Home / SLIDER (page 1856)

SLIDER

త్వరలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..!

త‌న‌కు గుర్తింపు వ‌చ్చేవ‌ర‌కు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..త‌న అవ‌స‌రం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్య‌త‌లు ఇవ్వ‌కుండా ఆయ‌న్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్‌లో ఉంచిన సంగ‌తి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేద‌న‌లో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు …

Read More »

చంద్రబాబు జైలుకు పోవడం ఖాయం-బీజేపీ ఎంపీ ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమా ..ఇప్పటికే దాదాపు నలబైకి పైగా కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో కూడా త్వరలోనే జైలుకు పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు . తాజాగా …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కుటుంబం..!

ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి యలమంచిలి రవి, వసంత కృష్ణప్రసాద్ లు ఆ పార్టీలో చేరారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, …

Read More »

జూన్ 2 నుంచే రైతులకు రూ. 5 లక్షల రైతు బీమా..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంభీరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి  నివాళులర్పించారు.ఆ తరువాత రైతు బంధు పథకం ద్వార విడుదలైన చెక్కులను  రైతన్నలకు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకం కింద రూ.100కోట్లను …

Read More »

చంద్రబాబుకు మోదీ బిగ్ షాక్ ..!

ఇటు ఏపీలో అటు కేంద్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని పంచుకొని రాసుకొని పూసుకొని తిరిగిన బీజేపీ ,టీడీపీ పార్టీల మధ్య వైర్యం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రేపు జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయద్దని టీడీపీ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ,కర్ణాటక …

Read More »

నిన్న38మంది ..నేడు 80మంది ..తీరు మార్చుకొని బాబు సర్కారు ..!

ఏపీలో సరిగ్గా ఆరు నెలల కిందట అంటే నవంబర్ నెల పదకొండో తారీఖున 2017లో కృష్ణా నదిలో భవానీ ద్వీపం నుండి విహారయాత్రకు ముప్పై ఎనిమిది ప్రయాణికులతో బయలుదేరిన పడవ మునిగి పదహారు మంది మరణించిన సంఘటన తెల్సిందే . అయితే అంతటి ఘోర విషాదం జరిగిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది .ఈ క్రమంలో పాపికొండలు యాత్రలో …

Read More »

ఎమ్మెల్యే చిన్నారెడ్డికి చుక్కలు చూపించిన రైతన్నలు..!!

గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి  రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు.మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఈ పథకంపై బురద జల్లుతుంది.రైతులకు అండగా నిలిచే రైతుబంధు పథకంపై కాంగ్రెస్‌ …

Read More »

అదరగొట్టిన సాయిపల్లవి న్యూ మూవీ ఫస్ట్ లుక్ ..!

గతంలో విడుదలైన ఫిదా మూవీ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికి తెల్సిందే .ఈ మూవీలో తెలంగాణ ప్రాంత అమ్మాయిగా చక్కగా నటించి ఇటు నేచురల్ అందంతో అటు చక్కని అభినయంతో హీరోయిన్ గా మంచి మార్కులే కొట్టేసింది సాయిపల్లవి . ఆ తర్వాత నేచురల్ స్టార్ హీరో నాని హీరోగా తెరకెక్కిన ఎంసీఏ మూవీలో నటించిన ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకోకపోయిన పల్లవికి మంచి మార్కులే పడ్డాయి నటనకు …

Read More »

దేశ చరిత్రలో నూతన శకం-రైతు బంధుతో రైతుల కళ్ళల్లో ఆనందం…

తెలంగాణరాష్ట్రం లో రైతు పాస్ పుస్తకాలు,పెట్టుబడుల పంపిణీ దేశ రైతాంగం చరిత్రలో నూతన శకానికి నాంది పలికిందని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఎంఎల్ఏ యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావు తదితరులతో కలిసి మాట్లాడుతూ రైతుబంధు పథకం చెక్కులను తీసుకున్న రైతుల …

Read More »

రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో సైకిల్ యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు విజయ్ పాల్గొన్నారు .అయితే విజయ్ సైకిల్ యాత్ర చేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించమని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat