Home / SLIDER (page 1848)

SLIDER

కేసుల భ‌యం..మోడీపై క‌సి ఉన్నా..నోర్ముసుకుంటున్న బాబు

క‌ర్ణాట‌క ఎన్నిక‌లు హాట్ హాట్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ మద్ధతుతో తమకు సంపూర్ణ బలం ఉన్నప్పటికీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న సాకు చూపి గవర్నర్ ఏకపక్షంగా బీజేపీకి అధికారం అప్పగించడం పట్ల జేడీఎస్-కాంగ్రెస్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ నిర్ణయంపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ రెండు పార్టీలు దేశంలోని ఇతర పార్టీల మద్ధుతుతో పోరాటం చేయాలని భావించాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతీయ పార్టీల …

Read More »

ప‌వ‌న్ గాలి తీసేస్తున్న ఫ్యాన్స్‌..!!

జ‌న‌సేన పార్టీలో క‌ల్లోలం నెల‌కొంది. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే అభిమానించే ఫ్యాన్సే..ప‌వ‌న్ తీరునే తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు. అదికూడా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు…జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు పార్టీ ప‌రువు తీసేలా చేస్తున్న కామెంట్లు గురించి. జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి అద్దేప‌ల్లి శ్రీ‌ధ‌ర్ విష‌యంలో.   ఎందుకు ప‌వ‌న్ తీరుపై ఫ్యాన్స్ ఫైర‌వుతున్నారంటే…కర్ణాటక పరిణామాలపై టీవీల్లో జరుగుతున్న చర్చల్లో పాల్గొని.. భారతీయ జనతాపార్టీకి …

Read More »

తెలంగాణపై ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం కితాబు..!!

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నితీరుకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు సంతోషం వ్య‌క్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి అన్ని పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు కితాబిచ్చారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో జరిగిన 11వ ప్రాజెక్టు మానిటరింగ్‌ గ్రూప్‌ సమీక్ష సమావేశంలో పీఎం కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి అరుణ్‌గోయల్‌, జాయింట్‌ సెక్రటరీ సోమదత్‌శర్మ పాల్గొన్నారు. తెలంగాణలో చేపడుతున్న జాతీయ రహదారుల …

Read More »

కాంగ్రెస్‌, బీజేపీల‌పై మంత్రి కేటీఆర్ సెటైర్‌

తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌మ‌స్య‌లు దొర‌క‌క ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు దొర‌క్క‌పోవ‌డం ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ కోల్పోవ‌డం వ‌ల్లే  వారు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌ని కాంగ్రెస్ బీజేపీ క‌ల‌లు కంటున్నాయ‌ని అయితే అవి క‌ల్ల‌లేన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. “ ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరించుకోవాలనుకోవడం సహజం. టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని మేం అనుకుంటున్నాం… బీజేపీ, కాంగ్రెస్‌ గెలుస్తుందని వాళ్లు …

Read More »

రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నినాదం ఏంటో ప్ర‌క‌టించిన కేటీఆర్‌

సచివాలయంలో తన ఛాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సమకాలిన రాజకీయ, పరిపాలన పరమైన అంశాలపై మంత్రి  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడారు. తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.ఈ సంద‌ర్భంగా ఎన్నో ఆస‌క్త‌క‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. ‘కేసీఆర్‌’ నినాదంతో రాబోయే ఎన్నికలకు వెళ్తామని కే తారకరామారావు అన్నారు. తెలంగాణకు పర్యాయ పదం కేసీఆర్‌ అని… కేసీఆర్‌ వల్లే తెలంగాణ వచ్చింది…. తెలంగాణ తెచ్చింది కేసీఆర్‌ …

Read More »

వచ్చే నెల 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ..!!

ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ సంవత్సరం కూడా వచ్చే నెల 8,9 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న చేప ప్రసాదం పంపిణీని నిస్వార్థంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. చేపప్రసాదం తీసుకున్న తర్వాత 40 రోజుల …

Read More »

అర్చకులకు పదవీ విరమణ వయసు వివాదంపై జగన్ ట్వీట్..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులకు పదవీ విరమణ వయసు వివాదంపై ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అర్చకులకు పదవీవిరమణ వయస్సు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, శక్తి ఉన్నంత కాలం దేవుడికి సేవ చేసే హక్కు అనువంశీకులకు ఉందన్నారు. టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలపై ప్రశ్నిస్తే ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. దశాబ్దాలుగా ఏ పాలకులు చేయని పనిని ఇప్పుడు …

Read More »

ట్విట్టర్ వేదికగా.. శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్

ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూరు పేపర్ మిల్లు పునరుద్ధరణపై మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్‌లో స్పందించారు. బ్యాంకు ఒప్పందంతో అడ్డంకులు తొలగిపోయాయనీ, దీనికి ప్రత్యేక కృషి చేసిన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఇండస్ట్రియల్ సెక్రటరీ జయేష్ రంజన్‌ను అభినందిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీర్ ట్వీట్ చేశారు. దీంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమైంది. …

Read More »

ముఖ్యమంత్రి అయిన మొదటి గంటలోనే యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ ..!

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో మలుపుల తర్వాత ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ఆయన పదవీ చేపట్టిన గంటల్లోనే ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలను తీసుకున్నారు .ఈ క్రమంలో ప్రభుత్వంలోని కీలక విభాగాలను బదిలీ చేశారు .ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులను యడ్డీ బదిలీ చేశారు. వీరందర్నీ బెంగుళూర్ సిటీకి బదిలీ చేశారు . రైల్వేస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న అమర్ కుమార్ పాండేను …

Read More »

మరోసారి ఆదర్శంగా నిలిచిన మంత్రి తుమ్మల

 తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఆదర్శంగా నిలిచారు.రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో సంవత్సరానికి ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఈ నెల 10న ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నది. అయితే.. కొంతమంది తమకు వచ్చిన రైతు బంధు చెక్కులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే రైతు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat