భూ రికార్డుల ప్రక్షాళన, పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ రోజు వరకు జరిగిన భూమి అమ్మకం,కొనుగోళ్లకు సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసి, దాని ప్రకారం అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని చెప్పారు. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను కూడా సవరించాలని కోరారు. వంద రోజులపాటు భూ రికార్డుల …
Read More »కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల కూటమి కొలువుదీరింది. కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామితో ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కన్నడలో ప్రమాణ స్వీకార పత్రాన్ని కుమారస్వామి చదివి వినిపించారు. కుమారస్వామి వయసు 59.. బీఎస్సీ వరకు చదువుకున్న ఆయన.. 1996లో రాజకీయ రంగ …
Read More »బిడ్డ పుట్టకముందే కుల్ల కుడుతున్న కోదండరాం..!!
తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్, తెలంగాణ జనసమితి నాయకుడు కోదండరాం తాజాగా చేసిన కామెంట్లు ఆశ్చర్యకర రీతిలో ఉన్నాయని చర్చ జరుగుతోంది. బిడ్డ పుట్టకముందే కుల్ల కుట్టిన చందంగా ఆయన సీఎం పీఠం గురించి కామెంట్లు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కీలక శక్తిగా ఎదగడం, ముఖ్యమంత్రి పీఠాన్ని ఆ పార్టీ నాయకుడు కుమారస్వామి కైవసం చేసుకోవడం తెలిసిన సంగతే. అయితే ఇదే లెక్కతో …
Read More »రేవంత్ రెడ్డి పై మండిపడ్డ కోమటిరెడ్డి వెంకట రెడ్డి..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.తాజాగా కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు ఉన్న ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అభ్యర్తేనని, 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకే దిక్కులేదని ఈ సందర్భంగా అయన వాపోయారు. పాదయాత్రపై రేవంత్ …
Read More »కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వంపై మాజీ సీఎం యడ్డీ షాకింగ్ కామెంట్స్ ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ నేతృత్వంలోని ఏర్పడనున్న కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ,జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడనున్న ప్రభుత్వం పట్టు మని పది నెలలు కాదు కదా కనీసం ముచ్చటగా మూడు నెలలు కూడా నిలబడదు. ఆ ప్రభుత్వం పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు .అంతే కాకుండా …
Read More »ఐడియా షాకింగ్ డెసిషన్ ..రూ.499లకే.!
నేటి ఆధునిక సాంకేతక యుగంలో ఎదురవుతున్న పోటిని తట్టుకొని నిలబడటానికి ప్రముఖ టెలికాం సంస్థలు తమ వినియోగదారులను నిలబెట్టుకోవడానికి ..కొత్త యూజర్లను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి .అందులో భాగంగా ఐడియా సెల్యులర్ సరికొత్త ప్రీపెయిడ్ ఫ్లాన్స్ ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ ఫ్యాక్ లో ప్రతిరోజు 2జీబీ డేటా చొప్పున ఎనబై ఒక్క రోజుల వ్యాలిడిటీతో నూట అరవై నాలుగు జీబీ 4/3 /2 జీ …
Read More »జనసేన అధినేత పవన్ షాకింగ్ డెసిషన్ ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే ప్రజలున్న ఏడు మండలాల్లో ప్రజలందరికీ వెంటనే రక్షిత మంచి నీటిని అందించాలని ..వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు . శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న …
Read More »వైరల్ అవుతున్న మధురవాణిగా సమంత మేకింగ్ వీడియో ..!
అక్కినేని కోడలు సమంత ఇటివల విడుదలై భారీ కలెక్షన్లతో విజయవంతంగా బాక్స్ ఆఫీసు దగ్గర దూసుకుపోతున్న మహానటి మూవీలో మధురవాణి పాత్రలో జర్నలిస్టుగా నటించిన సంగతి తెల్సిందే .మహానటి లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అందర్నీ ఆకట్టుకుంది . అయితే ఎనబై దశకం నాటి వేష దారణలో మధురవాణి గా నటించి సమంత అందరి మనస్సులను దోచుకుంది .అయితే మధురవాణి మేకింగ్ వీడియో ఒకటి చిత్రం యూనిట్ …
Read More »రూ.9999కే స్మార్ట్ ఫోన్..!
ప్రస్తుతం ఎవరిచేతిలో చూసిన పెన్ కన్నా ..పుస్తకాలు కన్నా స్మార్ట్ ఫోన్ ఉంటుందని సంగతి మనం చూస్తూనే ఉన్నాం .అయితే అలాంటి వారి కోసమే ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ కొమియో ఎక్స్ 1 నోట్ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది .అయితే దీని వేల కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు కావడం గమనార్హం .. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ కెమరా పదమూడు మెగా …
Read More »30కోట్ల చేరువలో మహానటి ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి .ఈ మూవీలో టైటిల్ రోల్ లో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించగా ఇతర పాత్రలలో సమంత,విజయ్ దేవరకొండ ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు .దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు . ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల భారీ కలెక్షన్లను సాధించడమే కాకుండా …
Read More »