక్ వేయండి ..అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా బీజేపీ నేత యడ్యూరప్ప అన్నట్లు ఈ ప్రభుత్వం మూడు నెలలు కాదు రాధిక కుమారస్వామిను ముఖ్యమంత్రిగా …
Read More »టీడీపీ నేతలు మహిళ అని చూడకుండా వేధిస్తున్నారు ..అయిన అన్న వెంటే ..!
ఏపీ ప్రధానప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఎ గోపవారానికి చెందిన గండ్రోతు నాగదేవి అనే మహిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు .ఈ సందర్భంగా తన ఆవేదనను …
Read More »కేసీఆర్కు క్షమాపణ చెప్పిన టీడీపీ మహానాడు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడిప్పుడు తమ మెదడుకు పదును పెడుతున్నారని అంటున్నారు.కాస్య సభ్యత సంస్కారం అలవాటు చేసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎందుకీ కామెంట్లు అంటే…తెలంగాణ సీఎం కేసీఆర్పై ఇన్నాళ్లు విమర్శలు చేసిన టీటీడీపీ నేతలు ఇప్పుడు సభ్యతను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ రోజు హైదరాబాద్లో అదే జరిగింది. టీడీపీ మహానాడు సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో …
Read More »ఏపీలో అరాచకం -వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ ఎమ్మెల్సీ దాడి ..!
ఏపీలో అధికార టీడీపీ కి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఈ క్రమంలో సాధారణ మహిళ దగ్గర నుండి ప్రభుత్వ మహిళ అధికారి వరకు ..సామాన్య పౌరుడుదగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా టీడీపీ నేతలు అందరిపై దాడులకు తెగబడుతున్నారు . తాజాగా రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్సమావేశం సందర్భంగా అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ,శాసనమండలి విప్ రెడ్డి …
Read More »బ్రేకింగ్ : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం …
Read More »సెలబ్రిటీలకు మంత్రి కేటీఆర్ పిలుపు..!!
సెలెబ్రెటీలు స్వచ్ఛందంగా ముందుకి వచ్చి క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలునిచ్చారు.ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా కేన్సర్ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో… అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.బసవతారకం ట్రస్ట్ కు …
Read More »